Home / SLIDER (page 1729)

SLIDER

కాళేశ్వరం ప్రాజెక్ట్..అధికారులకు మంత్రి హరీష్ కీలక సూచనలు..!!

తెలంగాణ రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలో నిర్మిస్తున్న సుందిళ్ళ బ్యారేజ్‌, అన్నారం పంప్ హౌస్‌ల నిర్మాణ పనులను పరిశీలించారు.అనంతరం ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సుందిళ్ల బ్యారేజీ పనులు అక్టోబర్ నెల కల్లా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే తమిళనాడు, కేరళ రాష్ట్రాల …

Read More »

దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్..మంత్రి కేటీఆర్

యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని, అభివృద్ధిలో సిరిసిల్ల అగ్రభాగాన ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో రైతులకు జీవిత బీమా పత్రాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు ధీమాగా ఉంటుందని ..సీఎం కేసీఆర్ స్వయాన రైతు కనుక రైతుబంధు, …

Read More »

యూనివర్శిటీల పనితీరు, పురోగతిపై నేను చాలా సంతృప్తిగా ఉన్నాను – గవర్నర్

‘‘ విశ్వవిద్యాలయాల అచీవ్ మెంట్స్ ఎలా ఉన్నాయి సార్?’’ యూనివర్శిటీల పనితీరుపై గవర్నర్ కు మీడియా సంధించిన ప్రశ్న….‘‘ గవర్నర్ చాలా హ్యాపీ. ఇంతకంటే ఇంకేం అచీవ్ మెంట్ కావాలి ’’ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ్మన్ మీడియాకు ఇచ్చిన సమాధానం.విశ్వవిద్యాలయాల గత ఏడాది పనితీరుపై నేడు బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 14 యూనివర్శిటీల వీసీలు, రిజిస్ట్రార్ లు, అధికారులతో సమావేశం జరిగింది. గత ఏడాది అక్టోబర్ లో గవర్నర్ ఈఎస్ఎల్ …

Read More »

వరికోలు గ్రామంలో పర్యటించిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది..

తను పుట్టిన గడ్దకు ..పెరిగిన గ్రామానికి .నమ్ముకున్న ప్రజలకు మంచి చేయాలంటే కావాల్సింది పదవులు కాదు .మంచి మనస్సు అని ఏకంగా తన గ్రామాన్నే దత్తత తీసుకోని త్రాగునీటి వ్యవస్థ నుండి సాగునీటి వ్యవస్థ వరకు .బడికేళ్ళే పొరగాడి దగ్గర నుండి డీగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత కోసం.. పండు ముసలవ్వ దగ్గర నుండి రైతన్న వరకు ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమమే …

Read More »

ముందస్తు ఎన్నికల సంకేతాలకు బలం చేకూరుస్తున్న ఈసీ కార్యక్రమాలు..!

2019 ఎన్నికల ఫీవర్ పలు రాజకీయ పార్టీలకు చెమటలు పట్టిస్తుంది.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినేతలు ఒక్కొక్కరుగా సూచిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న భావన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు సన్నద్ధం అవుతున్నట్లు సంకేతాలిస్తోంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోట్ ఇది బలపరస్తున్నట్లు కనిపిస్తుంది.. వచ్చే ఏడాది ఎన్నికల కోసం అవసరమైన ఈవీఎంలు, వీవీ పాట్స్‌లను సమకూర్చుకోవడంపై …

Read More »

దేశంలోనే తొలి సీఎంగా కరుణానిధి..!

తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్న మాజీ సీఎం,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ రోజు సాయంత్రం మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు పలువురు ప్రముఖులు ,సినీ రాజకీయ నేతలు కరుణానిధి భౌతికాయనికి నివాళులు …

Read More »

గిడ్డి ఈశ్వ‌రికి పోటిగా మరో వైసీపీ మహిళ నేత రెడీ.. చిత్తు చిత్తుగా ఓటమి ఖాయం…వైఎస్ జగన్

ఏపీలో వైసీపీని బ‌ల‌హీన ప‌ర్చ‌డానికి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసిన సంగ‌తి తెల్సిందే. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఇచ్చే డబ్బు కోసం పార్టీ మారినందుకు ఎప్పుడైన గట్టి దెబ్బ తగులుతుందని వైసీపీ నేతలు చాల సార్లు అన్నారు. అరోజు వారు ఎందుకు అలా అన్నారో ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని ఫిరాయింప్ ఎమ్మెల్యేలకు టీడీపీ పార్టీలో గట్టి దెబ్బ తుగులుతుంది. ఇప్పటికే బయట …

Read More »

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన ప్రకటన..!

ఇటీవల ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన వైసీపీ క్షేత్రస్థాయి కమిటీ సభ్యుల సమావేశానికి హజరైన ఆయన మాట్లాడుతూ తనకు నియోజకవర్గంలో ప్రజాధరణ ఉన్నంతవరకు పాణ్యం నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ..రానున్న ఎన్నికల్లో పాణ్యం నుండే బరిలోకి …

Read More »

ఆ తొమ్మిది మంది ముఖ్య‌మంత్రులు ఎవ‌రు…?

డీఎంకే అధినేత‌, త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి (94) మంగ‌ళ‌వారం సాయంత్రం క‌న్నుమూశారు. అయితే, ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చెన్నై న‌గ‌ర ప‌రిధిలోగ‌ల కావేరి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌రుణానిధి ఆగ‌స్టు 7 2018 – 6.10 గంట‌ల‌కు క‌న్నుమూసిన‌ట్టు వైద్యులు ప్ర‌క‌టించారు. క‌రుణానిధి మృతి వార్త తెలుసుకున్న ఆయ‌న అభిమానులు, డీఎంకే శ్రేణులు గోపాల‌పురంలోని క‌రుణానిధి నివాసానికి ఆయ‌న భౌతిక ఖాయాన్ని త‌ర‌లించారు. ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, …

Read More »

కరుణానిధి కళ్లజోడు వెనక ఉన్న అసలు గుట్టు ఇదే..!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి దాదాపు పదకొండు రోజుల పాటు చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే కరుణానిధి దాదాపు ఆరవై అరు ఏళ్ళ పాటు కరుణానిధి ఏకదాటిగా నల్లద్దాల కళ్ళజోడును ధరించేవాడు. అయితే అన్నేళ్ళపాటు ధరించిన ఆ కళ్ళద్దాల వెనక ఉన్న అసలు సంగతి ఏమిటో మీకు తెలుసా.. అసలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat