వరుస ఓటముల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలంటేనే…ఒకింత కలవరం మొదలవుతోందనే చర్చ జరుగుతోంది. ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా ఎదురవుతున్న ఓటముల నేపథ్యంలో….రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడంపై ఆ పార్టీ నేతల్లో మథనం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, స్థానిక సంస్థల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లోనూ నిరాశకరమైన మద్దతు అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో రాబోయే ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది. అందుకే పెద్ద …
Read More »క్యాడర్, లీడర్ లేకపోవడంతో కామెడీ నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, పంచాయతీ ఎన్నికల్లో పత్తా లేకపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితి…ఇలాంటి పరిచయ వాక్యాలకు పరిమితం అయిపోయిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో జరుగుతనున్న పరిషత్ ఎన్నికలపై ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుంది. పోటీ చేయకపోవడమే సరైనదని ముందుగా భావించినప్పటికీ… కనీసం ఉన్న పదిమంది నాయకుల కోసమైనా… బరిలో నిలవాలని భావిస్తోంది. స్థూలంగా వీలైతే పోటీ చేద్దాం..లేదంటే మద్దతిద్దాం అనే నిర్ణయానికి వచ్చింది. ఆ మద్దతు …
Read More »తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. ఇప్పటికే పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయి అని బాధపడుతున్నవారికి ఊరట ఇది. వీరందరికీ శుభవార్తను అందిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ కు మరో రెండు రోజులు గడవు పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది.అంతే కాకుండా సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు కూడా రెండ్రోజుల పాటు గడవును పెంచింది. దీంతో ఈ నెల 27వరకూ రీవెరిఫికేషన్ /రీకౌంటింగ్ లతో పాటు సప్లిమెంటరీ ఫీజులను చెల్లించుకోవచ్చు.
Read More »తెలంగాణ ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు..!
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి.రాష్ట్రంలో ఇరవై ఆరు మంది ఐఏఎస్,ఇరవై మూడు మంది ఐపీఎస్ లకు పదోన్నతులు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది. ఎన్నికల కమీషన్ అనుమతితో జీవో నెంబర్ 15 తో ముగ్గురు ఐఏఎస్ లతో పాటు కేంద్ర సర్వీసుల్ల్లో ఉన్న మరో ముగ్గురికి కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. ఇంకో ఆరుగురికి అదనపు కార్యదర్శులుగా …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..?
వరుసగా మూడో రోజూ కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ రోజు మంగళవారం సెన్సెక్స్ 80పాయింట్లు నష్టపోయి 38,564వద్ద ముగిసింది.నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 11,575 వద్ద ముగిసింది. అయితే ఈ రోజు ప్రారంభంలో లాభాల దిశగా వెళ్లిన స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి.అయితే,ముడిచమురుపై అమెరికా ఆంక్షల ప్రభావమే స్టాక్ మార్కెట్లు నష్టపోవడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు..
Read More »ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా?
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబు అండ్ టీం పై విరుచుకుపడ్డారు.ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక మంత్రిగా ఉన్నది యనమలా? కుటుంబరావా? యనమల డిజ్యూర్ అయితే, కుటుంబ రావు సామాజిక కారణాల వల్ల ఢిఫ్యాక్టో అయ్యాడా? ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా? అంటూ ప్రశ్నల జల్లు కురిపించారు. రాష్ట్రంలో అప్పుల గురించి తాను చెప్పిన సమాచారం ముమ్మాటికి …
Read More »కాఫీ త్రాగే అలవాటు లేకపోతే మీరు ..?
మీకు ప్రస్తుత రోజుల్లో కాఫీ త్రాగే అలవాటు లేకపోతే మీరు ఎంత నష్టపోతారో ఇప్పుడు తెలుసుకొండి. కాఫీ త్రాగిన తర్వాత కలిగే లాభాలేంటో తెలుసుకున్నాక అయిన ఒక్కసారైన కాఫీ త్రాగాలని మీరు అనుకుంటారు. అయితే కాఫీ త్రాగడం వలన లాభాలు ఏమిటి అంటే..ఒక కప్పు కాఫీలో 1.8గ్రాముల ఫైబర్ ఉంటుంది. మన శరీరానికి రోజుకు అవసరమైన 20-40గ్రాముల్లో మనం రోజుకు రెండు సార్లు కాఫీ త్రాగితే 10%ఫైబర్ అందుతుంది. మందు …
Read More »తెలంగాణలో కంటి వైద్యశిబిరాలతో సత్ఫలితాలు
తెలంగాణ రాష్ట్రాన్ని అంధత్వ రహిత బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం సత్ఫలితాన్నిచ్చింది. గత ఏడాది అంటే 2018 ఆగస్టు 15న లాంఛనంగా ప్రారంభమైన కంటి వైద్య శిబిరాల నిర్వహణను రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో విజయవంతంగా పూర్తిచేశారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు, వైద్యులు, …
Read More »టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
ఏపీలో ఈ నెల పదకొండు తారీఖున ఇటు అసెంబ్లీ ఎన్నికలు అటు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ.. కాదు మేము గెలుస్తామని అధికార టీడీపీ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు పలు సర్వేలు నిర్వహించి మేమంటే …
Read More »మీరు రాత్రి షిప్ట్ డ్యూటీ చేస్తోన్నారా..!
ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేయాలంటే చేస్తే పగలు డ్యూటీ అయిన చేయాలి.. లేదా రాత్రి షిప్ట్ డ్యూటీ అయిన చేయాలి. అయితే పగలు ఉద్యోగం చేసేవారి కంటే రాత్రి సమయంలో ఉద్యోగం చేసేవారే ఎక్కువగా అనారోగ్యపాలవుతారని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.ఇటీవల ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండే షిప్ట్ లో పనిచేసేవారిని, రాత్రి షిప్ట్ లో పనిచేసేవారిపై ఒక సర్వే నిర్వహించారు. …
Read More »