తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి, మాండ్య MP సుమలత కు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు.. ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఎంపీగా ఉన్న ఆమె.. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి గొంతు నొప్పి వచ్చాయి. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్లో ఉన్న ఆమె. …
Read More »సీఎం జగన్ పిలుపు
ఏపీలోని తాజా కరోనా తీరు, వైద్య పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష చేశారు. కరోనా సెంటర్లలో నాణ్యమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం. సదుపాయాలు సంతృప్తికరంగా ఉండాలన్నారు. కరోనా రోగులకు అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ANM, ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరా తీయాలన్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించేలా ప్రచారం చేయాలని.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధైర్యం ప్రజలకు కల్పించాలన్నారు.
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,733 కి చేరింది . ఇందులో యాక్టివ్ కేసులు 10,644 ఉన్నాయి. ఇవాళ 2078 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవాళ కరోనాతో 11 మంది మృతిచెందగా, ఇప్పటివరకు 306 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ …
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు…?
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,831 కేసులు నమోదయ్యాయి.రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్ 117, సంగారెడ్డిలో 3కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ లో 9, గద్వాల్ లో 1, నల్గొండ 9, వరంగల్ (U)లో 9, నిజామాబాద్లో 9,వికారాబాద్ లో 7, మెదక్ లో 20, నారాయణపేటలో 1 గా నమోదయ్యాయి. పెద్దపల్లిలో 9, యాదాద్రి 1, సూర్యాపేటలో 6 మంచిర్యాలలో 20, ఖమ్మంలో 21, …
Read More »నా ప్రాణాలు కాపాడిన దేవుడు *ఈటల* ’
ఫోన్ కాల్ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అర్థరాత్రి వేళ, తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి చేసిన వేడుకోలు మంత్రిని స్పందించేలా చేసింది. తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ చొరవ తన ప్రాణాలను కాపాడిదంటూ ఓ కరోనా బాధిడుతు చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ‘నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఈటల’ అంటూ మంత్రిపై బాధితుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టకాలంలో తనను కాపాడిన మంత్రి ఈటలకు …
Read More »నరసాపురం లోక సభ ఉపఎన్నికల్లో గెలుపు ఎవరిది-దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు వ్యవహారం.ఒకపక్క తన సొంత పార్టీపై విమర్శలు చేస్తూనే మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు,ఎమ్మెల్యేలు,మంత్రుకు,ఎంపీలపై ఆరోపణలు చేస్తున్నారు ఆర్ఆర్ఆర్. ఈ క్రమంలో పార్టీ నిబంధనలను గంగలో తొక్కుతూ నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎంపీల బృందం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఢిల్లీ వెళ్లి కలవడానికి రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో సదరు ఎంపీపై …
Read More »27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపతి
వినాయక చవితి పండుగ అనగానే హైదరాబాదీలతో పాటు మిగతా ప్రాంతాల వారికి ఖైరతాబాద్ గణపతి గుర్తుకు వస్తాడు. ప్రతి ఏడాది ఈ భారీ వినాయకుడిని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతుంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణపతిని ప్రతిష్టించాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. విగ్రహం ఎత్తు 27 అడుగులే కావడంతో పూర్తిగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని కమిటీ భావిస్తోంది. ఈసారి ధన్వంతరి …
Read More »అప్పుడు 110 రోజులు.. ఇప్పుడు 5 రోజులే
దేశంలో కరోనా కేసుల సంఖ్య 6లక్షల మార్క్ చేరుకుంది. దేశంలో నమోదైన మొదటి కేసు నుండి లక్ష కేసులు నమోదవడానికి 110 రోజుల సమయం పట్టింది. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లో కొత్తగా లక్ష కేసులు (మొత్తం కలిపి కేు సంఖ్య 6,04,641కు చేరింది) నమోదయ్యాయి. దీని బట్టే దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది అర్థమవుతోంది. గతంలో కేంద్రం పకడ్బందీగా లా డౌన్ ను అన్ …
Read More »ప్రపంచవ్యాప్తంగా 10803599 కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 10803599 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 5,18,968 మంది మృతి చెందారు. ఇక 5939017 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు అమెరికాలో ఇప్పటి వరకు 2779953 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,30,798 మంది మృతి చెందారు.ఇప్పటివరకు 1164680 మంది డిశ్చార్జ్ అయ్యారు
Read More »పోలీస్ పాత్రలో శర్వానంద్?
హీరో శర్వానంద్ ఇప్పటికే ‘రాధ’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో సినిమాలో శర్వానంద్ పోలీస్ పాత్రలో నటించనున్నాడని సమాచారం. యువీ క్రియేషన్స్ బ్యానర్పై శర్వానంద్ ఒక సినిమా చేయనుండగా.. శ్రీరామ్ అనే యువ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ పోలీస్ పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది.
Read More »