Home / NATIONAL (page 262)

NATIONAL

50ఏళ్ళల్లో చేయని అభివృద్ధి 4ఏళ్ళలో మోదీ చేశారు -దత్తాత్రేయ ..!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఎంపీ ,కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇచ్చిన ఒకరోజు అమరనిరహర దీక్ష సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో …

Read More »

వర్ష బీభత్సానికి తాజ్ మహాల్ ..!

మొన్న బుధవారం రాత్రి భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ ,రాజస్థాన్ రాష్ట్రాలు రెండూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న సంగతి తెల్సిందే .బుధవారం అత్యంత బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పదిహేను మంది ,రాజస్థాన్ రాష్ట్రంలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు . మొత్తం గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి అని ఆయా రాష్ట్రాల వాతావరణ శాఖ ప్రకటించింది .ఈ …

Read More »

మద్యం మత్తులో గర్భిణీని -వీడియో వైరల్ ..!

ఆమె నిండు గర్భిణీ ..పాట పాడలేదు అని ఏకంగా నిలబెట్టి అత్యంత దారుణానికి పాల్పడ్డారు .అసలు విషయానికి పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ గాయనీ అయిన ఇరవై నాలుగు ఏళ్ళ సమీనా సమూన్ మొన్న మంగళవారం నాడు సాయంత్రం సింద్ ప్రావిన్స్ లోని కంగా గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంగీత ప్రదర్శన ఇచ్చింది.అయితే ఆమె ఆరు నెలల గర్భిణీ కావడంతో కూర్చొనే పాటలు పాడింది. అక్కడ ఉన్న తారిఖ్ …

Read More »

షాకింగ్ న్యూస్.. ఆధార్ కు లింకు రక్తం, మూత్రం..!

అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేస్తూ వెళ్ళున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. ఈ మధ్య సంక్షేమ పథకాలకి అయితేనేమి, బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ నంబర్లకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి ఆధార్ ను లింకు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఆధార్ ను ఎంతో మంది నిపుణులు ఆమోదించారని, ఇది …

Read More »

‘ఎవరతడు? ఇక్కడ తెలుగు ప్రజలకు పిలుపునివ్వడానికి అతడెవరు? కేఈ కృష్ణమూర్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి..

ఏపీ ఉపముఖ్య మంత్రి కేఈ కృష్ణమూర్తిపై వయసు ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. సొంత పార్టీకి ఎసరు పెట్టేలా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న జగన్ కి ప్రజాకర్షణ ఉంది అని చెప్పి.. టీడీపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా.. ఏపీకి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని అంటూ, అందుకు ప్రతిగా కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి ఓటు వేయొద్దంటూ ఏపీ డిప్యూటీ …

Read More »

సల్మాన్ vs కృష్ణ జింక..!!

చాలా మంది ఏమడుగుతున్నారంటే, మనుషులను చంపితే శిక్షలు వేయరుగానీ కృష్ణజింక ను వేటాడి చంపినందుకు శిక్ష వేయడం ఏంటని. సల్మాన్ భాయ్ అభిమానులు మాత్రమే కాదు ఈ దేశంలో న్యాయవ్యవస్థ రాజకీయనాయకుల చేతిలో కీలుబొమ్మ అనుకునే వారందరూ ఇదే అంటూన్నారు. కానీ నిజం ఏమిటంటే సల్మాన్ కి శిక్ష పడటం వెనుక ఒక విలక్షణమైన రాజస్థానీ తెగ పోరాటం ఉంది. ఆ తెగ పేరు బిష్ణోయ్. ఈ తెగవారందరూ ఒక …

Read More »

సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరు ..!!

రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏప్రిల్ 5న జోథ్ పూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే..అయితే సల్మాన్ ఖాన్ కు ఇవాళ జోథ్ పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది .ఈ మేరకు 50వేల రూపాల విలువైన రెండు బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.సల్మాన్ కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు, …

Read More »

ఆమరణ నిరహార దీక్షలో…మేకపాటికి అస్వస్థత..ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి..!

ఆంధ్రప్రదేశ్‌ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదిక‌గా చేప‌ట్టిన ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష శ‌నివారం రెండో రోజుకు చేరుకుంది. ఏపీ భ‌వ‌న్‌లో ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, వైయ‌స్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు శుక్ర‌వారం ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టారు. కాగా ఆమరణ నిరహార దీక్షకు దిగిన వైసీపీ …

Read More »

వివాదస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ముంబైలో జరిగిన బీజేపీ ఆవిర్భావ సభలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.ప్రతిపక్ష పార్టీలనులను ప్రమాదకర జంతువులతో పోల్చి తీవ్రంగా  అవమానపరిచారు.సాధారణంగా ఎక్కడైనా అధికంగా వరదలు వచ్చినప్పుడు తమని తాము కాపాడుకోవడానికి పాములు,కుక్కలు, పిల్లులు, చిరుతలు, సింహాలు తదితర జంతువులన్నీ ఒక పద్ద చెట్టు మీదికి ఎక్కుతుంటాయని ..వరద పెరుగుతున్నకొద్దీ వాటికి భయం పెరుగుతుందని చెప్పారు.అయితే బీజేపీకి మాత్రం బలం వరదలా పెరుగుతోందని పరోక్షంగా చెప్పారు. …

Read More »

లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుతో ఐశ్వర్యరాయ్ వివాహం..!!

ఆర్జేడీ అధినేత, రైల్వేశాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తో ఐశ్వర్య రాయ్ వివాహమేమిటి..? అని మీరు ఆశ్చర్యపోతున్నారా..అవును మీరు చదివింది నిజమే..కాని మీరు అనుకుంటునట్లు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కాదు.. బీహార్ మాజీ సీ ఎం దరోగా ప్రసాద్‌రాయ్ మనుమరాలుతో. ఆమె పేరు కూడా ఐశ్వర్య రాయే .ఆమె తండ్రి సీనియర్ ఆర్జేడీ నేత చంద్రికా రాయ్…మరీ చంద్రికా రాయ్..లాలూ కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat