Home / SLIDER (page 1347)

SLIDER

తెలుగుదేశం పార్టీకి, జనసేనకు రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఇష్టం లేదు

ప్ర‌తిప‌క్ష నేత హోదాలో వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో ఎంతో మంది మ‌హిళ‌ల క‌ష్టాలు విన్నారు. త‌మ భ‌ర్త‌లు తాగుడుకు బానిస లు కావ‌డంతో ఎన్నో క‌ష్టాలు ప‌డుతున్నామ‌ని జ‌గ‌న్‌కు చెప్పుకుని క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు. ఈ క‌ష్టం నుంచి త‌మ‌ను గ‌ట్టెక్కించాల‌ని వేడుకున్నారు. వారి క‌ష్టాల‌ను స్వ‌యంగా విన్న జ‌గ‌న్ తాము అధికారంలోకి రాగానే ద‌శ‌ల వారీగా మ‌ద్యాన్ని నియంత్రిస్తామ‌ని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్ర‌కారం తొలుత 43 బెల్టు …

Read More »

అధికారంలో ఉన్నప్పుడు దళితులను చిన్న చూపు చూసిన మీరేనా ఇప్పుడు మాట్లాడుతున్నది.?

40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం అని చెప్పుకునే చంద్ర‌బాబు చేయ‌లేని ఎన్నో అభివృద్ది కార్య‌క్ర‌మాలు కేవ‌లం 40 ఏళ్ల వ‌య‌సు ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేయ‌డం చూసి చంద్ర‌బాబు ఓర్వ‌లేక క‌డుపుమంట‌తో మండిప‌డుతున్నారు. ద‌ళితులుగా పుట్టాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారా అన్న చంద్ర‌బాబు ఇప్పుడు ద‌ళితుల‌పై ప్రేమ ఉన్న‌ట్లు మాట్లాడ‌డం చూస్తే విడ్డూరంగా ఉంది. ద‌ళితుల‌ను మాల‌, మాదిగ‌లుగా విడ‌గొట్టిన ఘ‌నుడు చంద్ర‌బాబు. బాబు పాల‌న‌లో త‌ప్పుడు కేసులు పెట్టించి …

Read More »

మీ పిల్లలు ఏ స్కూళ్లలో చదువుతున్నారంటూ గట్టి కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్

గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంత‌ర్జాతీయ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవాల‌న్న  ల‌క్ష్యంతోనే ఇంగ్లీష్ మాధ్య‌మాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్ప‌ష్టం చేశారు. కార్పొరేట్ స్కూళ్ల‌కు ధీటుగా గ్రామీణ ప్రాంత పిల్ల‌ల‌కు పేద పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌నే స‌దుద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మాన్ని త‌ప్ప‌నిస‌రి చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు వ్యతిరేకించే తెలుగుభాషపై …

Read More »

షాకింగ్..చంద్రబాబుకు సూడోలాజియా ఫెంటాస్టికా మానసిక రోగం..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు సమయం, సందర్భం లేకుండా హైదరాబాద్‌ను నేనే కట్టా..సింధూకు బాడ్మింటన్ నేనే నేర్పించా..సత్యనాదెళ్లకు నేనే గైడెన్స్ ఇచ్చా..కంప్యూటర్‌ను నేనే కనిపెట్టా..సెల్‌ఫోన్‌ను నేనే కనిపెట్టా..ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకోవడం అలవాటు. తాజాగా హైదరాబాద్ గురించి తనదైన స్టైల్లో బిల్డప్ ఇచ్చుకుంటూ….మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నా విజన్ – 2020 డాక్యుమెంట్‌ను కాపీ కొట్టారంటూ…వింత వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..ఈ రోజు హైదరాబాద్‌ నగరాన్ని …

Read More »

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం

ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 105,శివసేన 56,కాంగ్రెస్ 44,ఎన్సీపీ 54,ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందాయి. అయితే మహారాష్ట్ర గవర్నర్ బీజేపీ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పడ్నవీస్ మాత్రం మాకు అంత మెజారిటీ లేదని తేల్చి చెప్పారు. దీంతో బీజేపీ మిత్ర పక్షమైన శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. అయితే బీజేపీతో చర్చలు విఫలమవ్వడంతో శివసేన ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరుపుతుందని …

Read More »

ఏపీ సీం జగన్ మరో సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మార్చి నెలలో వైఎస్సార్ పెళ్ళి కానుక పథకాన్ని అమలు చేయనున్నట్లు విజయవాడలో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇస్తోన్న పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని రూ. లక్ష వరకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మార్చి తర్వాత మసీదుల సంఖ్య …

Read More »

పవన్ కు జగన్ దిమ్మతిరిగే కౌంటర్

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చారు. గత కొంతకాలంగా ఏపీలో ప్రభుత్వ బడుల్లో అంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని చూస్తున్న సంగతి విదితమే. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అంగ్లం మీడియాను ఎలా ప్రవేశ పెడతారని పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో విజయవాడలో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ” ఇంగ్లీష్ …

Read More »

నచ్చాలి కానీ దాంతో పనేముందంటున్న సాయి పల్లవి

తాను నటించిన మొదటి చిత్రం ప్రేమమ్ నుంచే వయసుకు మించిన పరిణితితో కూడిన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రతిభను చాటుకుంటున్నా సొగసరి సాయి పల్లవి.మొదటి నుంచి ఎంతో మెచ్యూర్డ్ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించడం ఛాలెంజింగ్‌గా ఉంటుందంటుంది ఈ నేచూరల్ బ్యూటీ. ఆమె మాట్లాడుతూ చదువుకునే వయసులోనే ప్రేమమ్‌లో లెక్చరర్‌గా నటించాను. దియా చిత్రంలో అమ్మగా నటించాను. ప్రతి సినిమాలో నా నిజమైన వయసు కంటే పెద్ద పాత్రల్లోనే నటించాను. కథ, నా …

Read More »

మగపిల్లలు కన్పిస్తే చాలు.. రకుల్ సంచలన వ్యాఖ్యలు

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుత బాలీవుడ్ మూవీ మర్జావా. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీబిజీగా ఉంది. అందులో భాగంగా ఈ బక్కపలచు భామ ప్రముఖ టీవీ షో అయిన ‘ది కపిల్ శర్మ షో’మర్జావా చిత్ర్ం యూనిట్ పాల్గొన్నది. ఈ క్రమంలో తన బాల్యం నాటి విషయాలను రకుల్ చెప్పుకుంటూ వచ్చింది. అమ్మడు మాట్లాడుతూ” నా బాల్యంలో మగపిల్లలు కనిపిస్తే చాలు వారిని కొట్టేసేదాన్ని …

Read More »

అమెరికా రాయబారితో వినోద్ కుమార్ సమావేశం

అమెరికాలో భారతీయ రాయబారి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమిత్ కుమార్ ను వాషింగ్టన్ డీసీ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అమెరికా, తెలంగాణ సంబంధాలు, తెలంగాణలో నూతనంగా విదేశీ విశ్వ విద్యాలయాలు, మరిన్ని ఫార్మా, ఐటీ పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై ఇష్టాగోష్ఠి గా చర్చించారు.దేశంలో విదేశీ విశ్వ విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిషేధం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat