బంగారం ధర శుక్రవారం భారీగా తగ్గింది . అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక వ్యాపారుల దగ్గర నుంచి కొనుగోళ్లు తగ్గడంతో బంగారం ధర తగ్గినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. రూ.275 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,275గా పలికింది.మరోవైపు వెండి ధర కుడా తగ్గింది .525 తగ్గడంతో వెండి ధర రూ.40వేల మార్కు దిగువకు చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.39,925గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల …
Read More »వంటమనిషిని హద్దులు దాటించి గర్భవతిని చేశాడు!
నాలుగిళ్లల్లో పనిచేసుకుంటూ.. నాలుగు రాళ్లు సంపాదించుకుందామనుకున్న వంట మనిషిని కామాంధుడు కాటేశాడు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆ యువతిలో.. లేని పోని కోర్కెలు రేపాడు. ఓ పక్క తనతో వంట చేయించుకుంటూ.. మరో పక్క తన కామ వాంఛను తీర్చుకున్నాడు ఓ ఇంటి యజమాని. పని మనిషిగా ఇంట్లో చేరిన ఆ యువతి గర్భం దాల్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని భీవాండిలో చోటు చేసుకుంది. కాగా ఇంట్లో వంటమనిషిగా …
Read More »రాజకీయ ప్రవేశంపై కమల్హాసన్ సంచలన ప్రకటన
సినీ నటుడు కమల్ హాసన్ తన రాజకీయ ప్రవేశం గురించి సంచలన ప్రకటన విడుదల చేశారు. అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. అందరు ‘సిద్ధంగా ఉండండి.. అన్ని విషయాలు నవంబరు 7న చెబుతా’ అంటూ ఆయన తమిళ పత్రిక ఆనంద్ వికటన్కు రాసిన ఆర్టికల్లో పేర్కొన్నారు. తన రాజకీయ ప్రవేశం గురించి యువశక్తి అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తుందన్నారు. వారికి నేతృత్వం వహించాల్సిన సమయం …
Read More »రైతు పొలం నుంచి కాన్వాయ్…మంత్రి కాళ్లపై పడిన రైతు
సమయం ఆదాకోసం మంత్రి కాన్వాయ్ ఓ రైతు పొలం నుంచి వెళ్లడంతో పంట నష్టం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. జైళ్లశాఖ సహాయమంత్రి జై కుమార్ సింగ్ బుధవారంనాడు బుందేల్ఖండ్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా ఓ గ్రామంలో పశువులపాక ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అక్కడినుంచి బయల్దేరి వేరే కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయల్దేరారు. మెయిన్రోడ్కు చేరుకునే క్రమంలో మంత్రి కాన్వాయ్ రైతు దేవేంద్ర దోరేకు చెందిన …
Read More »అక్కకు బైక్ కొనాలనే ఆ తమ్ముడి కల… సూపర్
అక్కా తముళ్ల మధ్య ప్రేమ అమూల్యమైంది. అమ్మ తర్వాత అమ్మలా లాలించే అక్క కోసం ఎంతటి త్యాగం చేయడానికైనా తమ్ముడెప్పుడూ సిద్ధమే. దీపావళి కానుకగా తనకెంతో ఇష్టమైన సోదరి కోసం 13 ఏళ్ల ఓ తమ్ముడు ఓ బైక్ కొనిచ్చాడు. అది కూడా తాను దాచుకున్న చిల్లర డబ్బులతో కావడం విశేషం. అక్కకు ప్రేమతో తమ్ముడు చిల్లర సంచులు మోసుకెళ్లి మరీ షోరూంలో బండి కోసం డబ్బులు చెల్లించాడు. ఈ …
Read More »సింగపూర్ నెంబర్ వన్ -ఇండియా 75 ..ఎందుకు అలా ..?
తాజాగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల పాస్పోర్టులకు గురించి వివరాలను అర్టన్ క్యాపిటల్సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో సింగపూర్ పాస్పోర్టు శక్తిమంత పాస్పోర్టుగా చరిత్ర సృష్టించింది .ఇతర దేశాలకు వీసా లేకుండా వెళ్లేందుకు అవకాశం, ఒక వేళ ఏదైనా అత్యవసర పనిమీద విదేశాలకు వెళితే అక్కడి విమానాశ్రయంలో జారీ చేసే వీసా ఆన్ అరైవల్… తదతర అంశాలను తీసుకొని ఈ ర్యాంకులను కేటాయించారు. ప్రపంచంలో అత్యంత చిన్న దేశాల్లో ఒకటైన …
Read More »మఠంలోని బెడ్ రూంలో నటితో స్వామీజీ రాసలీలలు…వీడియో సోషల్ మీడియా, టీవీలల్లో వైరల్
బెంగళూరు నగర శివార్లలోని యలహంక సమీపంలోని హుణసమారణహళ్ళిలోని మద్దేవణపుర మఠంలో స్వామీజీ ఒక నటితో రాసలీలలు జరుపుతున్న వీడియో గురువారం వెలుగులోకి వచ్చింది. మఠంలోని బెడ్ రూంలో నటితో స్వామీజీ రాసలీలలు జరుపుతున్న సమయంలో రహస్యంగా వీడియో తీసి దానిని గురువారం విడుదల చేశారు. 500 ఏళ్ల చరిత్ర, మూడు వేల ఎకరాలు భూములు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్న మద్దేవణపుర మఠాధిపతి శివాచార్య స్వామీజీ కుమారుడు …
Read More »ప్రతి రోజూ 30 మంది..43,200 సార్లు నన్ను రేప్ చేశారు..!
నాలుగు సంవత్సరాల పాటు ప్రతి రోజూ 30 మంది 43,200 సార్లు నన్ను రేప్ చేసారని కార్లా జాసింటో మెక్సికో దేశానికి చెందిన ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి అంతర్జాతీయ మీడియా సంస్థకు వెల్లడించింది.మానవ అక్రమ రవాణా ముఠా బారిన పడిన కార్లా తాను అనుభవించిన ఆ దారుణాన్ని తలుచుకుంటే ఇప్పటికి తనకు వణుకు వస్తుందని ఆమె తెలిపింది. కార్లా.. 12 ఏళ్ల వయసులో ఓ హ్యుమన్ ట్రాఫికర్ …
Read More »గుజరాత్ ఎన్నికల్లో ఈ ఐదు అంశాలే ప్రభావితం చేయనున్నాయి ..!
గుజరాత్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో విజయాన్ని దక్కించుకుంటూ వస్తున్నా బీజేపీ పార్టీ ఈ సారి కూడా అధికారంలోకి రావాలని పావులు కదుపుతుంది .కనీసం ఇప్పటికైనా గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పావులు కదుపుతుంది కాంగ్రెస్ పార్టీ .ప్రస్తుతం జరగనున్న ఈ ఎన్నికలు రానున్న లోక్ సభ ఎన్నికలను ప్రభావితం చేయనున్న నేపథ్యంలో …
Read More »రైతుల కోసం విశాల్ కేంద్ర మంత్రి జైట్లీ దగ్గరకు వెళ్ళితే ..!
ప్రముఖ తమిళ హీరో ,నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ మరో సారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అది టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఆఖరికి హాలీవుడ్ అయిన కానీ ఏ ఇండస్ట్రీకి చెందిన హీరో అయిన కానీ ఎక్కడ ఏసీ కారులో నుండి దిగితే చర్మం కమిలిపోతుంది .ఎండ తగులుతుంది అని తెగ హైరానా పడుతూ కారు దిగరు . ఇలాంటి చాలా మంది హీరోలను …
Read More »