గతంలో పాదయాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం… వారు మోసపోయిన మొత్తాలను ఇవాళ్టి నుంచి చెల్లించనుంది. గత పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు… బడ్జెట్లో రూ.1150కోట్లు కేటాయించారు. ఇందులో రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ… గత నెల 18న ఉత్తర్వులు కూడా జారీచేశారు. దీంతో …
Read More »లోకేష్ ను ఎందుకు తొందర పెడుతున్నారు.?
మాజీమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ను తెలుగుదేశం పార్టీలోని కొందరు అత్యుత్సాహంతో తొందర పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతోంది. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండానే మంత్రి స్థానంలో కూర్చున్న లోకేష్ కు పార్టీ కోసం ఎంత కష్ట పడాలి, ఒక అభ్యర్థి విజయానికి ఎలా కృషి చేయాలి అనేది స్వయంగా ఇప్పటివరకు అనుభవం లేదు. ఎందుకంటే లోకేష్ పోటీ చేయలేదు కాబట్టి. ఆయనకు నాలుగు శాఖలు ఉన్న …
Read More »టీపీసీసీ చీఫ్ మార్పుకు ముహుర్తం ఖరారు..!
తెలంగాణ పీసీసీ చీఫ్ ను మార్చబోతున్నారా..?.ఇప్పటికే పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి నిన్నటి హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మార్పు అనివార్యమని ఆ పార్టీకి చెందిన నేతలే ఇటీవల బాహటంగా విమర్శించారు కూడా.ఇందులో భాగంగానే పీసీసీ నేతలతో పార్టీ …
Read More »మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం
మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో మార్పు జరుగుతుంది.ఇటీవల విడుదలైన మహా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో మహా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ 105,శివసేన 56,కాంగ్రెస్ 44,ఎన్సీపీ 54,ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందాయి. అయితే ఒక పక్క మాకు మద్ధతు ఇస్తే పదమూడు మంత్రి పదవులతో పాటుగా డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసింది. మరోవైపు మాకు …
Read More »ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి మతాన్ని ఆపాదిస్తూ వికృతానందం పొందుతున్న టీడీపీ
ఎల్వీ సుబ్రమణ్యం బదిలీకి మతాన్ని ఆపాదిస్తూ వికృతానందం పొందుతున్న టీడీపీకి, మాజీ సీఎం చంద్రబాబు సలహా దారుడైన రాధాకృష్ణకు, ఓటుకునోటు కేసులో కీలక నిందితుడు చంద్రబాబు శిష్యుడైన మత్తయ్యలకు ఈ అంశంలో సూటిప్రశ్నలు వేస్తోంది వైసీపీ.. గత చంద్రబాబు పాలనలో తిరుపతి లో వేయికాళ్ళ మండపం కూల్చివేత క్రిష్టియన్ల విజయమా.? దుర్గమ్మ గుడిపై లోకేశ్ కోసం చేసిన తాంత్రికపూజలు క్రిష్టియన్ విజయమా.? శ్రీవారి వజ్రాన్ని చంద్రబాబు జెనీవాలో వేలం వెయ్యడం …
Read More »కేంద్ర మంత్రులు అలా మాట్లాడోద్దు
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కేంద్ర మంత్రులకు పలు సూచనలు.. సలహాలు ఇచ్చారు. దేశంలోనే సంచలనం సృష్టిస్తోన్న ఆయోధ్యపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు నుంచి తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ” ఆయోధ్య తీర్పుపై కేంద్ర మంత్రులు కానీ సహాయ మంత్రులు కానీ అనవసర వ్యాఖ్యలు చేయద్దు. ఈ అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తపడాలి. మీడియా సమావేశంలో ఆలోచించి మాట్లాడాలని”ప్రధాని కేంద్ర …
Read More »చంద్రబాబూ అది నోరా…? తాటిమట్టా…?
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేస్తున్న పనులకు, చేష్టలకు మండిపడుతున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు కనీస సౌకర్యం కల్పించలేకపోయారు, ఇప్పుడు జగన్ చేస్తున్న మంచిపనులకు అడ్డం వస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా పక్కన పెడితే “అప్పట్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తిన్నది అరక్క చస్తున్నారని నీచంగా వ్యాఖ్యానించాడు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే డబ్బు కోసం ప్రాణాలు తీసుకుంటారని హేళన …
Read More »అది జరక్కపోతే గుండు గీయించుకుంటా
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గుండు గీయించుకుంటానని సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ ఆర్టీసీలో ప్రయివేట్ బస్సులను తీసుకోస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న ఐదేళ్ల వరకు ఎలాంటి బస్సు చార్జీలు పెంచకుండా ఉంటారా..?. ఒకవేళ రాబోయే ఐదేళ్లల్లో బస్సు చార్జీలు పెంచకుండా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే నేను గుండు గీయించుకుంటానని”ఆయన సవాల్ విసిరారు. నిన్న బుధవారం రాష్ట్ర …
Read More »చంద్రబాబుపై సైంటిఫిక్ సెటైర్..న్యూటన్ లా గుర్తుందా..?
గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబుకి ఇంకా బుద్ధి రాలేదు. తన నియోజకవర్గంలోనే ఎంతో కష్టపడితేనే గాని గెలవలేకపోయాడు. కనీసం ఇన్ని సీట్లైనా గెలిచారు అంటే అది పెద్దాయన పై అభిమానం తోనే అని చెప్పాలి. 2014 ఎన్నికల్లో కూడా అందరు కలిసి మద్దతు ఇస్తేనే గెలిచారు తప్ప బాబు చేసింది ఏమీ లేదు. ఇచ్చిన అధికారాన్ని మంచికి ఉపయోగించకుండా చెడుకు, సొంత పనులకే చేసుకున్నాడు తప్ప రాష్ట్రానికి …
Read More »మృతిరాలిపై అత్యాచారం
వినడానికి అసహ్యాంగా ఉన్న ఇది నిజం. రోజు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట .. ఏ మూలానో స్కూల్ కెళ్లే పసిపాప దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరిపైనో ఒకరిపై అత్యాచార సంఘటనలు మనం పేపర్లో.. టీవీల్లో చూస్తున్నాము. అయితే ఇది అతిదారుణమైన సంఘటన. కాస్త ఆలస్యంగా వచ్చిన ఈ సంఘటన పాకిస్థాన్ దేశంలో ఒక ప్రముఖ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు” ఈ సంఘటన …
Read More »