Politics దేశంలో ఎక్కువ భాగం ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చే రేషన్ పైన ఆధారపడి జీవిస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారందరూ ప్రభుత్వం తక్కువ ధరకు అందించే రేషన్కు ఎంతగానో ఎదురు చూస్తూ గడుపుతున్నారు అయితే ఈ రోజుల్లో ముఖ్యంగా డిజిటల్ రేషన్ కార్డులు వచ్చేసాయి.. అయితే వీటి ద్వారా మీరు రేషన్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే ప్రతి నెల రేషన్ తీసుకోవచ్చు.. ఈ రేషన్ …
Read More »Politics : వచ్చే ఏడాది నుంచి పాఠశాల విద్యార్థులకు సెమిస్టర్ విధానం
Politics ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థుల కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇందుకోసం మధ్యాహ్నం బడిలో భోజనం దగ్గర నుంచి చదువుకునే పాఠ్యాంశ పుస్తకాల వరకు ఎన్నో మార్పులు చేసింది జగన్ సర్కారు అయితే తాజాగా మరికొన్ని ప్రణాళికలు చేపట్టింది.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఆంధ్ర విద్యార్థుల కోసం ఎన్నో చేసింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్నం భోజనం పథకాల్లో …
Read More »Politics : పనితీరు మెరుగుపరచుకోకపోతే కీలక నిర్ణయం తీసుకోక తప్పదంటూ వైసీపీ నేతలను హెచ్చరించిన జగన్..
Politics కొందరి నేతలు ఎంత చెప్పినా వారి పనితీరును మెరుగుపరచుకోవడం లేదని ఇదే వారికి చివరి అవకాశం అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా కొందరు నేతలు తమ పనితీరును మార్చుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.. అలాగే వీరందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ చెప్పుకొచ్చారు… అలాగే వీరందరికీ మూడు నెలలు సమయం వచ్చి నీలోగా తమ పనితీరును మార్చుకోవాలంటే లేదంటే …
Read More »Politics : తెలంగాణ రాజకీయాల్లో వేగంగా పావులు కదుపుతున్న బిజెపి..
Politics తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దాదాపు ఏడాది కాలం మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు తమ వేగం పెంచాయి ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ తన వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళుతుంది అలాగే తాజాగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించిన బండి సంజయ్ పలు కీలక విషయాలను చర్చించారు.. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బిజెపి పార్టీ …
Read More »Politics : వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్.. ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం..
Politics ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ తీసుకురానున్నట్టు ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది..తాజాగా 2023 నుంచి అమలు కానుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ రాబోతుంది.. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమైన రీతిలో బోధించాలంటూ చెప్పుకొచ్చింది.. తాజాగా ఏపీ పాఠశాల విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం 2023 నుంచి …
Read More »Politics : చైనా యుద్దానికి కాలు దువ్వుతుంటే మన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. రాహుల్ గాంధీ..
Politics కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారతదేశంలో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాజస్థాన్లో పర్యటిస్తున్నారు అలాగే ఈ సందర్భంగా కేంద్రంపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ చైనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు.. ఇలా చేయడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని చైనా ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు.. రాహుల్ గాంధీ …
Read More »Politics : జగన్కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు..
Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఈ డిసెంబర్ 21న ఈ సందర్భంగా ఈయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు జరుపుతున్న సంగతి తెలిసిందే.. వైసిపి నేతలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైతం జగన్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఈనెల 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల పేరుతో గత …
Read More »Politics : 2024 ఎన్నికల్లో ఆలీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు అంటే..
Politics ప్రముఖ సినీ నటుడు ఆలీకి ఈ అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు బాధ్యతలను ఆలీకి కేటాయించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆలీ పోటీ చేయనున్నారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అలాగే ఈ నేపథ్యంలో ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే విషయం ప్రస్తుతం వైరల్ …
Read More »Politics : బీఆర్ఎస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చేసిన జెడి లక్ష్మీనారాయణ..
Politics జెడి లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి తన మద్దతు ఇస్తారా అనే విషయంపై తాజాగా కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది అయితే తాజాగా జాతీయస్థాయిలో ఏర్పాటు అయినా బీఆర్ఎస్ పార్టీలో జేడీ చేరుతారు అంటూ వార్తలు వినిపిస్తూనే పద్యంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అలాగే కొన్ని రోజులు ఆప్ పార్టీకి ఆయన మద్దతు …
Read More »Politics : మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు..
Politics ప్రముఖ చిట్ఫండ్ కంపెనీ మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో రెండో రోజు కూడా ఈ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను సేకరించి చిట్టీల సొమ్మును ఇతర సంస్థల్లోకి మార్గదర్శి చిట్ఫండ్ ప్రయత్నాలు జరిపించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపంలో నేపథ్యంలో మార్గదర్శ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి.. అలాగే ఈ విషయంపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఇప్పటికే …
Read More »