కాజల్ అగర్వాల్ యంగ్ హీరోతో టాలీవుడ్ లోకి ఎంట్రీచ్చి… వరుస విజయాలతో సీనియర్ హీరోల సరస నటించి పలు విజయవంతమైన చిత్రాల్లో చక్కని అభినయాన్ని ప్రదర్శించి స్టార్ హీరోయిన్ స్థాయికెదిగిన విషయం మనకు విదితమే. తనకు ముప్పై ఏళ్లకుపైబడిన కానీ ఇటు నటనలో కానీ అటు అందంలో కానీ ఎటువంటి వన్నె తగ్గించలేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ తో కుర్రకారు మతిని పోగొట్టింది. మీరు …
Read More »జెనిలియా రీఎంట్రీ..!
జెనిలియా అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మూవీ బొమ్మరిల్లు. ఈ మూవీలో జెన్ని నటించిన తీరు అందరిచేత వహ్వా అన్పించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ రితేశ్ దేశ్ ముఖ్ అనే ప్రముఖ నటుడ్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఒక బాబుకు కూడా జెనిలియా జన్మనిచ్చింది. అయితే ఇటీవల తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ హీరోగా నటించిన మూవీకి అమ్మడు నిర్మాతగా వ్యవహరించింది. …
Read More »జగన్ సీఎం అయితే తిరుమల అంతా క్రిస్టియన్లే ఉంటారంటూ దుష్ప్రచారం చేసిన వారు ఇప్పుడేమంటారు..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మొదటినుంచీ మతపరంగా ప్రత్యర్ధ పార్టీలు విషం కక్కుతూనే ఉన్నాయి. కొందరు ఏకంగా జగన్ సీఎం అయితే తిరుమలలో అంతా క్రిస్టియన్లే ఉంటారు.. హిందువులు ఉండరు అన్నారు. అయితే ఇప్పుడు కేవలం తిరుమలలోనే కాదు.. ఎక్కడా హిందూ దేవాలయాల్లో కూడా సీఎం జగన్ అన్య మతస్థులు లేకుండా చేశారు.. గతంలో చంద్రబాబు చాలా సందర్భాల్లో బూట్లు వేసుకొని పూజలు చేసినా, విజయవాడలో పుష్కరాల సమయంలో 50 …
Read More »జగన్ ఏం చేసాడు అనేవారికిదే సమాధానం.. జగన్ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేవారంతా షేర్ చేయండి
సంక్షేమం – పధకాలు.. 01. ఉద్దానం కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం– రూ. 600 కోట్లతో మంచినీటి పథకం. 02. అవ్వా తాతలకు వృద్ధాప్య పింఛన్ను.. ఏకంగా రూ. 2,250కు పెంపు. ఏటా రూ. 250 పెంచుతూ రూ. 3000 వరకు పెంపు 03. పింఛను పొందడానికి అర్హత వయసును 65 నుంచి 60కు తగ్గింపు. అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం. 04. డ్వాక్రా మహిళలకు వైయస్ఆర్ …
Read More »పాక్ కుట్రను వెలుగులోకి తెచ్చిన దోమ..!
ఇదేమన్నా ఎస్ ఎస్ రాజమౌళి మూవీనా… పాకిస్థాన్ ను దోమ గడగడలాడించడానికి.. అయిన మీరే ఏదో కావాలని రాస్తోన్నారని అనుకుంటున్నారా.. అవన్నీ కాదు దోమ పాకిస్థాన్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టింది. అసలు విషయం ఏమిటంటే పాకిస్థాన్ అణ్వయుధాలను ,అణుబాంబులను తయారుచేస్తుందని భారత్ తో పాటు యావత్తు ప్రపంచదేశాలు ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో కరాచీలో హాకిస్ బేలో ఉన్న అణుకేంద్రంలో చైనాకు చెందిన రెండు …
Read More »హద్దులు దాటిన నికీషా పటేల్..!
నికీషా పటేల్ సినిమాల కంటే సోషల్ మీడియా మాధ్యామాల ద్వారానే తెలుగు ప్రేక్షకులకు చాలా చాలా దగ్గరైన భామ. కుర్రకారు మతిని పొగొట్టే అందమున్న.. చక్కని అభినయం ఉన్న కానీ అమ్మడు ఎంచుకున్న మూవీలు ఫ్లాఫ్ లు కావడంతో అమ్మడుకు సిని అవకాశాలు తగ్గాయి. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కానీ అమ్మడు తలరాత మారలేదు. అయితే తెలుగు సినిమాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో ఫేస్ …
Read More »రూ.42 చాలు అంటున్న కాజల్.. ఎందుకో తెలుసా..!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్.. లక్షల పారితోషకం.. ఒక్క సీనులో నటిస్తే చాలు లక్షలు వస్తాయి. యంగ్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు వరుస పెట్టి నటిస్తున్న హీరోయిన్ అందాల బ్యూటీ కాజల్ అగర్వాల్. అలాంటి కాజల్ కేవలం నలబై రెండు రూపాయలు అడగటం ఎంటని ఆలోచిస్తున్నారా.. అయిన ఆమెకు అంత అవసరం ఏమిటని అనుకుంటున్నారా.. అయితే అసలు ముచ్చట ఏంటంటే ప్రస్తుతం కావేరీ నది పలు కాలుష్య …
Read More »సింధూ మీరు మాట్లాడింది తప్పు.. అంటూ ట్రోల్ చేస్తున్న సమంత ఫ్యాన్స్.. అసలేం జరిగింది.?
తాజాగా ఓ వివాదంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇరుక్కున్నారు. సింధు జీవిత చరిత్రను సినిమాగా తీయబోతున్నారని, అందులో సమంత నటించనుందనే వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం ఫ్యామిలీతో స్పెయిన్ వెకేషన్ కు వెళ్లిన సమంత తిరిగి భారత్ వచ్చాక ’96’ సినిమా రీమేక్లో నటిస్తారట.. అయితే 96 తర్వాత ప్రముఖనటుడు సోనూసూద్ తీస్తున్న పీవీ సింధు బయోపిక్లో సమంత నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త …
Read More »అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్లు త్రాగోచ్చా..?
టిఫెన్ కావచ్చు.. లంచ్ కావచ్చు ఏది ఏమైన సరే అన్నం తినే సమయంలో మధ్యలో నీళ్లు త్రాగవచ్చా..?. త్రాగితే ఏమవుతుంది..?. త్రాగకపోతే ఏమవుతుంది..?. ఇలాంటి అసక్తికరమైన కొన్ని విషయాల గురించి తెల్సుకుందామా..?. సహాజంగా మనం అన్నం తినేసమయంలో మధ్యలోనే నీళ్లు త్రాగడం సహజం. అయితే అలా మధ్యలో నీళ్ళు త్రాగడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు వైద్యులు. అయితే సహాజంగా అన్నం తినేసమయంలో నోట్లో ఊరే లాలజలం సరిపోదు. అందుకే …
Read More »నీలా పెట్రోలు దొంగతనం చేసి అమ్ముకోం.. రైల్వేస్టేషన్ లో పర్సులు కొట్టం.. నీకొడుకులా బ్రహ్మిణి సంపాదిస్తే ఖర్చుపెట్టం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి చీప్ కామెంట్స్ చేసారు. 5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. వాచి, ఉంగరం లేని వాడికి …
Read More »