Home / SLIDER (page 1589)

SLIDER

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ఈ వేసవిలో జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం …

Read More »

జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే సరిపోయింది కదా చంద్రబాబూ..!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మరోమారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు.అసలు విషయానికి వస్తే చంద్రబాబు చెప్పిన ప్రకారం ఈ ఎన్నికల్లో నూటికి వెయ్యి శాతం గెలుస్తారట. 40 ఏళ్ల అనుభవంతో అన్ని వర్గాల నుంచి సేకరించిన సమాచారంతో చెబుతున్నానని తన భుజాలు తనే చరుచుకుంటున్నాడు. జీవితమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, దోచుకోవడమే గదా చంద్రబాబూ. 20 …

Read More »

వేగంగా కాళేశ్వరం నిర్మాణం.. అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశం..!!

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.  ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యారేజీలు, పంపుహౌజులు వద్ద ఇంజనీర్లు, సిబ్బంది బస చేయడానికి వీలుగా క్వార్టర్లు, వాచ్ టవర్ నిర్మించాలన్నారు. సబ్ స్టేషన్లు వద్ద విద్యుత్ అధికారుల నివాసానికి …

Read More »

కాలంతో పని లేదు..కాళేశ్వరం నీళ్లొస్తున్నాయ్..!!

సిద్దిపేట నియోజకవర్గం నారాయణ రావు పెట్ మండలం గుర్రాల గొంది గ్రామంలో జరిగిన పెద్దమ్మ ఉత్సవాల్లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి అనుగ్రహంతో అందరం బాగుండాలని ప్రార్థించారు.. గుర్రాల గొంది గ్రామం అంటే అభివృద్ధి లో ఆదర్శమని.. మరో సారి ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా చేసుకొని ఆదర్శంగా నిలిచారన్నారు.. మన ప్రాంతానికి కాళేశ్వరం …

Read More »

సీఎం కేసీఆర్ కు  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏమని లేఖ రాశారో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్  కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా అయన యూపిఏ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాకు మద్దతు పలికినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీ కి సపోర్ట్ ఇవ్వకూడదని ఆ …

Read More »

జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు

మే 23న ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేలిపోనుంది. అయితే అధికార టీడీపీ కంటే వైసీపీ అధికారం మాదంటే మాదేనని బలంగా చెప్తున్నారు. వైసీపీ ఇందుకు తగ్గ ప్రణాళికలను కూడా రూపొందించుకుంటుంది. ఫలితాలు వచ్చాక వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో చూస్తే వైసీపీ ఎంత ఆపార్టీ అధికారం పట్ల స్పష్టంగా ఉందో అర్దమవుతుంది. వైఎస్ …

Read More »

ఇంటర్ విద్యార్థులెవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దు..కేటీఆర్

దేశవ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మే డే వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కార్మిక విభాగం జెండా ఎగురవేసి   ప్రసంగించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడమే కాదు.. కార్మికులకు చట్టప్రకారం రావాల్సిన కనీస వేతనాలు అందాలనేదే సీఎం కేసీఆర్‌ విధానమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి @chmallareddyMLA , మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు @balkasumantrs, …

Read More »

రేవంత్ రెడ్డి పై సంచలన వాఖ్యలు చేసిన బాల్క సుమన్..!!

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్ట్ అని..ఆయన కూడా కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అసలు గ్లోబరినా సంస్ధకు కేటీఆర్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇంటర్ ఫలితాలపై ప్రతిపక్షాలు …

Read More »

వైఎస్ ను సీఎంగా చూడకుండానే చనిపోయిన రాజారెడ్డి.. జగన్ ఏం చేయబోతున్నారో చూడండి

యెడుగూరి సందింటి రాజారెడ్డి కడప జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితానికి మూలకర్త. 1998 మే 23న దారుణ హత్యకు గురయ్యారు రాజారెడ్డి. మొదటినుంచీ చదువు విలుల తెలిసిన రాజారెడ్డి తన పిల్లలందరినీ బాగా చదివించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివించారు. చదువు పూర్తైన తర్వాత రాజశేఖరరెడ్డిలోని న్యాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడంలో రాజారెడ్డి కీలకపాత్ర పోషించారు. అయితే …

Read More »

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి…

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.అసలు విషయానికి వస్తే చంద్రబాబు తన సన్నిహితుల ముందు ఒక విషయంలో పొరపాటు చేశానని వాపోతున్నాడట. జ్యుడిషియరీ, సీబీఐ, ఈడి, విజిలెన్స్ కమిషన్ల లాంటి సంస్థల్లోకి తన వాళ్లను తెలివిగా జొప్పించగలిగానని… ఎన్నికల సంఘంలో కూడా ఒక కమిషనర్ తన వాడు ఉండేలా చూసుకుని ఉంటే ఇన్ని కష్టాలుండేవి కాదని తెగ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat