ఏపీలో సెల్ఫగోల్ ఎక్స్పర్ట్ ఎవరు అని అంటే.. టక్కున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఎవరినడిగినా చెబుతారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు సంపాదించుకున్న సర్టిఫికేట్ అది. తప్పులమీద తప్పులు చేస్తూ తన గొయ్యి తానే తవ్వుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ కాస్త చంద్రబాబుకు పోటీ ఇస్తున్నారు. మరీ చంద్రబాబు అంత స్థాయిలో కాకున్నా.. …
Read More »ఆగస్టు 14 రాత్రి నుంచి రైతుబంధు జీవితబీమా..!!
రైతుల అభివృద్ధే లక్ష్యంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు . అంతేకాకుండా దేశంలో రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు . రైతుకు ప్రీమియం చెల్లించి.. బీమా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణే అన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో రైతుబంధు జీవిత …
Read More »ప్రపంచంలోనే పెద్దది.. ఐకియా స్టోర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రీటైలర్ గా ఉన్న స్వీడన్ ఫర్నీచర్ కంపెనీ “ఐకియా” స్టోర్ ఇవాళ ఇండియాలో తమ మొట్టమొదటి స్టోర్ ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్ సిటీలో తన స్టోర్ ని ప్రారంభించింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నిచర్ సంస్థ అయినటువంటి ఐకియా ఇవాళ …
Read More »తెలుగింటి ఆడపడుచులారా..ఇతను మనకు అవసరమా..?
క్యాస్టింగ్ కౌచ్ పేరిట పెను సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి అతి తక్కువ కాలంలో మోస్ట్ పాపులర్ యాక్టర్ అయింది. అప్పటి వరకు శ్రీరెడ్డి ఎవరో తెలియని వారు సైతం.. శ్రీరెడ్డి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. అప్పటి వరకు ఏదో ఒక విధంగా మీడియాలో ప్రసారం అవుతున్న మొన్నటి వరకు హీరో నానిని టార్గెట్ చేస్తూ వచ్చింది. అంతకు ముందు టాలీవుడ్ బఢా ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ …
Read More »వైసీపీలోకి నేదురుమల్లి..!
అప్పటి ఏపీ దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు ,ప్రస్తుత ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది.ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.ఈ క్రమంలో రాం కుమార్ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈక్రమంలో …
Read More »చంద్రబాబు సర్కార్ మరో కుంభకోణం వెలుగులోకి..!
విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారా..? అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకే రైతుల భూములను కాజేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. ఎన్నికలప్పుడు కాళ్లు పట్టుకున్న నేతలు ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధౌర్జన్యానికి పాల్పుడుతున్నారా..? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు విశాఖ జిల్లా వాసులు. పెందుర్తిలో టీడీపీ నేతల భూ దాహం పరాకాష్టకు చేరడమే ఇందుకు నిదర్శనమని రైతులు వాపోతున్నారు. అధికార పార్టీ నేతల కళ్లుపడితే భూ దోపిడీకి …
Read More »బీరు హెల్త్ డ్రింకా.? జవహర్ కు షాడోలున్నారా.? కొవ్వూరు ఎవరి కైవసం.?
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఆధ్యాత్మికంగా, రాజకీయంగా కొవ్వూరుకు ఎంతో గుర్తింపు ఉంది. గోదావరి నదీ ప్రవాహంతో ఆహ్లాదకరంగా ఉంటుందీ ప్రాంతం.. ఇక్కడి గోష్పాద క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగుదేశం ఆవిర్భవించినప్పటినుంచీ ఇక్కడ ఏడుసార్లు ఎన్నికలు జరగగా.. ఆరుసార్లు టీడీపీనే గెలిచింది. 1999లో ఒక్కసారి కాంగ్రెస్ విజయం సాధించింది. నియోజకవర్గం ఏర్పడిననాటినుంచీ కాంగ్రెస్ నాలుగుసార్లు గెలిచింది. 2009నుంచీ కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ అయ్యింది. 2014లో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం …
Read More »వైఎస్ జగన్ను ప్రేమించే ప్రతీ వ్యక్తికి నచ్చే విధంగా హీరో హరికృష్ణ ఓ ప్రత్యేక గీతం..!
జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పని చేసే నారాయణ’ ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 24న రిలీజ్కి రెడీ అయ్యింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అభిమాని అయిన హీరో హరికృష్ణ జగన్ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘ఎదురు లేని …
Read More »రాజ్యసభ కొత్త డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్..!
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ గెలుపొందారు..ఈ రోజు గురువారం రాజ్యసభలో జరిగిన పోలింగ్ లో హరివంశ్ నారాయణ్ కు మొత్తం నూట ఇరవై ఐదు మంది మద్ధతు తెలపారు. నూట ఐదు మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. హరివంశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భలియాలో జన్మించారు. డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ కు ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో …
Read More »మంత్రి అయ్యన్న పాత్రుడుకు చుక్కలు చూపిస్తున్న.. చంద్రబాబు ఇంటెలిజెన్స్ సర్వే..!
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు సీనియర్ మోస్ట్ నేతల్లో ఒకరైన అయ్యన్న పాత్రుడికి తమ్ముడు పోరు ఎక్కువైందట. కొద్ది రోజుల క్రితం అయ్యన్నకు చతుర్ముఖ పోటీ అని భావించిన తెలుగు తమ్ముళ్లకు తాజాగా ఆయన సోదరుడు చింతకాయల సన్యాసి పాత్రుడు కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు తెలియడంతో షాక్కు గురయ్యారట. దాదాపు 30 ఏళ్లకుపైగా అన్న అయ్యన్నతో తిరుగుతూ రాజకీయ పరిజ్ఞానాన్ని సంపాదించుకున్న సన్యాసి పాత్రుడు రాబోయే …
Read More »