Home / SLIDER (page 264)

SLIDER

Political : చంద్రబాబు పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారు సజ్జల రామకృష్ణారెడ్డి..

Political ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైరల్ కామెంట్స్ చేశారు.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పాలనతో విసిగెత్తిపోయారని అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించారని అన్నారు.. అలాగే ప్రజలు ఇదేం ఖర్మ అని భావించారు కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని …

Read More »

Political : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం..

Political హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో అక్కడ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే విషయం ప్రస్తుతం అంశంగా మారింది అయితే ఈ పదవి కోసం ఇప్పటికే ఎందరో పోటీ పడుతూ ఉండగా తాజాగా ఈ ఉత్కంఠకు తెరపడింది… హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారాన్ని పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ హిమాచల్‌ ప్రదేశ్‌ …

Read More »

ఇషాన్ కిష‌న్  డ‌బుల్ సెంచ‌రీ

  బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వ‌న్డేల్లో ఇషాన్ కిష‌న్  డ‌బుల్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. బంగ్లాదేశ్‌పై విరుచుకుప‌డి బ్యాటింగ్ చేశాడు. వ‌న్డేల్లో తొలిసారి ఇషాన్ కిష‌న్ డ‌బుల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఇషాన్ 126 బంతుల్లో 200 ర‌న్స్ స్కోర్ చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 9 సిక్స‌ర్లు ఉన్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. …

Read More »

స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో గల నేతాజీ హైస్కూల్లో నిర్వహించిన స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు, సైన్స్ మరియు కంప్యూటర్ ల్యాబ్, వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ నందిని, ప్రిన్సిపల్ మహేష్ కుమార్, చైర్మన్ …

Read More »

గుజరాత్ లో గెలిచిన ఏకైక ముస్లీం ఎమ్మెల్యే అతనోక్కడే..?

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ విజ‌య‌భేరి మోగించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రం నుంచి ఒకే ఒక్క ముస్లిం అభ్య‌ర్థి.. ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయ‌న పేరు ఇమ్రాన్ ఖేడావాలా. గ‌త అసెంబ్లీలో ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు ఉండేవారు. వాళ్లంతా కాంగ్రెస్ అభ్య‌ర్థులే. కానీ ఈసారి కేవ‌లం ఇమ్రాన్ ఒక్క‌రే విజ‌యం సాధించారు. అహ్మ‌దాబాద్ సిటీలోని జ‌మాల్‌పుర్‌-ఖేడియా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు మరో శుభవార్త

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్‌-1 పరిధిలో 724, మల్టీ జోన్‌-2లో 668 పోస్టులు ఉన్నాయి. మొత్తం 27 సబ్జెక్టుల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ తెలిపారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in …

Read More »

బాసర త్రిపుల్ ఐటీలో మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పుస్తకాల్లో చదువుకున్న చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే ఫలితాలు దక్కుతాయని వెల్లడించారు. విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాలని సూచించారు. వర్సిటీలు డిజైనింగ్‌ కోర్సులకు రూపకల్పన చేయాలన్నారు.సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి …

Read More »

ఇషాన్ కిష‌న్ తొలి సెంచ‌రీ

 బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వ‌న్డేల్లో ఇషాన్ కిష‌న్ తొలి సెంచ‌రీ న‌మోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మూడ‌వ వ‌న్డేలో .. అత‌ను కేవ‌లం 85 బంతుల్లో 101 ర‌న్స్ చేశాడు. ఇషాన్ సెంచ‌రీలో 14 ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇండియా 24 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 162 ర‌న్స్ చేసింది. విరాట్ కోహ్లీ 46 ర‌న్స్‌తో …

Read More »

లక్ అంటే జగపతి బాబుదే..?

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో జగపతి బాబు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు.  ఏమైంది ఈ వేళ .. బెంగాల్ టైగర్ లాంటి హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాట కెకె రాధామోహన్ తన బ్యానర్ అయిన శ్రీసత్య సాయి ఆర్ట్స్ పతాకంపై ఆయుష్ శర్మ హీరోగా ఓ భారీ యాక్షన్ మూవీని నిర్మిస్తున్నారు. కాత్యాయన్ శివపురి ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఈ చిత్రంలో జగపతి …

Read More »

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కల్సిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలలో బీటీ రోడ్ల నిర్మాణాలు మరమ్మత్తుల కొరకు విజ్ఞప్తి మేరకు 70 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు హైదరాబాదు నందు రోడ్లు భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని వారి కార్యాలయం నందు కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat