politics ఇటీవలే జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ తన పొరుగు రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశగా కసరత్తులు ప్రారంభించింది.. అలాగే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మద్దతు ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అలా కాకుండా ఆంధ్రాలో జనాధారణ ఉన్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడినట్టు తెలుస్తోంది.. తాజాగా తెరాస పార్టీ బిఆర్ఎస్గా పేరు మార్చుకుంది.. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లో తన మద్దతు కోసం ప్రయత్నాలు …
Read More »politics : రష్యాలో స్వైన్ ఫ్లూ విజృంభన.. బంకర్ లోకి వెళ్ళనున్న పుతిన్
politics రష్యాలో స్వైన్ ఫ్లూ, విజృంభిస్తుంది ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఐసోలేషన్ కోసం బంకర్లోకి వెళ్ళనున్నారని తెలియనుంది.. ప్రస్తుతం రష్యాలో స్వైన్ ఫ్లూ విజృంభించడంతో ఆ దేశ అధ్యక్షుడు వాదిలిమర్ పుతిన్ ఐసోలేషన్ కోసం బంకర్ లోకి వెళ్లిపోనున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఈ ఏడాది తన వాచక ముగింపు మీడియా సమావేశాన్ని నిర్వహించడం లేదని కూడా తెలుస్తోంది.. ప్రతీ ఏడాది సంప్రదాయంగా వస్తున్న వార్షిక ముగింపు మీడియా సమావేశం రద్దుకు …
Read More »politics : ప్రధానిని కలవనున్న కోమటిరెడ్డి..
politics భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ప్రస్తుతం పార్టీ వేసిన కమిటీల్లో చోటు దక్కలేదు. దీంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.. అలాగే సమయం వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతానని.. ఇంకా కేంద్ర కమిటీలు వేసే అవకాశం ఉందని.. వాటిలో తనకు ఛాన్స్ వచ్చే సూచనలు ఉన్నాయని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకీ వివాదాలు ముదిరిపోతున్నాయి.. వర్గాలుగా …
Read More »politics : ఆంధ్రప్రదేశ్ కు అందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలి.. మిథున్ రెడ్డి
politics ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్చంద్ర బోస్ అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని తేల్చేశారు.. అలాగే కొన్ని కారణాల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని అన్నారు.. అయితే ఈ …
Read More »politics : వైద్య శాఖ అధికారులను అభినందించిన జగన్..
politics ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు.. ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ రెండు అవార్డులను గెలుచుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారికి అభినందనలు తెలిపారు ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ టెలికన్సల్టేషన్ విభాగం, విలేజ్ హెల్త్ క్లినిక్ల విభాగంలో రెండు అవార్డులను గెలుచుకుంది.. ఈ అవార్డులను కేంద్రం నుంచి మంత్రి విడుదల రజిని వైద్య …
Read More »politics : కొత్త ఏడాది నుంచి పెన్షన్ పెంపు..
politics తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది మంగళవారం సచివాలయం మొదటి బ్లాక్లో క్యాబినెట్ సమావేశ మందిరంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.. అలాగే ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వృద్ధాప్య పెన్షన్ పెంచనున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది… ఈ సందర్భంగా …
Read More »Politics : సిబిఐ పూర్తయింది తర్వాత ఈడి.. గందరగోళం లో ఎమ్మెల్సీ కవిత..
Politics ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆమె తాజాగా సిబిఐ విచారణ కూడా ఎదుర్కొంది 7 గంటలపాటు విచారించిన సిబిఐ పలు కీలక సమాచారం ఆమె నుంచి సహకరించినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ అనంతరం ఈడీ రంగంలోకి దిగ ఉందని తరువాత ఈ డి విచారణ కూడా కచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. …
Read More »Politics : వైయస్సార్సీపి బీఆర్ఎస్ కు మద్దతిస్తుందా.. సజ్జల ఏమన్నారంటే..
Politics ఆంధ్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని.. ప్రభుత్వం చేసే పనులను ప్రతిపక్షాలు చేసే రాజకీయాలు గుర్తు పెట్టుకుంటున్నారని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సోమవారం తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు సీఎంగా ఉండగా బెంజ్ సర్కిల్ను బ్లాక్ చేసేవారు.. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ రోడ్షోలు చేస్తూనే ఉన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు.. ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలను ప్రజలను గమనిస్తున్నారని.. …
Read More »Politics : ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు..
Politics తాజాగా తెరాస పార్టీ బిఆర్ఎస్ గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే.. అలాగే ఈ పార్టీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించి ఢిల్లీకు పయనమయ్యారు తెరాస నాయకులు.. అలాగే దేశం అంతా బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచారు సీఎం కేసీఆర్… ఈ …
Read More »Politics : పోలవరం, ప్రత్యేక హోదాలకు మరోసారి మొండి చేయి చూపించిన కేంద్రం..
Politics ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండి చేయి చూపించింది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రస్తుతానికి అసలు ఆ అంశమే ఉనికిలో లేదని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్చంద్ర బోస్ అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే …
Read More »