Home / SLIDER (page 1690)

SLIDER

రాహుల్ ఇచ్చిన షాక్‌కు రేవంత్ మైండ్‌ బ్లాంక్‌

కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయాలు ఎలా ఉంటాయో కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే, త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డికి ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా అనుభ‌వంలోకి వ‌స్తున్నట్లుంది. పార్టీలో చేరే స‌మ‌యంలో ఎన్నో హామీలు ఇచ్చిన‌ట్లుగా రేవంత్ టీం ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ ఖాయ‌మైంద‌ని వా ప్ర‌క‌టించ‌డం…కాంగ్రెస్‌ ఊరించ‌డం…అనంత‌రం దాన్ని తుంగ‌లో తొక్కేయ‌డం తెలిసిన సంగ‌తే. అయితే తాజాగా …

Read More »

మ‌ళ్లీ న‌వ్వుల‌పాలైన కాంగ్రెస్‌ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఊహించ‌ని కామెడీలు చేస్తోంది. జ‌న‌బాహూల్యానికి సుప‌రిచిత‌మైన అంశాల‌ను మ‌భ్య‌పెట్టాల‌నే ప్ర‌య‌త్నం చేసి న‌వ్వుల పాలు అయింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ విషయం రాష్ట్రంలోని వారంద‌రికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ.. ఢిల్లీ నాయకులకు కానీ పట్టినట్టులేదు! ఎందుకంటే…ఆయ‌న‌కు త‌మ క‌మిటీలో చోటు క‌ల్పించి కామెడీ చేశారు. ముందస్తు …

Read More »

కాంగ్రెస్ నేత‌ల మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్లు చేసిన ఎంపీ వినోద్‌

తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోర్టు ప‌క్షులుగా మారిపోయార‌ని, రాజ్యాంగ తెలియ‌ని ఆ నాయ‌కుల తీరుతో ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ బి.వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణభవన్లో ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలు అవిభక్త రాష్ట్రంలోజరిగాయని ప్రజల దీవెనలతో అపుడు కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తు చేశారు. విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఉద్యమ నేత కేసీఆర్ సీఎంగా పలు అభివృద్ధి పనులు …

Read More »

‘వెబ్ సైట్’ కూడా లేని కంపెనీతో లోకేష్ ఎంవోయూ!

భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ హంగామా ఓ వైపు. మరో వైపు చంద్రబాబునాయుడు,నారా లోకేష్ లు పెట్టుబడుల వేట అంటూ విదేశీ పర్యటనలు. తాజాగా చైనా పర్యటనలో మంత్రి నారా లోకేష్ అండ్ టీమ్ ఒప్పందం చేసుకున్న ఓ కంపెనీ తీరుచూస్తే అవాక్కు అవుతారు.లోకేష్, విజయానంద్ లు ‘హాగ్జిన్ గ్గిజన్ రుయి కమ్యూనికేషన్ టెక్నాలజీ గ్రూపు (హెచ్ సీటీజీ)తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని …

Read More »

కర్నూలు జిల్లా ప్యాపిలిలో జరిగిన ఘటనపై జగన్‌ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో నిండు ప్రాణం బలైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రత్యేకహోదా కోసం మహేంద్ర ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఉన్న …

Read More »

ఏపీలో రావాలి జగన్-కావలి జగన్

జిల్లాలో గ్రామ గ్రామాన మరోమారు ప్రచారం నిర్వహించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది.వచ్చే సంవత్సరం జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ‘రావాలి జగన్ – కావాలి జగన్’ అంటూ ఇంటింటికీ తిరిగి, జగన్ గతంలో ప్రకటించిన ‘నవరత్నాలు’ హామీలతో జరిగే లబ్దిని గురించి వివరించాలని నిర్ణయించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే, జరిగే మేలును వైసీపీ నేతలు ప్రజలకు వివరించనున్నారు. …

Read More »

అమిత్‌ షా కాదు భ్రమీషా….. కేటీఆర్‌

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే టీఆర్‌ఎస్‌కు పోటీ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.ఎన్నికలంటే కాంగ్రెస్‌ పార్టీ భయపడుతోందని అన్నారు. నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు దూరంగా ఉండి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు.కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా నిలబడే దమ్ము లేక టీడీపీని కలుపుకొంటానంటోందని, తెలంగాణ పాలిట ఈ కూటమి స్వాహా కూటమి అని విమర్శించారు. సనత్‌నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జలవిహార్‌లో మంత్రి తలసాని అధ్యక్షతన …

Read More »

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికై లండన్ లో ప్రత్యేక పూజలు

గణపతి నవరాత్రుల్లో భాగంగా హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆద్వర్యంలో నిర్వహించిన లక్ష్మి గణపతి హోమంలో ఎన్నారై తెరాస యూకే కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా హాజరై లక్ష్మి గణపతి హోమంలో లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కొండగట్టులో ప్రమాదం లో ప్రాణాలు కోల్పయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోదైర్యాన్నివ్వాలని, ఇక ముందు అటువంటి బాధాకరమైన సంఘటనలు జరగకుండా ప్రజలందరినీ కాపాడాలని ప్రార్థించారు. అలాగే …

Read More »

మ‌హాకూట‌మిలో చీలిక‌..కోదండ‌రాంపై అనుమానాలు

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ సార‌థ్యంలోని ప్ర‌తిప‌క్షాలు జ‌ట్టుకట్టిన మ‌హాకూట‌మి ఆదిలోనే న‌వ్వుల పాల‌వుతోందా?  కూట‌మిలోని పార్టీల‌కు ఒక‌రిపై మ‌రొక‌రికి న‌మ్మ‌కం లేని పరిస్థితి ఏర్ప‌డిందా?  తెలంగాణ జ‌న‌సమితి నేత కోదండ‌రాంపై ప‌లువురు నేత‌లు అనుమానపు చూపులు చూస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. సీట్ల పంప‌కం ఎపిసోడ్‌లో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. కాంగ్రెస్ సార‌థ్యంలో కూట‌మి ఏర్ప‌డుతుండ‌గా…త‌మ స్వార్థ‌పు రాజ‌కీయ ఎజెండాలో భాగంగా టీడీపీ, …

Read More »

టీడీపీ కొత్త డ్రామా అంశం ఇదే

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌ళ్లీ చిచ్చు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ మ‌ళ్లీ త‌న ప్ర‌య‌త్నాన్ని మొద‌లుపెట్టింది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఓటుకు నోటుతో ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ అదే త‌ర‌హాలో ప్ర‌జాస్వామ్య ఉల్లంఘ‌న‌కు  సిద్ధ‌మ‌వుతున్నారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్ర‌భావితం చేసేందుకు ప్ర‌య‌త్నించి ఇరు రాష్ట్రాల మ‌ధ్య ర‌చ్చ మొద‌లుపెడుతున్నారు. ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat