టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేరళ వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు త్రివేంద్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తో సమావేశమవుతారు. ప్రస్తుత రాజకీయ స్థితులపై ఇద్దరు చర్చిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశ రాజకీయ పరిణామాల గురించి మాట్లాడతారు. ముఖ్యమంత్రి కేరళ పర్యటనలో భాగంగా రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను సందర్శిస్తారు.
Read More »ప్రతిపక్షాల శవ రాజకీయలకు, పచ్చ మీడియా చెత్త రాతలకు చెక్ పెట్టిన ఇంటర్ బోర్డు..!!
గత కొన్ని రోజులక్రితం వెలువడిన ఇంటర్ ఫలితాల విషయంలో కొద్దిమంది విద్యార్థులకు సంబంధించి జరిగిన సాంకేతిక తప్పిదాలను బూచిగా చూపి, మొత్తం అందరు విద్యార్థులకు అన్యాయం జరిగినట్లు పచ్చమీడియా, కార్పొరేట్ శక్తులు చిత్రీకరించాయి. ఇదే అదనుగా ప్రజాధారణ లేని ప్రతిపక్షాలు రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెట్టాయి. 16 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ బోర్డు, ప్రభుత్వ వైఫల్యమే కారణమని శవ రాజకీయాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం …
Read More »గుండెజబ్బు బాధితుడికి అండగా కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. గుండె జబ్బుతో బాధ పడుతున్న యువకుడికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన బి నవీన్ గౌడ్ కారు నడుపుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి ఆయన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజుల నుంచి …
Read More »లివర్ చెడిపోవడానికి కారణాలు..!
మానవుడి శరీరంలో అత్యంత పెద్దదైన అవయవం లివర్. లివర్ చేసే పనులు ఎంతో ముఖ్యమైనవి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటికి వెళ్లాలన్నా లివర్ ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే నేటి తరుణంలో మనం తింటున్న అనేక ఆహార పదార్థాలు, పలు వ్యాధులు, అలవాట్లు లివర్ చెడిపోవడానికి కారణమవుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. చక్కెర లేదా తీపి …
Read More »తెలంగాణలో రేపే “తొలి”విడత స్థానిక సంస్థల సమరం
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రేపు అనగా సోమవారం రాష్ట్రంలోని 197 మండలాల్లోని జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది.ఈ క్రమంలో ఆయాస్థానాల్లో ఎన్నికల ప్రచారం నిన్న శనివారం సాయంత్రం 5.00గంటలకుముగిసింది. తొలివిడుతలో మొత్తం 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిలో రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో రేపు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం …
Read More »చిరుతో అనుష్క..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితమైన స్వీటీ అనుష్క శెట్టి తాజాగా సైలెన్స్ అనే మూవీలో నటిస్తోంది.ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న చిత్రంలో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే సైరా చిత్రంలోను అనుష్క స్పెషల్ అప్పీయరెన్స్ ఇవ్వనుందనే వార్త అప్పట్లో దావానంలా పాకింది. తాజా …
Read More »సగం మందికిపైగా నేరచరిత్ర ఉన్నవారే..!
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా త్వరలో ఆరో విడత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల్లో సగం మందికి పైగా నేరచరితులే..అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)నిర్వహించిన ఒక సర్వేలో ఆరో విడత పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో సగం మందికిపైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అని తేలింది.ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ సంస్థ మొత్తం తొమ్మిది వందల అరవై ఏడు మంది అభ్యర్థుల్లో ఇరవై శాతం మందికిపైగా …
Read More »ఏపీలో తుఫాన్ బీభత్సం.. ఫారన్లో మంత్రులు జల్సాలు..!
ఏపీలో గత మూడు నాలుగు రోజులుగా నాలుగు జిల్లాలో ఫాని తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. అధికారంగా ఎనబై కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కొన్ని వందల పశువులు మృత్యువాతపడ్డాయి. పంటపోలాలు ,భవనాలు,ఇళ్ళు నేలకూలాయి. అయితే ఇక్కడ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంటే మరోవైపు మంత్రులుగా ఉన్న టీడీపీ నేతలు ఫారన్లో జల్సాలు చేస్తున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ ఫ్రాన్స్ ,స్విట్జర్లాండ్ పర్య్టటనకు రెడీ అయ్యారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు …
Read More »గులాబీ సైనికులకు సీఎం కేసీఆర్ పిలుపు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేపటి నుండి జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎంతో పట్టుదలతో పని చేసి పార్టీ తరపున బరిలోకి దిగుతున్న జెడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ఈ నెల ఆరో తారీఖు నుండి జరగనున్న తొలి దశ ఎన్నికల నుండే పార్టీ నేతలు,కార్యకర్తలు ఎంతో అప్రమత్తంగా ఉండి.. విపక్షాలకు …
Read More »సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అభిమానులకు చేదువార్త..
ఐపీఎల్ 2019లో నేరుగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కోల్పోయింది. నిన్న శనివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓడిపోవడంతో ఈ అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ రోజు ఆదివారం ముంబై,కోల్ కత్తా ఓడిపోతే మాత్రం మెరుగైన రన్ రేట్ ఆధారంగా హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరే అవకాశముంది. అయితే మొత్తంగా చూస్తే చేతిలో ఉన్న అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయి …
Read More »