తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రతి విషయానికీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాలని చూస్తాయి. ప్రస్తుతం ఇదే పనిలో పడింది జనసేన పార్టీ. ఎక్కడైనా సందు దొరికితే చాలు అధికారపార్టీ ఐన వైసీపీ పై నిందలు వెయ్యడానికి చూస్తున్నారు. ఇప్పటివరకు వారి ప్రవర్తన ఎలా ఉందనేది పక్కన పెడితే ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు ఈరోజును గొడవలకు పునాదిగా మార్చేసారు అనడంలో సందేహం లేదు.బర్త్ డే సెలేబ్రషన్ పేరుతో కాలేజీ …
Read More »ఆడపిల్లల రక్షణలోనూ తెలంగాణ టాప్
తెలంగాణలో మాతా గర్భిణిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం.. పురిటి నొప్పులు వస్తున్నప్పుడు అంబులెన్స్ సౌకర్యం.. సర్కారు దవాఖానల్లో కోతల్లేని ప్రసవం.. తల్లీబిడ్డల క్షేమంకోసం కేసీఆర్ కిట్లు.. ఆడపిల్లపుడితే అదనపుప్రయోజనం.. దవాఖాన నుంచి సురక్షితంగా ఇంటికి పయ నం.. కడుపులో ప్రాణం పోసుకుంటున్న దగ్గరనుంచి బయటిప్రపంచంలో శిశువు కండ్లు తెరిచేవరకు తల్లీబిడ్డల క్షేమంకోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా భేష్ అనిపిస్తున్నాయి. ప్రభు త్వం చేపడుతున్న చర్యలతో స్వరాష్ట్రంలో గర్భస్థశిశు మరణాల సంఖ్య …
Read More »ఖైరతాబాద్ గణేష్ తెలంగాణకు ప్రత్యేకం
తెలంగాణకి ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకమని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ శ్రీ ద్వాదశాదిత్యుడి తొలిపూజలో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటు మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం గవర్నర్ దంపతులను శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ …
Read More »టీడీపీ, బీజేపీ, జనసేన ఎప్పుడూ ఒక్కటే.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అప్పుడే జోస్యం చెప్పడం మొదలుపెట్టారు. రానున్న ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతాయని అన్నారు. ఆదివారం నాడు నర్సీపట్నంలోని తన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ..దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే రానున్నాయని.. ఈ మేరకు రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే ఈ మూడు పార్టీలు తెరవెనుక …
Read More »వైఎస్ చెప్పిన గానుగెద్దు కథ మీకు తెలుసా..!
ఏ విషయాన్నయినా ఇట్టే అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు స్పష్టంగా వివరించే సామర్థ్యం గల ముఖ్యమంత్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి. తనకు ఇష్టమైన, ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించే నీటి ప్రాజెక్టులపై శాసనసభలో ప్రసంగిస్తూ(21 జూలై 2004) రైతులు నిజంగా అప్పుల వల్లనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? లేక ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం చేసుకుంటున్నారా? అని రైతులు కానివాళ్లంతా వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో తాను చదివిన …
Read More »మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంత్రి
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముత్యంరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ భగవంతుడిని ప్రార్థించారు. ముత్యంరెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎస్కే జోషిని సీఎం ఆదేశించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ప్రైవేట్ …
Read More »మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతి..!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఈ రోజు సోమవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొద్ది రోజుల కిందటనే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన దుబ్బాకతో పాటు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ …
Read More »పార్టీ కార్యాలయ పనుల్లో వేగం పెంచండి…హరీష్ రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల పరిధిలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ లు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్నామని..సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.ఇప్పటివరకు నిర్మాణ పనుల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట పార్టీ కార్యాలయం ఫస్ట్ ఉందని చెప్పారు. దసరా పండుగ లోపు కార్యాలయం అందుబాటులో …
Read More »గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ
గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్నాళ్లు సహాయ సహాకారులు అందించినందుకు నరసింహన్కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళసై సౌందరరాజన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణకు 9 ఏళ్ల 9 మాసాల పాటు నరసింహన్ గవర్నర్ గా కొనసాగారు. Hon'ble Chief Minister Sri K. Chandrashekar …
Read More »దేశంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. సుల్తాన్పూర్లో ఎస్ఎంటీ(సహజానంద మెడికల్ టెక్నాలజీస్) మెడికల్ డివైజ్ పార్క్కు మంత్రులు, ఎంపీ భూమి పూజ చేశారు. 20 ఎకరాల్లో 250 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మెడికల్ స్టంట్ల తయారీ చేస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ల కేంద్రంగా నిలవనుంది. ఈ విషయమై సంస్థ యాజమాన్యం టీఆర్ఎస్ …
Read More »