సీఎం రిలీఫ్ ఫండ్ అంటే చిన్న విషయం కాదు…ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో అయినా నిధుల లేకపోవచ్చు కానీ.. సీఎం సహాయ నిధిలో మాత్రం అస్సలు కొరత ఉండదు. ఇది ఒక అత్యవసర సేవ కిందకు వస్తుంది. టీడీపీ సర్కారు పుణ్యమాని ప్రస్తుతం ఆ నిధులు మొత్తం ఖాళీ అయ్యాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఇందులో నిధులను సైతం ఖాలీ చేసి ఇతర పథకాలు కింద మార్చేసారు. …
Read More »ఆంధ్రోళ్ల తాటతీస్తా..!!
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత, కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా టైగర్ కేసీఆర్ పేరుతో సినిమా మొదలు పెట్టాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా ట్యాగ్ లైన్ తో వివాదాల తేనెతుట్టె కదిపిన వర్మ, తాజాగా ఓపాట పాడి సినిమాను మరింత వివాదాస్పదం చేస్తున్నాడు. ఆంధ్రోళ్ల తాటతీస్తానంటూ కేసీఆర్ అన్నట్టు ఆ పాట సాగుతుంది. కేవలం పబ్లిసిటీకోసమే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసే వర్మ, ఈసారి ఆంధ్ర, తెలంగాణ ప్రజల్ని …
Read More »TRSV విద్యార్థులను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట నియోజకవర్గం చిన్నకొడుర్ మండలం చెర్ల అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు TRSV లో పనిచేస్తు.. ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోమటి రెడ్డి రమాకాంత్ కి ఎంపిసి లో 969/1000 , అదే గ్రామానికి చెందిన వరుకోలు నవీన్ సిద్దిపేట పవిత్ర జూనియర్ కళాశాల లో చదువుతు సీఈసీ లో 972/1000 లో వచ్చాయి.. TRSV లో పని చేస్తూ..ఇటు పార్టీలో సేవ …
Read More »ప్రాజెక్టును పరిశీలించిన మహారాష్ట్ర ఇంజినీర్లు
యావత్దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్న ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలక అంకం సజావుగా, విజయవంతంగా కొనసాగుతున్నది. ఎల్లంపల్లి నుంచి విడుదలచేసిన నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా నందిమేడారం సర్జ్పూల్కు చేరుతుండటంతో తొలిసారిగా ఈ ప్రాజెక్టులోని భారీ మోటర్లకు ఈ నెల 24న వెట్న్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మూడ్రోజుల క్రితం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదలచేసిన గోదావరి జలాలు.. 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, సుమారు 9.54 కిలోమీటర్ల చొప్పున …
Read More »ట్విట్టర్ వేదికగా జేడీపై విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్..!
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.మీ టికెట్ల లోగుట్టు అందరికీ తెలిసినదే.తీర్ధం (బీఫాం మీద సంతకం) జనసేనది…ప్రసాదం (ఎన్నికల్లో వెదజల్లే డబ్బు) తెలుగుదేశం పార్టీది! జనసేన తనకు తానుగా ఇచ్చినది 175లో 65 బీఫామ్లు.కాదు..మొత్తం తెలుగుదేశం చెబితేనే ఎచ్చం అని మీరు ఒప్పుకోదలచుకుంటే మీ ఇష్టం! జేడీ గారూ,మీ నాయకుడు కుప్పం,మంగళగిరిలో ఎందుకు …
Read More »చంద్రబాబు తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్..
ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. బాబు కోట్లలో బిల్లులు క్లియర్ చేస్తున్నారని, బాబు చెప్పినట్లు వింటే అధికారులు పడక తప్పదన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చంద్రబాబును కట్టడి చేయాలని, చంద్రబాబు చేసిన బదిలీలను ఈసీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read More »నాని ని చూసి గర్వపడుతున్నా.. జెర్సీ సినిమాకి ఎన్టీఆర్ ఫిదా..!!
నేచురల్ స్టార్ నాని హీరోగా.. ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా ‘జెర్సీ’. క్రికెట్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాని చుసిన ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ని చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫిదా అయి..తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో తెలిపాడు. Bro @NameisNani , you have …
Read More »కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు బిగ్ షాక్…ఏమైందంటే..?
కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ.. నాయకత్వం పార్టీ కోసం శ్రమించేవారికి బదులు.. గాలి బ్యాచ్కు ప్రోత్సాహం ఇస్తోందంటూ ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపిన ప్రియాంక… గురువారం రాత్రి పార్టీకి గుడ్బై …
Read More »బండ్ల గణేష్ రీఎంట్రీ…ఇక కామెడీ ఖాయమేనా…!!
తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్లో చేరిన సినీ కమెడీయన్, నిర్మాత బండ్ల గణేష్ సంచలన ప్రకటనలతో వార్తలతో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో పాటుగా తన కామెడీని కూడా పంచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే…బ్లేడుతో గొంతు కోసుకుంటానని ప్రకటించాడు. హుజూర్నగర్ నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని తెలంగాణకు కాబోయే సీఎం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ …
Read More »చంద్రబాబు తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రచార తీరు, ఆయన చేస్తున్న విమర్శలను గురించి ప్రస్తావిస్తూ…వరుస ట్వీట్లలో ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో సొల్లువాగుడు వాగాడని మండిపడ్డారు. “50 శాతం వివిప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు సుప్రీంకోర్టుకు కెళ్తే అసెంబ్లీ సెగ్మెంటుకు ఐదు కౌంట్ చేస్తే చాలని తీర్పు చెప్పింది. అయినా వివిప్యాట్లన్నిటిని లెక్కించాలని డిమాండు …
Read More »