Home / SLIDER (page 237)

SLIDER

KCR: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

good new for govt employees telangana SARKAR hike da/dr

KCR: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరువు భత్యం డీఏ/ డీఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం 2.73 శాతం పెంచుతూ నిర్ణయించారు. తాజా పెంపుతో.. ప్రస్తుతం ఉన్న 17.29 శాతం డీఏ/డీఆర్ 20.02 శాతానికి పెరిగింది. పెరిగిన …

Read More »

CM JAGAN: రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న సీఎం

cm-jagan-meeting-on-newly-constructing-ports-and-harbers

CM JAGAN: దురుద్దేశంతోనే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పంచాయతీ, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేసి….కొత్త రోడ్లను నాణ్యతతో వేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకుని…..అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తి చేయాలని సూచించారు. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందని …

Read More »

MINISTER NIRANJANREDDI: కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల‌పై మంత్రి నిరంజ‌న్ రెడ్డి సమాధానం

Minister Niranjan Reddy reply on the comments of Congress leaders

MINISTER NIRANJANREDDI: నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా బిజినేప‌ల్లిలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల‌పై మంత్రి నిరంజ‌న్ రెడ్డి దీటుగా బదులిచ్చారు. పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం జాప్యానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. పీఎస్ లలో కేసులు వేసి అడ్డంకులు సృష్టించ‌కపోయింటే ఈ పాటికే పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం పూర్తయ్యేద‌ని వ్యాఖ్యానించారు. ఈ పథకంపై ఇప్పటికీ సుప్రీంకోర్టులో కేసులు న‌డుస్తున్నాయ‌ని మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు కూడా …

Read More »

టీచింగ్ ఆసుపత్రుల్లో 30 మంది రేడియోగ్రఫర్స్

MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

టీచింగ్ ఆసుపత్రుల్లో 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసు తొలగిపోవడంతో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్ల నియామకం జరగగా, వీరి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు గాను, టీచింగ్ ఆసుపత్రుల్లో నియమించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో రేడియోగ్రఫర్స్ పోస్టుల భర్తీ కోసం 2017 లో టి ఎస్ పి ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం అర్హులతో కూడిన …

Read More »

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పథకాలు : మంత్రి గంగుల

దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైన సీఎం కేసీఆర్‌ అని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు అన్నారు. కరీంనగర్‌లోని మంత్రి మీ సేవ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

మరోసారి వార్తల్లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సెంట్రాఫ్ యాక్షన్ గా నిలిచిన ప్రస్తుత అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మొదటిసారిగా తన పార్టీ నేతలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇకపై మీ ఆటలు, దౌర్జన్యాలు సాగవంటూ హెచ్చరికలు జారీ చేశారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో ఖమ్మం నుండి ఎంపీగా  గెలిచిన తనకు టికెట్ ఇవ్వకుండా …

Read More »

తల్లిని మించిన గేదే..?

ఏపీలో వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఓ ముర్రా జాతి గేదె రికార్డు స్థాయిలో పాలు ఇస్తోంది. ముత్యాల సత్యనారాయణకు చెందిన తల్లి గేదె రోజుకు 26.58 లీటర్ల పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాయి.. నాలుగేళ్ల వయసున్న పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లికి మించి రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు …

Read More »

టీడీపీ-జనసేన పొత్తుపై మాజీ ఎంపీ రాయపాటి సంచలన వ్యాఖ్యలు

 ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటే మంచిదేనని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా  స్పష్టం చేశారు. అయితే తన కొడుక్కి టికెట్ అడుగుతున్నామని తెలిపారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు  ఎక్కడ పోటీ …

Read More »

టీడీపీ-జనసేన పొత్తు.. సీఎం అభ్యర్థి ఎవరంటే..?

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో గత నాలుగేండ్ల  వైసీపీ పాలన అంతమొందించేందుకు ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ-జనసేన పొత్తు అవసరమని  కాపు నేత చేగొండి హరిరామజోగయ్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అయితే రానున్న ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ‘టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాలంటే …

Read More »

సాయిపల్లవి కి ఓ క్రేజీ ఆఫర్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. నేచూరల్ బ్యూటీ అయిన  హీరోయిన్ సాయిపల్లవి తమిళంలో శివ కార్తికేయన్ సరసన ఓ మూవీలో నటిస్తోంది. దీంతోపాటు ఓ క్రేజీ మూవీలో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అజిత్ హీరోగా నటిస్తున్న 62వ చిత్రంలో హీరోయిన్గా సాయిపల్లవిని తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మూవీలో హీరోయిన్లుగా నయనతార, ఐశ్వర్యరాయ్ పేర్లు కూడా వినిపించాయి. సాయిపల్లవికి ఈ ప్రాజెక్టు దక్కితే కోలివుడ్లో మరిన్ని ఛాన్స్లు రానున్నాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat