వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ నిజస్వరూపం ట్విట్టర్ వేదికగా బయట పెట్టాడు.అయితే అసలు విషయాని వస్తే రవి ప్రకాష్ ని నమ్ముకొని చాలామంది చాలా చేసారట.మీడియా పేరు చెప్పుకొని ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తూ బ్లాకమెయిల్ చేసేవారని ఇదంతా రవి ప్రకాష్ చేయించేవాడని చెప్పారు. విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ లో రవి ప్రకాష్ బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్మెంటుకు …
Read More »తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో “9”మంది
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు తొమ్మిది మంది బరిలోకి నిలిచారు. రంగారెడ్డి,నల్లగొండ,వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న శుక్రవారం పదహారు మంది తమ నామినేషన్లు ఉపసంహారించుకున్నారు. అయితే స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది..
Read More »రూ.200కోట్లు ఖర్చు చేసిన లోకేష్
ఏపీలో మరికొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ అధినేత ,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు,రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన విషయం బయట పెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన నారా లోకేష్ నాయుడు …
Read More »చంద్రబాబుపై బ్లాక్మెయిల్కు దిగిన మీడియా ‘నయీం’..!
పరారిలో ఉన్న మీడియా ‘నయీం’ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ తనని ఏదో ఒకటి చేసి రక్షించకపోతే చంద్రబాబు రహస్యాలన్నీబయట పెడతానని బ్లాక్మెయిల్కు దిగాడట.ఈ విషయాన్నీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు.తనని ఏదో రకంగా ఇందులో నుండి రక్షించమని లేకపోతే బాబు రహస్యాలన్నీబయట పెడతానని చెప్పాడట.అయితే 23తరువాత చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండబోతుందో ఆయనకే అర్ధం కావడంలేదు ఇంక మిమల్ని ఎలా కాపాడుతాడు,ఇప్పుడు …
Read More »కపిల్ శర్మకు అరుదైన గౌరవం
ప్రముఖ బాలీవుడ్ నటుడు కపిల్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. చాలా ఎక్కువమంది ఫాలోయింగ్ ,ప్రేక్షకులను సంపాదించుకున్న కమెడియన్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో చోటు సంపాదించుకున్నాడు. ప్రతిసారి సమయానికి అనుగూణంగా ,సందర్భానుసారం ఆయన మాట్లాడే తీరు,పంచ్ లకు క్రేజ్ ఉంది. ది కపిల్ శర్మ పేరుతో ఆయన వ్యాఖ్యాతగా పనిచేసిన షోకు కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. అయితే …
Read More »18ఏళ్ల బాలికకు అండగా కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. పద్దెనిమిదేండ్లు వయస్సున్న ఒక బాలికకు అండగా ఉంటానని భరోసానిచ్చారు.రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గంభీరావుపేట మండలం లింగన్నపేట నివాసి కనకట్ల దేవెందర్ బీడి కార్ఖానాలో పనిచేస్తుండేవాడు. అతని సతీమణి బాలమణి బీడీలు చుడుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే వీళ్లకు పద్దెనిమిదేళ్ళు నిండిన రవళికి ఎదుగుదలలో లోపం ఉంది. అయితే వైద్యులను …
Read More »ఒక్క వాట్సాప్ మెసేజ్ తో బాలిక ప్రాణం కాపాడిన హారీష్ రావు..
తెలంగాణ రాష్ట్ర తొలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు ప్రస్తుతం కుటుంబ సమేతంగా విదేశాల్లో ఉన్న సంగతి విదితమే. ఆయన ఎక్కడున్నా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తనని నమ్ముకున్నవారి గురించే ఆరాటపడుతుంటారు.. ఆలోచిస్తుంటారు.. గత ఏడాది అన్న పెళ్లి రోజు కూడా తన కుటుంబ సభ్యులతో గడపకుండా నాగార్జున సాగర్ వెళ్లి నీళ్ళు వదిలిన మహామనిషి.. ఆ తర్వాత కాళేశ్వరం టూర్.. ప్రాజెక్టుల సందర్శన..బ్లా …
Read More »“పశ్చిమ గోదావరి” జిల్లాలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే..!
ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “పశ్చిమ గోదావరి” జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి కొవ్వూరు : వైసీపీ నిడదవోలు …
Read More »ప్రజల డబ్బుతో ప్రత్యేక హెలికాఫ్టర్ లో వెళ్లాల్సిన ప్రాధన్యత ఏముందో చెప్పాలి.!
వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో ఇటీవల విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి కాటన్ దొర జయంతి సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆయన స్ఫూర్తితో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. దీనిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ పోలవరం పేరును ప్రస్తావించి కాటన్ దొర ఆత్మ క్షోభించేలా చేయకు చంద్రబాబూ. ఎక్కడో జన్మించిన ఆ మహనీయుడు ఏ సౌకర్యాలు లేని …
Read More »ఎగ్జిట్పోల్స్ విషయంలో కీలక ప్రకటన చేసిన వైసీపీ
దేశవ్యాప్తంగా ఏడు విడతలుగా జరగనున్న పోలింగ్ పర్వంలో కేవలం చివరి దశ మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫలితాల కోసం నిర్వహించే కౌంటింగ్పై అందరి ఆసక్తి నెలకొంది అయితే, ఈనెల 19న పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేస్తాయని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ కలక ప్రకటన చేసింది. వైఎస్సార్సీపీ మీడియా సెల్ ఆధ్వర్యంలో మే 19న ఎగ్జిట్పోల్స్ సందర్భంగా టీవీ ఛానళ్లు …
Read More »