తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు వెళ్లిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం …
Read More »రాహుల్ బస్సులో టీడీపీ ఎమ్మెల్యే..బాబు రహస్య దోస్తీకి ఇదే ఉదాహరణ
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ సిద్ధాంతానికి విరుద్ధమైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతున్నారా? ఇన్నాళ్లు రహస్యంగా సాగించిన దోస్తీని ఆయన బహిరంగంగానే చేయదల్చుకున్నారా? రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీ చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ టూర్ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆయనతో పాటుగా బస్సులో ప్రయాణించారు. …
Read More »ఆగమాగం ప్రవర్తనతో.. నవ్వుల పాలు అవుతున్న రాహుల్..!!
కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిగా చెప్పుకొంటున్న రాహుల్ గాంధీ తీరును చూసి పార్లమెంటు వేదికగా ఎంపీలు నవ్వుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన అటు పిల్లోడు కాదు అటు పెద్దోడు కాదని ఎద్దేవా చేశారు. జుక్కల్లో రూ. కోటితో నిర్మించిన “జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుల నివాసము మరియు కార్యాలయాని”కి జహీరాబాద్ MP బిబీ పాటిల్, జుక్కల్ శాసనసభ్యుడు హన్మంత్ షిండేతో కలిసి ప్రారంభోత్సవం …
Read More »రాహుల్ పర్యటనలో..జానారెడ్డి ,షబ్బీర్ అలీలకు చేదుఅనుభవం
జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో రోజు తెలంగాణలో బిజీ బిజీగా తన పర్యటనను కొనసాగించారు.రాహుల్ రెండో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర సీనియర్ నేతలు జానారెడ్డి ,షబ్బీర్ అలీలకు చేదుఅనుభవం ఎదురైంది.ఉదయం బేగంపేటలోని హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన సీనియర్ నేతల సమావేశం కొంచెం రసాభసగా మారింది. ఈ మీటింగ్ ముఖ్యనేతల జాబితాలో రాష్ట్ర సీనియర్ నేత జానారెడ్డి ,షబ్బీర్ అలీల పేరు లేకపోవడంతో అలిగి …
Read More »రేవంత్ రెడ్డికి క్లాస్ పీకిన రాహుల్..!!
ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో మొదటిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా అయన వివిధ సభలలో పాల్గొని ప్రసంగించారు.అయితే ఈ పర్యటనలో రాహుల్ రాష్ట్ర కాంగ్రెస్ సినీయర్ నేతలకు గట్టిగా క్లాస్ పికారు.ఇవాళ ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు.ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు.. జానారెడ్డి, జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ, …
Read More »సీఎం కేసీఆర్ అధ్యక్షతన..ఈ నెల 17న టీఆర్ఎస్ కీలక సమావేశం
తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సంయుక్త సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు. అయితే నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి …
Read More »7 సిద్ధాంతాలు, 12 హామీలతో…జనసేన పార్టీ మేనిఫెస్టో విడుదల
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ లో రాజకీయం వేడెక్కింది.రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచే వివిధ పార్టీలు సిద్దం అవుతున్నాయి.ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేశారు. ఇవాళ ఆయన భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. సిద్ధాంతాలు… కులాలను కలిపే ఆలోచనా విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించే సంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం …
Read More »రేపు వైజాగ్ లో స్వాతంత్ర వేడుకల్లో జగన్.!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో స్వాతంత్ర దిన వేడుకల్లో పాల్గొంటారు అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం మండలంలోని ఎర్రవరం జంక్షన్ వద్ద జరిగే వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర ప్రజలందరూ, విశాఖ జిల్లా వాసులంతా స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా బుధవారం …
Read More »పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం-ఆస్ట్రేలియా లేటెస్ట్ సర్వే ..!
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మణిహారంలోకి మరో రత్నం చేరింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక అధ్యయనంలో తమ దేశ వ్యాపార సంస్థలు వర్తక వాణిజ్యాలు చేయడానికి అత్యంత అనువైన 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు సంపాదించింది. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి అందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడింది అని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ విశ్వవిద్యాలయ …
Read More »ఉత్తమ్ పై మాజీ మంత్రి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన అన్నారు . తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన అన్నారు .ఢిల్లీ నుండి …
Read More »