బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన గొప్ప మనస్సును చాటుకున్నాడు.ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుండే అక్షయ్ కుమార్ తాజాగా బీహార్ రాష్ట్రంలోని వరద బాధితుల కోసం మరో అడుగు ముందుకేశాడు. రాష్ట్రంలో వరదల్లో చిక్కుకుని సర్వం కోల్పోయిన ఇరవై ఐదు కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున మొత్తం రూ.1 కోటిని విరాళంగా ప్రకటించాడు. ఈ డబ్బుతో వారికి సాయం చేసి అండగా నిలబడాలమి …
Read More »హైదరాబాద్ ఐఐటీలో విషాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఐఐటీలో విషాదం నెలకొన్నది. ఐఐటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న మేడ్చల్ జిల్లా కుత్భుల్లా పూర్ కు చెందిన సిద్ధార్థ అనే విద్యార్థి ఈ రోజు మంగళవారం తెల్లవారుజామున హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహాత్యా యత్నం చేశాడు. భవనంపై నుంచి పడటంతో తీవ్రంగా గాయపడిన సిద్ధార్థను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సిద్ధార్థ మృతి చెందాడు. అంతకుముందు సిద్ధార్థ తన …
Read More »గంగూలీ ముఖ్యమంత్రి అవుతాడు
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు,క్యాబ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రా..?. ఇప్పటికే క్రికెట్ రంగంలో ఒక బ్యాట్స్ మెన్ గా.. కెప్టెన్ గా .. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసుకుంటున్న దాదా తర్వాత స్టెప్ రాజకీయాలేనా..?. అంటే అవును అనే అంటున్నాడు టీమిండియా మాజీ డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్. నలబై ఒక్క ఏళ్ళ సెహ్వాగ్ తన …
Read More »వైఎస్సార్సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతల దాష్టీకం… బాధితులకు అండగా జోగులు!
కాలం మారినా, అధికారం కోల్పోయినా టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇంకా తగ్గలేదని చెప్పాలి. అధికారంలో ఉన్నంతకాలం తమదైన శైలిలో యావత్ ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసారు. ఇది తప్పు అని ప్రశ్నిస్తే వారికి నరకం చూపించేవారు. ఇప్పుడు ఓడిపోయినా కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా శ్రీహరినాయుడుపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసారు. జిల్లాలో వలంటీర్లు, కార్యకర్తల పై టీడీపీ నేతల వరస దాడులు …
Read More »గన్నవరం కూడా గంగపాలే..ఎంత ఈదినా ప్రయోజనం ఉండదు !
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజికి జరుగుతున్న రాజకీయ మార్పులు చూస్తుంటే టీడీపీ పరిస్థితి ఏమిటో ఈపాటికే అందరికి అర్దమయి ఉంటుంది. 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక్కసారిగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దెబ్బకు చుక్కలు చూస్తున్నాడు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తానేటో నిరూపించుకున్నాడు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనులు జగన్ చేసి చూపించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఏమిటీ …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన నగరపాలక సంస్థలకు ,పురపాలక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది .ఇందులో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని సూచించింది .2019 జనవరి 1 నాటికి సిద్ధమైన ఓటర్ల జాబితా ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశమున్నట్లు సంబంధిత అధికారులు …
Read More »వైసీపీ నేత దగ్గుబాటి సంచలన నిర్ణయం
ఏపీ అధికార వైసీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్ గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం . ఇందులో భాగంగా తన నియోజకవర్గమైన పర్చూరు కు చెందిన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో ,అభిమానులతో ఆయన సమావేశమయ్యారు . ఈ భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు .
Read More »దానిమ్మ తింటే లాభాలు..?
దానిమ్మ తినడం వలన రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది కీళ్లవాతం,ఆర్థరైటిస్ ను నయం చేస్తుంది గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తూ క్యాన్సర్ రాకుండా చేస్తుంది దానిమ్మలో ఉండే యాంటీ అక్సిడెంట్లు డయాబెటిస్ ను నివారిస్తుంది చిగుళ్లను బలపరిచి దంతాలను గట్టిపరుస్తుంది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అధిక బరువును నియంత్రిస్తుంది
Read More »డే/నైట్ టెస్టులు ఖాయం
టీమిండియా భవిష్యత్ లో డే/నైట్ టెస్టులు మ్యాచ్ లు ఆడటం ఖాయమని తేల్చి చెప్పారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఈ రకమైన టెస్టులు ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇష్టపడుతున్నాడు. ఆసక్తి కూడా కనబరుస్తున్నాడు అని గంగూలీ తెలిపాడు. అయితే ఈ రకమైన టెస్టులు ఎప్పటి నుంచి జరుగుతాయో మాత్రం తనకు తెలియదు అని .. కానీ ఖచ్చితంగా మాత్రం డే/నైట్ మ్యాచ్ లు మాత్రం …
Read More »మాజీ సీఎం కన్నుమూత
గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దిలీప్ పరిఖ్(82) కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన్ కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లో రాజకీయ అరంగేట్రం చేసిన దిలీప్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనూహ్య పరిస్థితుల్లో ఆర్జేపీ తరపున ఆయన 1997లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.1998 మార్చి వరకు ఆయన ముఖ్యమంత్రి పదవీలో కొనసాగారు. దిలీప్ మృతిపై ప్రధానమంత్రి …
Read More »