కాంగ్రెస్ పార్టీకి చేరికలు అచ్చిరావడం లేదు. ఏకంగా మాజీ ఎంపీ నిర్వహించిన కార్యక్రమాన్ని బహిష్కరించారు. పార్టీలో కీలక నేత చేరికను బాయ్ కాట్ చేయడం కలకలంగా మారింది. ఇలాంటి పరిణామాలకు వేదికంగా మారింది వేములవాడ కాంగ్రెస్. బీజేపీకి చెందిన నాయకుడు ఆదిశ్రీనివాస్ చేరికను ఏఐసీసీ సభ్యులుగా వున్న కొనగాల మహేశ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకింది. ఇవ్వాళ, వేములవాడ పట్టణంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మృత్యుంజయం …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మరో కీలక అనుమతి
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో కీలక అనుమతులు లభించాయి.కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) నుంచి కీలక అనుమతులు లభించాయి.ఈ రోజు దేశ రాజధాని డిల్లీ లో జరిగిన సమావేశంలో అనుమతులు జారీ చేస్తున్నట్లు టీఏసీ తెలిపింది. ఈ అనుమతులు లభించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర, భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావులు హర్షం వ్యక్తం చేశారు. అనుమతులు …
Read More »అమిత్ షాకి బిగ్ షాక్..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి ఊహించని షాక్ తగిలింది . రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేది లేదని ఎన్డీయే మిత్ర పక్షం శివసేన తేల్చి చెప్పిది.‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచారంలో భాగంగా అమిత్ షా ఇవాళ ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు ఉద్ధవ్ థాకరేతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ పత్రిక ‘సామ్నా’ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు …
Read More »వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ సీనియర్ మంత్రి ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ..మాజీ మంత్రి అయిన సీనియర్ నాయకుడు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు .రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజిక వర్గ నేత ,మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామీ వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ లేఖను రాష్ట్ర టీడీపీ …
Read More »సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..!
తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం లోని గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మన తెలంగాణ అని అన్నారు.. దేశం చూపు తెలంగాణ వైపు వుందని,సంక్షేమ పథకాల్లో మన రాష్ట్రం ముందు ఉంది అని అన్నారు..ఒక రైతు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరూపించారని అని …
Read More »ప్రతిభావంతులకే ఉద్యోగులు..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. రోడ్లు,భవనాల శాఖలో అక్రమాలకు తావు లేదని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు . కాంగ్రెస్ పార్టీ హయంలో అక్రమాలు జరిగేవన్నారు. ఈ రోజు TSPSC ద్వారా ఆర్ అండ్ బీ శాఖలో ఎంపికైన AEE అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు . see also:సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 -ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..! ఈ సందర్భంగా అయన …
Read More »నిరుద్యోగులకు టీ సర్కార్ గుడ్ న్యూస్
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగాల భర్తీలను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన TSPSC.. జూన్ 6వ తేదీ బుధవారం మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖలో 200 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. 11 కార్యదర్శి, 27 అసిస్టెంట్ కార్యదర్శి, 80 అసిస్టెంట్ మార్కెట్ సూపర్ వైజర్, 13 గ్రేడర్, 9 …
Read More »సంగారెడ్డి లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీష్
ఆందోళ్ నియోజకవర్గ పరిధిలోని బుదేరా లో 5.5 కోట్లతో నిర్మించిన సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాల ,భవనాన్ని మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రారంభించారు.అనంతరం 85 లక్షల తో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. అనంతరం మీడియా తో మాట్లాడిన మంత్రి హరీష్ రావు గత పాలకులు దళితుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని చెప్పారు. ఎస్సీ …
Read More »ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్..!!
ఎయిర్ టెల్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.ఇప్పటివరకు ఎయిర్ టెల్ సంస్థ ఫ్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ సెల్యులర్ సేవలు, హోమ్ బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ తదితర సేవల్లో ఉన్న విషయం తెలిసినదే. అయితే ఇకనుండి ఎయిర్ టెల్ సేవల్లో ఒక్కటికి మించి వాడే వారికి ఇకపై వేర్వేరు బిల్లులు జారీ చేయకుండా ఎన్ని కనెక్షన్లు, సేవలు పొందుతున్నా గానీ ఒకే సమగ్రమైన బిల్లు జారీ చేస్తుంది. అంతేకాదు ఆ …
Read More »నెదర్లాండ్స్ ప్రధానికి సోషల్ మీడియా ఫిదా..!!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నెదర్లాండ్ (డచ్) ప్రధానమంత్రి మార్క్ రుట్టే వీడియో నే కనపడుతుంది.ఎందుకంటే అయన చేసిన చిన్న పని ఆయనే సరిదిద్దుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నెదర్లాండ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. సభలోకి వెళ్లటానికి బయలుదేరారు. నడుస్తూనే ఓ చేతిలో ఫైల్, మరో చేతిలో కాఫీ కప్పు పట్టుకుని మరో అధికారితో మాట్లాడుతూ వస్తున్నారు. సెక్యూరిటీ వింగ్ దాటే సమయంలో ఆయన చేతిలో కాఫీ కప్పు …
Read More »