Home / SLIDER (page 1646)

SLIDER

జగ్గయపేటలో వైసీపీ హవా..సామినేని ఉదయభానుకే జైకొడుతున్న ప్రజలు..!!

ప్రస్తుతం ఏపీలో వైసీపీ హవా నడుస్తుంది.మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో పలు టీవీ చానెల్స్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ సర్వే చేస్తున్నాయి.ఇందులో భాగంగానే దరువు టీవీ జగ్గయపేట నియోజకవర్గంలో సర్వే చేసింది.ఈ సర్వేలో రానున్న ఎన్నికల్లో సామినేని ఉదయభానుకు ప్రజలు పట్టం కట్టనునట్లు తేలింది.1000 మందిలో 800 మంది ఉదయభానుకే జై కొట్టారు. 2014ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి స్వల్ప ఓట్లతో గెలిచిన శ్రీరాం రాజగోపాల్ …

Read More »

జగన్ హామీ..పర్చూరు నుంచే దగ్గుబాటి హితేష్ పోటీ..?

హైదరాబాద్ నగరంలోని లోటస్‌పాండ్‌లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సినియర్ నాయకుడు, పరుచూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆయన కుమారుడు దగ్గుబాటి హితేష్ భేటీ ఐన సంగతి తెలిసిందే.అయితే భేటీ అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు జల్లు కురుపించారు.గత రెండు సంవత్సరాలుగా తాము జగన్‌ని గమనిస్తూనే ఉన్నామని అన్నారు …

Read More »

వైసీపీ లోకి దగ్గుబాటి.. ముందే చెప్పిన దరువు..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఎన్టీఆర్‌ పెద్ద అల్లుడు,సీనియర్‌ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు హైదరాబాద్‌లోని జగన్ నివాసంమైన లోటస్‌పాండ్‌లో భేటీ అయ్యారు.గత కొంతకాలంగా దగ్గుబాటి కుటుంబం.. వైసీపీలో చేరే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌తో దగ్గుబాటి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన కుమారుడు హితేష్‌తో కలిసి జగన్‌ నివాసానికి చేరుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి వైసీపీ జాతీయ …

Read More »

జగన్ మాస్టర్ ప్లాన్ ఇదే..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత గత కొన్నిరోజులుగా హైదరాబాద్ నగరంలోని తన నివాసంలోనే ఉంటున్నసంగతి తెలిసిందే.అయితే ఎన్నికలు సమీపిస్తున్నవేళ జగన్ మోహన్ రెడ్డి ఇక మొత్తంగా ఏపీలోనే ఉండనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఆయన ఇక నుంచి మొత్తం ప్రజల్లోనే ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ‘సమర శంఖారావం’ పేరుతో జగన్ జిల్లాల వారీగా బూత్ లెవల్ కమిటీలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. …

Read More »

కలప స్మగ్లర్లపై పి.డి.యాక్టు నమోదు చేసి ఉక్కు పాదం మోపుతాం

అయిదు రోజుల పాటు అత్యంత నిష్ఠతో జరిగిన సహస్ర చండీయాగంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడే మళ్ళీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలకు సిద్ధమయ్యారు . అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా రివ్యూ సమావేశాలు నిర్వహించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు, నిన్న రాత్రి వరకు సహస్ర చండీయాగంలో తలమునకలై ఉండి ఈ రోజు గణతంత్ర వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నమే మళ్ళీ అధికారులతో సమీక్షా నిర్వహించి …

Read More »

బాబు ఓట్ల గేమ్‌..ఢిల్లీలో నిర‌స‌న దీక్ష‌కు స్కెచ్‌

ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. జనవరి 26వ తేదీ శనివారం టీడీపీ ఎంపీలతో బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలకు బాబు ఈమేర‌కు సిగ్న‌ల్స్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల చివ‌రి రోజు నిరసన చేయాలని అనుకుంటున్నట్లు…అయితే..ఎలాంటి నిరసన చేయాలో మీరే చెప్పాలంటూ పార్టీ ఎంపీలను బాబు అడిగారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని గతంలో కూడా దీక్ష …

Read More »

ప్ర‌ణ‌బ్ ఓ క్రిమినల్‌..ఆయ‌న‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డా?

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భార‌త‌ర‌త్నవార్డు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఏ.పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం తీసుకునే అర్హత లేదని, గతంలో మేము మా సంస్థ తరుపున అమెరికాలో క్రిమినల్ కేస్ వేశామని శనివారం విజయవాడలో జరిగిన …

Read More »

ఇదెక్కడ న్యాయం బాబుగారు..ప్రసంగం వినకుంటే పథకాలు రద్దు చేస్తారా?

ఇప్పుడు మీరు చూసేది తమాషాగా ఉండొచ్చు కాని ఇది నిజం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి ఆశించి చేస్తున్నాడో తెలియదు గాని..చంద్రబాబు ఇకపై పాల్గొనే అన్ని కార్యక్రమాలను లైవ్ లో చూడాల్సిందేనని ప్రజలపై ఒత్తిడి చేయమని అధికారులకు చెప్పారట.తాజాగా అమరావతిలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మహిలలను బలవంతంగా కూర్చోబెట్టారట.అయితే కడపలో జరుగుతున్నబహిరంగ సభను లైవ్‌లో చివరి వరకు చూసిన వారికి సెల్‌ఫోన్, రూ.10వేలను ఇస్తామని ఒకవేళ చూడకుంటే ‘పసుపు–కుంకుమ’ వర్తింపజేయదంటూ ఉదయం …

Read More »

సహస్ర చండీయాగాల మహా ఋషి కేసీఆర్

భారత దేశ ప్రజా స్వామ్య చరిత్రలో ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎంతో సత్య నిష్ఠతో యజ్ఞ యాగాదులు చేసే మహా నాయకుడిగా ఇప్పటి వరకు ఒక్క కేసీఆర్ తప్ప ఎవరి పేరూ వినిపించలేదు. ఏం చేసినా ఒక తపో దీక్షతో పని చేయడం ఆయనకు మొదటి నుండీ వెన్నతో పెట్టిన విద్య . 2001 లో ఆయన తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన సాధించిన …

Read More »

బద్ధకమే రాధాకున్న శాపమా.. తండ్రి పోరాటపటిమ ఎందుకు లేదు.. జగన్ ని కాదని చంద్రబాబు చేస్తున్న దానికే ఆకర్షితుడయ్యాడా

ఏదైనా ఒక చారిత్రాత్మక ఘటన గురించి చెప్పేటప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెబుతాం. అయితే ప్రస్తుతం రాధా రాజకీయం గురించి కూడా వైసీపీలో ఉన్నప్పుడు, టీడీపీలో చేరాలనుకున్నప్పుడు అని విభజించి చెప్పాలి. కారణమేమిటంటే ఈ రెండు సమయాలకి మధ్య పెద్దగా లేదు. వంగవీటి మోహన రంగా కొడుకు రాధాకృష్ణ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించిన తర్వాత ఆయన వ్యవహారశైలిలో మార్పు గమనించవచ్చు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat