దర్శక నిర్మాత,రచయిత పోసాని కృష్ణమురళి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై హైదరాబాద్ మహానగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా విరుచుకుపడ్డారు .ఈ రోజు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతలు అవినీతి అక్రమాలు చేశారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడు . see also:వైఎస్ జగన్పై నటుడు పోసాని …
Read More »భారతీయ సినిమాలన్నీ మహిళల నడుము ,అందం చుట్టే తిరుగుతాయి ..!
బాలీవుడ్ స్థాయి నుండి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.ఇటివల ఒక ఉగ్రవాదిని భారతీయుడిగా చూపించి తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె తాజాగా మరోసారి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . see also:శ్రీదేవి కూతురు సినిమా.. ధడక్ ట్రైలర్ విడుదల అరవై ఎనిమిదో ఎమ్మీ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భారతీయ సినిమాలు అన్ని అందులో నటించే మహిళ …
Read More »శ్రీదేవి కూతురు సినిమా.. ధడక్ ట్రైలర్ విడుదల
అందాల నటి శ్రీదేవి అకాల మరణం యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను ఎంతటి షాక్ కు గురి చేసిందో మనకు తెలిసిందే..ఈ క్రమంలోనే ఆమె చోటును భర్తీ చేసేందుకు శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.ఈ క్రమంలోనే జాన్వీ తాజాగా నటించిన చిత్రం ధడక్.శశాంక్ కైతాన్ డైరెక్షన్ లో కరణ్ జోహర్ నిర్మించినఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. SEE ALSO:‘ముందు మీ అమ్మను.. తర్వాత …
Read More »ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని వాజ్ పేయి .!
భారతదేశపు పదో ప్రధానమంత్రిగా 1998నుండి 2004వరకు బాధ్యతలు నిర్వహించిన మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి ఈ రోజు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు .అయితే వైద్యుల సలహా మేరకే అల్ ఇండియా ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సాధారణ వైద్య పరిక్షల కోసం చేరినట్లు సమాచారం . మాజీ ప్రధాని వాజ్ పేయి 1924లో జన్మించారు.1942లో జరిగిన క్వీట్ ఇండియా …
Read More »బ్రేకింగ్..ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..!!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.గత కొన్ని రోజులుగా టెలికాం కంపెనీల మధ్య డేటా వార్ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఎయిర్ టెల్ కొత్త ప్లాన్ ప్రకటించి..పోటీ లో ఉన్న వివిధ కంపెనీలకు సవాల్ విసిరింది.కేవలం 558 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే..వారికి డైలీ 3జీబీ 4జీ డేటా ను 82 రోజులు అందిస్తామని తెలిపింది.అంటే 82 రోజుల్లో మొత్తం …
Read More »ఇద్దరు ఇద్దరే ..!
ఒకరేమో మాస్ ..మరో ఒకరు క్లాస్ ..ఒకరేమో ఎప్పుడు ఉపఎన్నికలు జరిగిన ట్రబుల్ షూటర్ అవతారమెత్తి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బంపర్ మెజారిటీతో గెలుపును ఖాయం చేసే ట్రబుల్ షూటర్ .ఇంకొకరేమో ఐటీ రంగంలో పెనుమార్పులు తీసుకువస్తూ దేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ యువతకు ఉపాధిని కల్పిస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న యువనేత .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా …
Read More »వైసీపీ ఎంపీల రాజీనామా పర్వంలో షాకింగ్ ట్విస్ట్ …!
ఏపీకి స్పెషల్ స్టేటస్ ను డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు వైసీపీ ఎంపీల రాజీనామాల పర్వం సరికొత్తగా డ్రామాగా వారు అభివర్ణించారు. SEE ALSO:వైఎస్ జగన్ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం.. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కల్సి …
Read More »ఏపీలో లోక్ సభ ఉప ఎన్నికలు జరిగితే ఎవరికీ పట్టం కడతారు …!
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.తమ రాజీనామాలను ఆమోదించాలని ఈ ఐదుగురు ఎంపీలు లోక్ సభ …
Read More »వైసీపీలోకి మొన్న గంగుల,నిన్న శిల్పా బ్రదర్స్..నేడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి…కోట్ల సుజాతమ్మ
2014 ఎన్నికల్లో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ను నిలబెట్టిన జిల్లాల్లో రాయలసీమలోని కర్నూల్ జిల్లా కూడా ఒకటి. కాని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇదే జిల్లాలోని ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరిపోయారు. ఇలా వలసలు జరుగుతున్న తరుణంలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుందా అంటే ..నూటికి నూరు శాతం అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి మొన్న గంగుల,నిన్న …
Read More »ఆ విషయంలో బాబుకు “64%”మంది జై కొట్టారు -జాతీయ మీడియా సర్వే..!
2014సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు నాలుగు ఏళ్ళ పాలనపై ఒక ప్రముఖ జాతీయ మీడియాకి సంబంధించిన ఇంగ్లీష్ పత్రిక సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ పాలనపై ..గత నాలుగు ఏండ్లుగా ప్రజల జీవిన గమనంపై ..అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలపై ఈ సర్వే చేయడం జరిగింది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారం …
Read More »