రాష్ట్ర రాజకీయాల్లో ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబానికి గుర్తింపుంది. రాయపాటి అడుగుజాడల్లో ఆయన సోదరుడు శ్రీనివాస్ ఇప్పటివరకూ నడిచారు. తొలినుంచి కాంగ్రెస్లో ఉన్న రాయపాటి కుటుంబం 2014ఎన్నికల్లో టీడీపీలో చేరింది. రాయపాటి ఆరుసార్లు ఎంపీగా పనిచేయగా శ్రీనివాస్ ఎమ్మెల్సీగా, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా పని చేశారు. రాయపాటి సోదరులు తర్వాత వారి వారసులుగా మోహన్సాయి కృష్ణ, రంగబాబు రాజకీయాల్లోకి వచ్చారు. తాజాగా ఎన్నికల ముగిసిన తర్వాత గుంటూరు రాజకీయం …
Read More »సాక్షి సిబ్బందిపై దాడికి పాల్పడిన రవిప్రకాష్ టీం
రెండోరోజు అంటే శుక్రవారం కూడా టీవీ9 కార్యాలయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. సీఈఓ పదవి నుంచి తొలగించామని టీవీ9 యాజమాన్యం ప్రకటించాక కూడా గురువారం సాయంత్రం టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. తనపై తప్పుడు వార్తలు వస్తున్నాయని, తాము సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్పారు. కానీ ఫోర్జరీ ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ముఖ్యంగా రవిప్రకాష్ అనుచరులు మాత్రం టీవీ9లో ఇంకా ఉన్నారని స్పష్టంగా అర్ధమవుతోంది. …
Read More »మే 13 న పదో తరగతి పరీక్ష ఫలితాలు..!!
పదో తరగతి పరీక్ష ఫలితాలు మే 13వ తేదీన విడుదల కానున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖను విడుదల చేసింది. మే 13 సోమవారం రోజున ఉదయం 11.30 నిమిషాలకు సెక్రటేరియట్, డి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను www.bse.telangana.gov.in, www.results.cgg.gov.in అధికారిక వెబ్ సైట్లలో …
Read More »రామలింగేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులు రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ పూజారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, …
Read More »తనను విమర్శిస్తూ వైబ్సైట్ లో ఆర్టికల్స్ రాసినా, యూట్యూబ్ లో వీడియోలు పెట్టినా బెదిరింపులే
టీవీ9 రవిప్రకాశ్ పై కేసు నమోదైన నేపధ్యంలో ఆయన అనుచరులు చేసిన అనేక ఘన కార్యాలు వెలుగుచూస్తున్నాయి.. గతంలో వీరు చానల్ అడ్డుపెట్టుకుని చాలా పనులే చేశారట.. ఎప్పుడూ టీవీల్లో ప్రశ్నించాలి.. నిలదీయాలని చెప్పే రవిప్రకాశ్ తనను ఎవరైనా ప్రశ్నిస్తే ఏమాత్రం సహించట.. ఎవరైనా అలా చేస్తే వెంటనే ఆయన టీం రంగంలోకి దిగుతారట.. రవిప్రకాశ్ను విమర్శిస్తూ వెబ్ సైట్లలో ఆర్టికల్స్ రాసినా, యూట్యూబ్లో వీడియోలు పెట్టినా తక్షణం వాటిని …
Read More »రవి ప్రకాశ్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారింది..విజయసాయి రెడ్డి
వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీవీ9 సీఈఓ రవి ప్రకాశ్ పై ధ్వజమెత్తారు.రవి ప్రకాశ్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారిందని వీళ్ల బారి నుంచి మీడియా బయట పడితే మళ్లీ 1980 ల ముందు నాటి విశ్వసనీయత వస్తుందని అన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మీడియా ఆ తర్వాత బ్లాక్ మెయిలర్లు,కుల పిచ్చగాండ్ల …
Read More »రవిప్రకాశ్ భవిష్యత్ తేలేది నేడే…పదవి ఊస్టింగ్ ఖాయమే
చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో ఫోర్జరీకి పాల్పడి…నూతన యాజమాన్యానికి అడ్డంకులు సృష్టిస్తూ కొత్త వివాదంలో చిక్కిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ భవిష్యత్ తేలే సమయం ఆసన్నమైంది. శుక్రవారం జరిగే కీలక సమావేశంలో ఆయన్ను సీఈఓ పోస్ట్ నుంచి తొలగించనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. టీవీ9లో భారీ ఎత్తున కంపెనీ నిధులను రవిప్రకాశ్ దారి …
Read More »తెలంగాణ బిడ్డ గల్ఫ్ గోసకు తెరదించిన కేటీఆర్..!!
తెలంగాణ బిడ్డ గల్ఫ్ గోసకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెరదించారు. దేశం కాని దేశంలో ఆందోళనలో ఉన్న పౌరుడిని అన్ని సౌకర్యాలతో స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేశారు. ఇందుకు సహకరించిన విదేశాంగ శాఖ అధికారులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తకు స్పందించి సహకరించిన కేటీఆర్ను పలువురు ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే…కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్య జీవనాధారం …
Read More »కలాం సమాధిని సందర్శించిన సీఎం కేసీఆర్
దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధిని సందర్శించారు. సీఎం కేసీఆర్ తో పాటు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు కలాం సమాధిని సందర్శించి నివాళులర్పించారు. Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao paid floral tributes to Late Sri A. P. J. Abdul Kalam …
Read More »మంత్రి పదవీకి టీడీపీ నేత రాజీనామా…
ఏపీలో మరో పదమూడు రోజుల్లో ఎన్నికలు ఫలితాలు వెలువడునున్న నేపథ్యంలో ప్రస్తుత అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది.. గత ఏడాది నవంబర్ లో మంత్రిగా కిడారి శ్రావణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుడు ఇటు శాసనసభ కానెవ్ అటు శాసనమండలిలో ఏదోక చట్ట సభలో సభ్యుడై ఉండాలి.కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు అయిన …
Read More »