నందమూరి బాలకృష్ణ వాళ్ల నాన్న ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో అప్పుడే రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అనౌన్స్ చేసి సినిమా షూటింగ్ స్టార్ట్ చేసారు.. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాడు వర్మ.. ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ను రిలీజ్ చేసాడు వర్మ. నిజమైన ప్రేమకు ఎన్టీఆర్, …
Read More »మోదీ మళ్లీ ప్రధాని కావాలి.. ములాయం సింగ్ యాదవ్
లోక్సభ సాక్షిగా ప్రధాని మోడీపై సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా 2019 లో మరోసారి మోడీ ప్రధాని కావాలని ఆశిస్తున్నానని అన్నారు . లోక్సభ చివరి రోజు సమావేశాల్లో మాట్లాడిన ములాయం.. మోడీ అందర్నీ కలుపుకొని వెళ్తున్నారని, ఆయన పరిపాలన బాగుందని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ములాయం పక్కనే కూర్చున్న సోనియాగాంధీ మాత్రం నిర్ఘాంతపోగా ప్రశంసకు మోడీ చిరునవ్వులు చిందించారు.
Read More »చదువురాని మోడీతోనే సమస్యలు..బాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోమారు ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని జంతర మంతర్ వద్ద కేజ్రీవాల్ చేపట్టిన తానాషాహీ హటావో – దేశ్ బచావో ధర్నాకు చంద్రబాబు హాజరై సంఘీభావం తెలిపారు. ధర్నా సభలో మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇటువంటి దేశానికి చదవురాని నరేంద్ర మోడీ ప్రధాని …
Read More »పవన్ పోటీ చేసేది ఇక్కడినుంచే…అందుకే దరఖాస్తు
సినీనటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఈ మధ్యనే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా తొలి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ స్క్రీనింగ్ కమిటీకి టికెట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన పవన్ టికెట్ల కేటాయింపులో స్క్రీనింగ్ కమిటీదే తుది నిర్ణయమని, అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ ఏదైనా కమిటీ ద్వారానా నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.దీంతో జనసేన పార్టీ అధినేత …
Read More »నవరత్నాలను వరుసపెట్టి కాపీకొడుతున్న చంద్రబాబు.. అసలు విషయం ఏమిటంటే..?
ఎన్నికలు సమీపిస్తున్న వేల ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా కాపీ కొడుతున్నాడు.ఇప్పటికే పించన్లు, ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు తదితర కొన్ని హామీలను ఇప్పటికే కాపీ కొట్టి.. అసెంబ్లీలో ఆమోదించారు. ఇదిలావుండగా ఇక తాజాగా బాబు మరో పథకాన్ని జగన్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో నుంచి కాపీ కొట్టేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే.. …
Read More »తలసానికి రాజమండ్రిలో ఘన స్వాగతం..!!
మాజీ మంత్రి , సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏపీలోని రాజమండ్రిలో అపూర్వ స్వాగతం లభించింది.తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు ఓ వివాహానికి హాజరయ్యేందుకు రాజమండ్రి వెళ్లారు.ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయంలో అక్కడి యాదవ సంఘం నాయకులు, అభిమానులు ఆయన్ని ఘనంగా స్వాగతించారు. తలసానితో ఫోటోలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఏపీ ప్రజలు పోటీపడ్డారు. ఆ తర్వాత యాదవ సంఘం ఆధ్వర్యంలో పెళ్లి …
Read More »భారీ తీపికబురు..కొత్తగా 40,000 కొత్త ఉద్యోగాలు
తెలంగాణలోని ఉద్యోగార్థులకు గొప్ప తీపికబురు. ప్రపంచ ప్రసిద్ధ కన్సల్టింగ్ సంస్థ హైదరాబాద్లో కొత్తగా 40,000 నియామకాలు జరపనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో భారత్ లోనే తన అతిపెద్ద కేంద్రమైన హైదరాబాద్ లో ఉద్యోగుల సంఖ్యను సుమారుగా 80,000కి పెంచాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఏదంటే…ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల్లో ఒకటైన డెలాయిట్. డెలాయిట్కి ప్రస్తుతం హైదరాబాద్ కార్యాలయంలో దాదాపు 40,000 మంది ఉద్యోగులున్నారు. ఇక్కడ ప్రపంచ …
Read More »కేటీఆర్ సృష్టించిన ట్రెండ్ ఎంత వైరల్ అవుతోందంటే..
కొందరు ట్రెండ్ను సృష్టిస్తారు. ఇంకొందరు ట్రెండ్ను ఫాలో అవుతారు. ఇలా ట్రెండ్ సృష్టికర్తల జాబితాలో మరోమారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేరు తెరమీదకు వచ్చింది. కేటీఆర్ కృషి ఫలితంగా ఏర్పాటైన లవ్ హైదరాబాద్ సింబల్ను ఇప్పుడు ఆయా కంపెనీలన్నీ ఫాలో అవుతన్నాయి. వివిధ పురపాలక సంస్థలు, కంపెనీలు ఇలా వివిధ రకాల వేదికలన్నీ ఇదేదోరణిలో ముందుకు సాగుతున్నాయి., అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతో, …
Read More »టిక్టాక్ బ్యాన్…రాష్ట్రం సంచలన నిర్ణయం
ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని ఫోన్లకు అతుక్కుపోని వారిని వెతుక్కోవాల్సి వస్తోందనేది అతిశయోక్తి కాదేమో! ఈ ఒరవడిలో చోటుచేసుకుంటున్న అపశృతులు ఎన్నో. తాజాగా మొబైల్లో టిక్ టాక్ యాప్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. టిక్ టాక్ లో అప్ లోడ్ చేస్తున్న డబ్ స్మాష్ వీడియోలు, ఫన్నీ వీడియోలు తెగ పాపులర్ అయిపోతున్నాయి. అయితే వినోదం కోసం వాడే టిక్ టాక్ యాప్ కొన్ని సందర్భాల్లో …
Read More »బైసన్ పోలో సమస్య షరిష్కరించాలి..ఎంపీ జితేందర్ రెడ్డి
పెండింగ్ లో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ సమస్యకు పరిష్కారం చూపాలని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇవాళ లోక్ సభలో ఎంపీ జితేందర్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించబోయే సచివాలయానికి బైసన్ పోలో స్థలాన్ని కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో సీఎం కేసీఆర్ ఈ విషయంపై చర్చించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ …
Read More »