గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించనుంది.బరిలో మొత్తం 851 మంది అభ్యర్థులు నిలుచున్నారు. కాగా, 18న కౌంటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ లో 2 కోట్ల 22 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రెండో దశలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ (మెహ్సానా), అల్పేశ్ ఠాకూర్ (కాంగ్రెస్), జిగ్నేశ్ …
Read More »రామసేతు మానవ నిర్మితమే.. తేల్చిన అమెరికా శాస్త్రవేత్తలు
భారత్, శ్రీలంకను కలుపుతూ సముద్రంలో ఉన్న రామసేతు (వారధి) మానవ నిర్మితమేనని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. శ్రీరాముడు లంక వరకు ఈ వారధిని నిర్మించినట్టు రామాయణంలో ప్రస్తావన ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై చాలా ఏండ్లుగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాముడే నిర్మింపజేశాడని కొందరు, సహజసిద్ధంగా ఏర్పడిందని మరికొందరు వాదిస్తున్నారు. తాజాగా డిస్కవరీ సైన్స్ చానల్కు చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపి రామసేతు సహజసిద్ధంగా ఏర్పడలేదని, మానవులే …
Read More »ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింకు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం ప్రభుత్వం..!
బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.బ్యాంక్ ఖాతాలతో ఆధార్ లింక్ కు డిసెంబర్ 31 డెడ్లైన్ను ప్రభుత్వం పొడిగించింది. అయితే కొత్త తేదీని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కు సవరణలు చేసింది. మరోవైపు పాన్ నెంబర్ తో ఆధార్ అనుసంధానానికి 2018 మార్చి 31 వరకు గడువు ఉండగా… మొబైల్ నెంబర్లకు ఫిబ్రవరి 6వ తేదీ …
Read More »58పెళ్ళిళ్ళు చేసుకోని సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ…
ఆయన ఐదు సార్లు ఏకంగా ఎంపీగా గెలిచారు .అంతేనా ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు .అంతటి రాజకీయ అనుభవం ఉన్న నేత ఏకంగా యాబై ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటే నమ్ముతారా ..కానీ ఇదే నిజం .బాగున్ సంబ్రాయ్ 1967నుండి 5 సార్లు ఎంపీగా ,4 సార్లు ఎమ్మెల్యేగా ఝార్ఖండ్ లో గెలిచారు .అతనికి సరిగ్గా ఎనబై మూడు సవంత్సరాలు .అయితే తన ఎనబై మూడు సవంత్సరాల వయస్సులో …
Read More »కోహ్లీ, అనుష్కల కలయికకు అదే కారణమా..!?
జుట్టు రాలుతుందని అందరూ తిట్టుకోవడం సహజమే. కానీ, జుట్టు రాలడానికి కారణమైన డాండ్రఫ్ కూడా ఓ జంటను ఒక్కటి చేయగలదని ఎప్పుడూ ఊహించలేదు కదూ. అవును డాండ్రఫ్ ఓ జంటను ఒక్కటి చేసింది. వారే ఇండియన్ క్రికెట్ కెప్టెన్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశర్మ. వీరికి డాండ్రఫ్కు సంబంధం ఏమిటనుకుంటున్నారా..? అయితే, మీరు ఇది చదవాల్సిందే.! మొన్నటి వరకు కోహ్లీ, అనుష్కల పెళ్లి ఎప్పుడూ అంటూ సోషల్ మీడియాలో …
Read More »రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు చెప్పిన మోదీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే కాకుండా ప్రధానమంత్రి మోదీ నుంచి కూడా ఆయనకు అభినందనలు వచ్చాయి. I congratulate Rahul Ji on his election as Congress President. My best wishes for a fruitful tenure. @OfficeOfRG — Narendra Modi (@narendramodi) December …
Read More »కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం రాహుల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం, నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ మధ్యాహ్నం మూడు గంటలతో ముగియడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. 89 nomination proposals were received,all were valid.Since there was only one candidate.I hereby declare Rahul Gandhi elected as the president of Indian National …
Read More »సోనియాగాంధీకి మోడీ శుభాకాంక్షలు
ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్బంగా దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే .. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . సంపూర్ణ అయురాగ్యలతో , సుదీర్ఘ జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తున్నట్లు అయన ట్వీట్ చేశారు. Birthday greetings to Congress President Smt. Sonia Gandhi. I pray for her long life and good health. …
Read More »సంచలనం సృష్టిస్తున్న అంబానీ కొడుకు పెళ్లికార్డు..!
అవును మీరు చదివింది నిజమే. నిజంగానే రిలయన్స్ ఇండస్ర్టీస్ అధిపతి అనీల్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ మళ్లీ సంచలనం సృష్టించాడు. అదేంటి ఆకాష్ అంబానీ మళ్లీ సంచలనం సృష్టించడమేంటని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా..! ఈ మధ్యనేగా 108 కిలోల బరువు తగ్గి అందరికీ షాకిస్తూ సంచలనం సృష్టించిన ఆకాష్ అంబానీ.. బరువు తగ్గడంతోనే కాదు.. పెళ్లి వార్తలతోనూ సంచలనం సృష్టించొచ్చు అంటూ మళ్లీ నిరూపించాడు. అవునండీ.. ఆకాష్ అంబానీ …
Read More »ఓటు హక్కు వినియోగించుకున్న పుజారా
గుజరాత్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.తొలి దశలో 89 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు జరుగనుంది.ఈ క్రమంలో భారత టెస్టు క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా గుజరాత్ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్కోట్లోని రవి విద్యాలయ బూత్లో పుజారా ఓటేశారు. Cricketer Cheteshwar Pujara casts his vote in Rajkot's Ravi Vidayalaya booth. …
Read More »