Home / SLIDER (page 1814)

SLIDER

ఆగస్టు లో వైసీపీలో చేరనున్న మాజీ సీఎం తనయుడు ..!

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు వైసీపీలోకి రానున్నారు అని కన్ఫామ్ అయింది .ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తనయుడు అయిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తన అనుచరుల నిర్ణయం ,ప్రజలాభిష్టం తెలుసుకునేందుకు నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పకుండ పోటి చేస్తాను .తను ఏ …

Read More »

మంత్రి హరీష్ రావు కృషితో 1500 మందికి ఉద్యోగాలు ..!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి వార్తల్లో నిలిచారు.తాజాగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద టిఆర్ఎస్ కార్మిక విభాగం ఆర్చ్ ఫార్మా ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. మచ్చ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ DXN సంస్థ సిద్దిపేట ప్రాంతానికి రావడానికి కృషి చేసిన మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. see …

Read More »

స్పీకర్ సుమిత్రామహాజన్‌ సంచలన నిర్ణయం..

లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నది.పార్లమెంటు సమావేశాల చివరి రోజే అంటే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు ఏపీ కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌తో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్ సమావేశమయ్యారు.వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఈరోజు …

Read More »

వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం -పల్నాడు నుండి బరిలోకి స్టార్ నటుడు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఎనబై రెండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నాడు . see this:త‌ణుకు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఇచ్చిన తొలి హామీ ఇదే..! ఈ క్రమంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా రాజకీయంలో పెనుసంచలనం సృష్టించే …

Read More »

మహేష్ బాబు లేటెస్ట్ ఫొటో,వీడియోకు ఫ్యాన్స్ ఫిదా

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఇప్పటికి కూడా విజయవంతంగా దూసుకుపోతుంది.అయితే ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మహేష్..తరువాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.అందులోభాగంగానే మహేష్ ఆ సినిమాలో కొత్తగా కనిపించనున్నారు.అయితే ఇప్పటివరకు ప్రిన్స్ ఏ సినిమాలో కూడా గడ్డం తో,మీసంతో కనిపించలేదు.కానీ 25వ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నాని మహేష్‌ స్వయంగా తెలిపాడు. Superstar @urstrulyMahesh New Look ? …

Read More »

బీజేపీకి అయోధ్య పూజారి శాపనార్థాలు..

గతకొన్ని రోజుల నుండి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా..బారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే.అయితే బీజేపి ఓటమిపై అయోధ్య రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య ఎస్ దాస్ స్పందించారు. 2014 ఎన్నికల్లో శ్రీరాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి, ఆపై ఆయన్ను మరచిపోయినందునే బీజేపీ పార్టీ అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నదని ఆచార్య ఎస్ దాస్ శాపనార్థాలు పెట్టారు.2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే, వెంటనే …

Read More »

మీరు ఏసీ వాడుతున్నారా..?

సాధారణంగా ప్రస్తుతం ఇంట్లో నైనా అఫిసుల్లోనైనా ఫ్యాన్ల కంటే ఏసీ లనే ఎక్కువగా వాడుతున్నారు.ఎందుకంటే ఏసీ క్రింద కుర్చున్నమంటే వేసవి తాపం అస్సలు తెలియాదు.అయితే ఏసీ వల్ల చల్లని గాలి అందే మాట ఎలా ఉన్నప్పటికీ దాని వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. see also:నిమ్మకాయ తో ఎన్ని లాభలో..మీకు తెలుసా..!! 1 కళ్లు పొడి బారిపోయే సమస్య ఉన్న వారు ఏసీల కింద కూర్చోరాదు. …

Read More »

నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారు-చంద్రబాబు.!

ఏపీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు .గత కొద్ది రోజులుగా ఏపీ నవనిర్మాణ దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే .తూర్పు గోదావరిలో జరిగిన నవనిర్మాణ దీక్ష సందర్భంగా మాట్లాడుతూ ఏపీకి ఎవరు అన్యాయం చేసిన..ఏపీపై ఎవరు కుట్రలు చేసిన కానీ వదిలిపెట్టను .. See Also:జగన్ హీరోగా “ఏ1 ..అరడజన్ దొంగలు “మూవీ-నారా లోకేష్ ..! తెలుగోడి సత్తా ఏమిటో చూపించి …

Read More »

జగన్ హీరోగా “ఏ1 ..అరడజన్ దొంగలు “మూవీ-నారా లోకేష్ ..!

ఏపీ మంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైసీపీ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు .ట్విట్టర్ సాక్షిగా నారా లోకేష్ నాయుడు స్పందిస్తూ వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం అంటూ చేసిన రాజీనామాల పర్వం సరికొత్త డ్రామాను తలపిస్తుంది. see also; నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి …

Read More »

సీఎం కేసీఆర్ దయతో మేం బాగున్నాం..!!

గులాబీ దళపతి,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ..అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.అందులో భాగంగానే అశావర్కర్లకు జీతాలు పెంచి వారిని అన్ని విధాలుగా ఆదుకుంది.వారి జీవితాలను తెలంగాణ ప్రభుత్వం మార్చేసింది.ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రిని మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ రోజు నుంచే రైతు బీమా సర్వే..!! ఈ సందర్భంగా ‘‘కేసీఆర్‌ దయతో మేం బాగున్నాం. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat