ఎవరనుకున్నారు చాయ్ వాలా ప్రధానమంత్రి అవుతారని..సరిగ్గా ఈ రోజుకి భారతదేశ ప్రధానమంత్రి గా నరేంద్ర మోదీ పదవి చేపట్టి నాలుగేళ్ళు పూర్తయిన విషయం తెలిసిందే.అయితే మోదీ ప్రభుత్వం పై జీఎస్టీ ,నోట్ల రద్దు లాంటి కారణంగా ఏదో జరుగుతుందని ఆశించిన మధ్య తరగతికి మాత్రం అసంతృప్తే మిగిలింది.అయితే వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉండగా..మోదీ ప్రభుత్వ పనితీరుపై టైమ్స్ గ్రూప్ మెగా ‘పల్స్ ఆఫ్ ది నేషన్’ ఆన్లైన్ …
Read More »రైతుల సంక్షేమం కోసం..సీఎం కేసీఆర్ మరో సంచలన ప్రకటన..!!
రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా వినూత్న పథకాలను ప్రవేశపెట్టి.. అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అన్నదాతల కోసం మరో పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది.భారతదేశ చరిత్రలో మరెక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా రైతులందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »ఆర్థిక సంక్షోభంలో కాంగ్రెస్ ..!
వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్న పార్టీ..దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై యేండ్లల్లో అత్యధిక కాలం ఇటు దేశాన్ని అటు రాష్ట్రాలను పాలించిన ఏకైక పార్టీ అది ..అంతటి ఘనచరిత్ర ఉన్న జాతీయ పార్టీ ఆర్థిక సంక్షోభంలో పడింది.ఇది మేము చెబుతున్న మాట కాదు . సాక్షాత్తు ఆ పార్టీ సీనియర్ నేత ,కేంద్ర మాజీ మంత్రి చెప్పారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ మీడియాతో …
Read More »అక్రమ సంబంధం లేదని నిరూపించడానికి …!
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ అక్రమ సంబంధాలు ..ఆ సంబంధం గురించి ఇంట్లో తన భర్తకు తెల్సిందని హత్యలు చేస్తున్న సంఘటనలు మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం ..చదువుతూనే ఉన్నాం .తాజాగా తమ మధ్య అక్రమ సంబంధం లేదని నిరూపించడానికి అత్యంత దారుణానికి పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులో వచ్చింది . గుజరాత్ రాష్ట్రంలో రాజ్ కోట్ లో తన భర్త తమ పక్కనే ఉన్న ఇంటికి చెందిన …
Read More »కర్ణాటక ప్రభుత్వ బల పరీక్షలో కుమార స్వామి నెగ్గాడా ..!
దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇటివల విడుదలైన సంగతి తెల్సిందే .అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూట నాలుగు స్థానాలు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే కర్ణాటక రాష్ట్రంలో మిగత ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కొని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఆరాటపడిన యడ్యూరప్ప ఆశలు అడియాశలు చేస్తూ …
Read More »కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలో షాకింగ్ ట్విస్ట్ ..!
కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజు ఇటివల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి కుమార స్వామీ నేతృత్వంలోని కాంగ్రెస్,జేడీఎస్ ప్రభుత్వం బల నిరూపణకు దిగింది.అంతకంటే ముందు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది.అయితే ఈ ఎన్నిక జరిగే ముందు స్పీకర్ అభ్యర్థులుగా కాంగ్రెస్ జేడీఎస్ మిత్రపక్షాల నుండి రమేష్ కుమార్ ,బీజేపీ పార్టీ తరపున సురేష్ కుమార్ బరిలోకి దిగారు. అయితే ఎన్నిక జరగకముందే బీజేపీ తరపున బరిలోకి …
Read More »సోషల్ మీడియాలో వైరలవుతున్న రాధిక వీడియో ..!
ఎన్నో రాజకీయ మలుపుల తర్వాత కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీఎస్ అధినేత ,మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమారస్వామి సతీమణి రాధిక కుమారస్వామి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మీరు ఒక లుక్ వేయండి ..అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా బీజేపీ నేత యడ్యూరప్ప అన్నట్లు ఈ ప్రభుత్వం మూడు నెలలు కాదు రాధిక కుమారస్వామిను ముఖ్యమంత్రిగా …
Read More »ఈ నెల 30,31న బ్యాంకులు బంద్..ఎందుకో తెలుసా..?
ఈ నెల 30,31న దేశంలోని అన్ని బ్యాంకులు ముతపడనున్నాయి.భారతదేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBU) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల శాఖలు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మె నిర్వహించనున్నారు. దీంతో దేశంలోని బ్యాంక్లు మూతపడనున్నాయని UFBU కన్వీనర్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్ నుంచి వేతన సవరణ …
Read More »కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల కూటమి కొలువుదీరింది. కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామితో ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు బి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కన్నడలో ప్రమాణ స్వీకార పత్రాన్ని కుమారస్వామి చదివి వినిపించారు. కుమారస్వామి వయసు 59.. బీఎస్సీ వరకు చదువుకున్న ఆయన.. 1996లో రాజకీయ రంగ …
Read More »కాంగ్రెస్,జేడీఎస్ ప్రభుత్వంపై మాజీ సీఎం యడ్డీ షాకింగ్ కామెంట్స్ ..!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ నేతృత్వంలోని ఏర్పడనున్న కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ,జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడనున్న ప్రభుత్వం పట్టు మని పది నెలలు కాదు కదా కనీసం ముచ్చటగా మూడు నెలలు కూడా నిలబడదు. ఆ ప్రభుత్వం పడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు .అంతే కాకుండా …
Read More »