Home / NATIONAL (page 250)

NATIONAL

సొంత సర్వేలో బీజేపీకి బిగ్ షాక్..!!

భారతీయ జనతా పార్టీ కి ఉహించని షాక్ తగిలింది.గత కొన్ని రోజులుగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపి కి ఎదురు గాలి వీస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఆ పార్టీ చేయించుకున్న అంతర్గత సర్వేలో గత ఎన్నికల్లో గెలిచిన 282 లోక్ సభ సీట్లలో 152 స్థానాల్లో పరిస్థితి మంచిగ లేదని తేలింది. దీన్ని బట్టి ఉత్తరాదిలో బీజేపి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటోందని తేలింది.గత ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో …

Read More »

బ్లూ ఫిలిమ్స్ చూసి..రెండేళ్ల చిన్నారిని 12 ఏళ్ల కుర్రాడు దారుణంగా..?

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై, చిన్నారులపై కామాంధులు దారుణంగా రెచ్చిపోతున్నారు.ప్రతి రోజు ఏదో ఒక చోట చిన్నా,పెద్దా అని తేడాలేకుండా మహిళలపై అత్యాచారం చేస్తున్నారు.తాజాగా నోయిడాకు సమీపంలో.. రెండేళ్ల చిన్నారిని 12 ఏళ్ల కుర్రాడు దారుణంగా హత్య చేశాడు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆ పాపని బాలుడు గ్రామశివారుకు తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ చిన్నారి కేకలు వేయడంతో అక్కడున్న …

Read More »

అర్దరాత్రి మందుకోసం పోలీస్ స్టేషన్లో వాటర్ బాటిల్ దొంగతనం చేసిన ఎమ్మెల్యే మేనల్లుడు..!

ఒకపక్క ఎమ్మెల్యే ..మరో పక్క అధికారం ఉన్నదనే మదంతో డ్యూటీ నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై అధికార పార్టీ నేత దాడికి దిగిన సంఘటన ఇది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిన్న శుక్రవారం రాత్రి భాగ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంపాలాల్ దేవ్ దా మేనల్లుడు అక్కడున్న అధికారి గదిలోకి చొరబడి నీళ్ళ బాటిల్ ను దొంగతం చేశాడు . అయితే అదే సమయంలో అక్కడికొచ్చిన కానిస్టేబుల్ సంతోష్ అది గమనించి అతన్ని …

Read More »

కాంగ్రెస్ కు బిగ్ షాక్..కేంద్రమాజీ మంత్రి కన్నుమూత..!!

కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి ఎల్.పి షాహి కన్ను మూశారు.గత కొన్ని రోజులుగా అయన అనారోగ్యంతో భాధపడుతున్నారు.అయితే తన కుటుంబ సభ్యులు ఎ యి మ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.చికిత్స పొందుతూ అయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.బీహార్‌ రాష్ట్రనికి చెందిన షాహి 1980 బిహార్ అసెంబ్లీలో శాసనసభ్యుడిగా అడుగు పెట్టారు. 1984లో ముజఫర్‌పూర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు.

Read More »

పట్టపగలే రాసలీలలు ..వీడియో వైరల్ ..!

ఆయన కానిస్టేబుల్ .అయితేనేమి తనను ఎవరు ఏమంటారులే అని ధైర్యం .వెరసి పరాయి స్త్రీతో రాసలీలలు .అసలు విషయానికి వస్తే చిత్ర దుర్గ పరిధిలోని రామనగర్ ట్రాపిక్ డీఆర్ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ గత కొంతకాలంగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం కొనసాగించేవాడు . ఇదే క్రమంలో తనకు రాసలీలలు చేయడానికి ఇదే అనువైన సమయం అనుకున్నాడెమో కానీ ఏకంగా తను విధులు నిర్వహించాల్సిన సమయంలోనే ఏకంగా …

Read More »

ప్రధాని మోదీ హత్యకు కుట్ర ..!

భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ హత్యకు కుట్ర జరిగిందా .ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఈ ప్లాన్ కు సిద్ధపడిందా ..అంటే అవును అనే చెప్పాలి .సరిగ్గా ఎనిమిదేళ్ళ కింద ముంబై పేలుళ్ళ కేసులో ప్రధాన సూత్రదారి అయిన హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాకిస్తాన్ నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన జమాత్ ఉద్ దవా మరోసారి పబ్లిక్ గా ప్రకటించింది . పవిత్ర రంజన్ సందర్భంగా శుక్రవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ …

Read More »

బీజేపీ కొత్త స్కెచ్‌…బాబు టీంలో వ‌ణుకు…త‌ర్వాత ఏంటి?

అధికార తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లం మొద‌లైంది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అవినీతి బాగోతానికి తోడుగా ఆయ‌న  మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు ముఖ్య‌నేత‌లు చేస్తున్న ఎదురుదాడిపై బీజేపీ ఎదురుదాడి మొద‌లుపెట్ట‌డ‌మే..టీడీపీ నేత‌ల వెన్నులో వ‌ణుకు పుట్టేందుకు కార‌ణ‌మైంది. ఏకంగా బీజేపీ ఎప్ర‌త్య‌క్ష ఎదురుదాడికి దిగుతుండ‌టంతో సైకిల్ పార్టీ నేత‌ల్లో భ‌యం మొద‌లైంద‌ని అంటున్నారు. see also: మంత్రి అఖిల ప్రియ‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు..! బీజేపీతో దోస్తీకి గుడ్‌బై చెప్పిన అనంత‌రం ఆ …

Read More »

రైతుబంధు పథకంపై ప్రధాని మోదీ ఆరా..!!

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అందులోభాగంగానే రైతు బంధు పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానితో భేటీ అయిన సందర్భంగా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అటు గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానికి పథకం అమలు తీరును వివరించారు.ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్‌ నరసింహన్‌ 50 …

Read More »

అమిత్‌ షాకి బిగ్ షాక్..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకి ఊహించని షాక్ తగిలింది . రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేది లేదని ఎన్డీయే మిత్ర పక్షం శివసేన తేల్చి చెప్పిది.‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచారంలో భాగంగా అమిత్ షా ఇవాళ ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు ఉద్ధవ్ థాకరేతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ పత్రిక ‘సామ్నా’ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు …

Read More »

నెదర్లాండ్స్‌ ప్రధానికి సోషల్ మీడియా ఫిదా..!!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నెదర్లాండ్ (డచ్) ప్రధానమంత్రి మార్క్ రుట్టే వీడియో నే కనపడుతుంది.ఎందుకంటే అయన చేసిన చిన్న పని ఆయనే సరిదిద్దుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నెదర్లాండ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. సభలోకి వెళ్లటానికి బయలుదేరారు. నడుస్తూనే ఓ చేతిలో ఫైల్, మరో చేతిలో కాఫీ కప్పు పట్టుకుని మరో అధికారితో మాట్లాడుతూ వస్తున్నారు. సెక్యూరిటీ వింగ్ దాటే సమయంలో ఆయన చేతిలో కాఫీ కప్పు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat