Home / SLIDER (page 1608)

SLIDER

చంద్రన్న భజనలతో విసుగెత్తిపోతున్న ప్రజలు, స్పష్టంగా కనిపిస్తున్న ఓటమి భయం

తాజాగా ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభకు జనాదరణ కరువవుతోంది. ఎక్కడ సభ పెట్టినా సొంత డబ్బా కొట్టుకోవడంతో పాటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, ప్రధాని మోదీని విమర్శించడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రసంగంలో పదేపదే పార్టీ కార్యకర్తలకు పాదాభివందనమంటూ ప్రాధేయపడుతున్నారు. సీఎం సభలకు జనం పెద్దగా రాకపోవడంతో వెలవెలతున్నాయి. కుర్చీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కష్టం, వైఎస్సార్‌ సీపీ రూలింగ్‌లోకి వస్తే …

Read More »

లోకేశ్ మంగళగిరి నుంచే పోటీ చేయడానికి కారణాలివే.. కామెడీ షో చూసేందుకు మాత్రమే జనం వస్తున్నారా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేయించడంలో భారీ స్కెచ్ ఉందట.. ఏపీ మొత్తం తొల‌గించిన ఓట్లు 25 లక్ష‌ల 47వేలు కాగా ఒక్క రాజ‌ధాని ప్రాంతం అయిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తొల‌గించిన ఓట్ల సంఖ్య‌ 6ల‌క్ష‌లు అని సాక్షాత్తూ ఎన్నిక‌ల క‌మీష‌నే చెబుతోంది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారుల ఓట్ల‌ను తొల‌గించారు.. …

Read More »

దళితులు ఆలోచించుకోవాల్సిన సమయమిదే.. ఆత్మ గౌరవం చంపుకుంటారా.?

ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకే విడతలో ప్రకటించారు. ఇందులో 41 మంది బీసీలకు కేటాయించినట్లు జగన్‌ వెల్లడించారు. జిల్లాల వారిగా ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసుల్లో పనిచేసిన వారినే కాకుండా, గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అభ్యర్ధులుగా ఎంపిక చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పలు దఫాలుగా …

Read More »

కాంగ్రెస్‌కు మ‌రో షాక్‌…టీఆర్ఎస్‌లోకి ముఖ్య‌నేత‌

కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. మ‌రో ముఖ్యనేత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సి సెల్ చైర్మన్ ఆరెపల్లి మోహన్ ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మోహన్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మోహన్ వెంట వచ్చిన పలువురు సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …

Read More »

ఎర్ర‌బెల్లితో ట‌చ్‌లో ఏపీ మంత్రులు…బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేవ‌లం తెలంగాణ ప్ర‌భుత్వం గురించి విమ‌ర్శ‌లే ల‌క్ష్యంగా ప‌రిపాల‌నను గాలికి వ‌దిలేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు గురించి ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? ఏపీలోని మంత్రులు, ఇత‌ర టీడీపీ ముఖ్యులు బాబు తీరును ఎలా భావిస్తున్నారు? ఈ విష‌యంలో రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. వరంగల్ అర్బన్ హన్మకొండ ప్రెస్‌క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ…ఏపీ …

Read More »

బాబు ఓట‌మి ఖరారు..కేటీఆర్‌ సంచ‌ల‌న విశ్లేష‌ణ‌

టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీలో హోరాహోరీగా సాగుతున్న పోరు గురించి ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఏపీలో ఏం జ‌ర‌గ‌నుందో చెప్పారు. చంద్ర‌బాబు ఓట‌మి ఖాయ‌మ‌నే రీతిలో ప‌రిస్థితులు ఉన్నాయ‌ని కేటీఆర్ పేర్కొంటూ ఇందుకు త‌గు క‌రాణాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. “చంద్రబాబు ఐదేండ్లు సీఎంగా పనిచేశాక తాను చేసింది ఏమిటో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఫలానా …

Read More »

వైసీపీ జాబితా..జ‌గ‌న్ సృష్టించిన రికార్డ్ ఇదే

వైసీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి త‌మ పార్టీ త‌ర‌ఫున బరిలో దిగబోయే అసెంబ్లీ అభ్యర్థుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. వైసీపీ అధికారం కైవ‌సం చేసుకోవ‌డం త‌థ్య‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో గతానికి భిన్నంగా మొత్తం 175 మంది జాబితాను అధినేత జగన్‌ ఒకేసారి విడుదల చేశారు. ఎమ్మెల్యే అభ్య‌ర్థుల ఎంపిక‌లో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ప‌లువురిని ఆక‌ట్టుకుంది. 9 మంది ఆలిండియా సర్వీసుల్లో పనిచేసిన వారుండగా…డాక్టర్లు …

Read More »

వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటన

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది.ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ నేత ,బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేశ్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే అంతకుముందు నిన్న శనివారం రాత్రి పార్టీ తరఫున పోటీ చేసే తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ఆ …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళే..!

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు ఆదివారం వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశంలో పార్టీ తరఫున శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాలను విడుదల …

Read More »

9మంది ఎంపీ అభ్యర్థులతో వైసీపీ తొలిజాబితా విడుదల

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏప్రిల్ నెల 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను తొలిజాబితాలో భాగంగా తొమ్మిది మందిని ఖరారు చేశారు..ఈ తొమ్మిది మంది పేర్ల జాబితాను వైసీపీ అధినేత జగన్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.కడప నుండి వైఎస్ అవినాష్ రెడ్డి,రాజంపేట నుండి తాజా మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,అనంతపురం నుండి టి.రంగయ్య,హిందూపురం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat