చిన్న సహాయం చేస్తేనే…ప్రస్తుత పరిస్థితుల్లో పది కాలాల పాటు గుర్తుంచుకుంటారు. అలాంటిది ప్రాణం పోసేటటువంటి సహాయం చేస్తే…అందులోనూ పండంటి బుజ్జాయికి పునర్జన్మను ప్రసాదిస్తే… ఆ తల్లిదండ్రుల ఆనందం వర్ణణాతీతం. ఆ దయాహృదయుడిని దేవుడితో పోలుస్తారు. ఇలాంటి సంఘటన సోషల్ మీడియా వేదికగా తెరమీదకు వచ్చింది. అలాంటి సహాయం చేసింది మంత్రి కేటీఆర్ కాగా….ఆ బుజ్జాయి పేరు వర్ణిక. సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ నూకలమర్రికి చెందిన ఆడెపు శ్రీధర్ తనయ వర్ణిక …
Read More »సీఎం కేసీఆర్ స్మార్ట్ సీఎం ..డెవలప్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ ..
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కొండగట్టు లో ఉన్న ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన నేటి నుండే ప్రజాయాత్రను ప్రారంభిస్తున్నాను అని ఆయన తెలిపారు .ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ గురించి మీడియాకు వివరించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »స్విట్జర్లాండ్ లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాఖ ఆవిర్భావం
స్విట్జర్లాండ్ (దావొస్) పర్యటనలో ఉన్న మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలో స్విట్జర్లాండ్ లోని పలువురు ఎన్నారైలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జ్యూరిచ్ నగరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే దేశ విదేశాల్లో పార్టీ శాఖలను కలిగి ఉన్నదని, తాజాగా స్విట్జర్లాండ్ లో పార్టీ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రపంచం నలుమూలల ఉన్న …
Read More »70 సీట్లు గెలుస్తామంటున్న ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో 70కి పైగా అసెంబ్లీస్థానాలను గెలుస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..ఇటీ వల ప్రధాని మోడీ చేసిన ప్రకటన ను చూస్తుంటే వచ్చే డిసెంబర్ లోనే సార్వత్రిక ఎన్నికలు వచ్చే చాన్స్ ఉందన్నారు.వచ్చేనెల నుండి బస్సు యాత్ర చేపట్టి ..జనరల్ నియోజకవర్గాల పై దృష్టి పెడతామన్నారు.ఈ బస్సు యాత్ర ద్వారా మొత్తం 119 నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ …
Read More »ఇంకో ఇరవై ఏండ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే..మంత్రి హరీష్
ఎవరు ఔనన్నా, కాదన్నాతెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు .సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లో గౌరవెల్లి జలాశయం నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు ఇవాళ భూమిపూజ చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని ప్రకటించారు.వరంగల్, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో కరవు పీడిత …
Read More »ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ లకు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు.అందులో భాగంగా ఇటివల ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ సీనియర్ మంత్రి ఉమామాధవరెడ్డి తన తనయుడు సందీప్ రెడ్డితో సహా భారీ స్థాయిలో టీఆర్ఎస్ గూటికి చేరారు. తాజాగా …
Read More »సీఎం కుర్చీని పూవ్వుల్లో పెట్టి జగన్ కి అప్పగించడం ఖాయం-టీడీపీ ఎంపీ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఇటు ప్రజల్లోనే కాకుండా ఏకంగా ఆ పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు కనిపిస్తుంది.గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అవినీతి అక్రమాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ శ్రేణులు అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే.తాజాగా అధికార టీడీపీ పార్టీ ఎంపీ అవంతి …
Read More »పీకే ఫ్యాన్స్ పైత్యం ..జాతీయ జెండాకు ఘోర అవమానం..
జనసేన అధినేత ,టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయస్వామిను దర్శించుకున్న సంగతి తెల్సిందే.అయితే ఉదయం హైదరాబాద్ మహానగరంలో తన నివాసంలో పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజినోవా వీరతిలకం దిద్ది మరి ఆశీర్వదించి పంపించింది. అయితే పవన్ యాత్ర దాదాపు నూట యాబై కార్లతో భారీ ర్యాలీను నిర్వహించారు.ఈ ర్యాలీలో సందర్భంగా జాతీయ జెండాకు జనసేన …
Read More »కొండగట్టు రహస్యం బయటపెట్టిన జనసేన పార్టీ శ్రేణులు ..
ప్రముఖ స్టార్ హీరో ,టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సోమవారం తెలంగాణ రాష్ట్రంలోజగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి .అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ ర్ప్జు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టనున్నారు .ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసలు ప్రజాయాత్రను కొండగట్టు …
Read More »వైసీపీలోకి ఆగని వలసలు ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట గత అరవై ఎనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.మహిళల దగ్గర నుండి విద్యార్థినిల వరకు ..విద్యార్ధుల దగ్గర నుండి నిరుద్యోగ యువత వరకు ..ముసలి వాళ్ళ దగ్గర నుండి రైతుల వరకు ఇలా అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. …
Read More »