ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని.. ప్రపంచవ్యాప్తంగా వారికి గుర్తింపు ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.10వేల కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. ‘ప్రియమైన సోదరీసోదరులారా.. నమస్కారం’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. ‘‘విశాఖపట్నానికి ఇవాళ మరపురాని రోజు. …
Read More »కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది: సీఎం జగన్
కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు, పార్టీలకు అతీతమైనదని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘దేశ ప్రగతి రథ సారథి ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. …
Read More »ఓ ఇంటివాడు కాబోతున్న యువ హీరో నాగశౌర్య
తెలుగు చిత్రసీమలో చక్కటి ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ద్వారా ప్రేక్షక్షకులకు చేరువైన యువ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు. నవంబర్ 20న బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో నాగశౌర్య పెండ్లి జరగనుంది. నవంబర్ 19న మెహందీ వేడుకతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయని, రెండు రోజుల పాటు వైభవంగా పెళ్లికి ఏర్పాట్లు చేశామని నాగశౌర్య కుటుంబ …
Read More »బింబిసార దర్శకుడితో రామ్ చరణ్
కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ గా సోషియో ఫాంటసీ కథాంశంతో ‘బింబిసార’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు వశిష్ట. పరిమిత బడ్జెట్లోనే ఆకట్టుకునే హంగులతో సినిమాను రూపొందించి ప్రశంసలందుకున్నారు. తాజాగా ఆయన రామ్చరణ్తో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని, పీరియాడిక్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తీర్చిది ద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. …
Read More »క్రేజీ కాంబినేషన్ లో రౌడీ ఫెలో
ఇటీవల లైగర్ లాంటి ప్లాప్ మూవీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో.. రౌడీ ఫేలో.. విజయ్ దేవరకొండ సినిమాల వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నారు. సమంత కథానాయిక. వచ్చే ఏడాది విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం సెన్సిబుల్ …
Read More »ఓటీటీలోకి ఓరి దేవుడా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల యంగ్ హీరోల జోష్ కొనసాగుతుంది.. చిన్న హీరోలగా ఎంట్రీచ్చి మరి స్టార్ హీరోలతో పోటిపడుతున్నారు హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో. అలాంటి హీరోల సరసన నిలిచే యంగ్ అండ్ స్మార్ట్ హీరో విశ్వక్ సేన్. ఈ హీరోకి ఈ ఏడాది బాగా అచ్చు వచ్చినట్లుంది. గత ఏడాది పాగల్ వంటి డిజాస్టర్ తర్వాత ఇప్పుడు ఆశోకవనంలో అర్జున కళ్యాణం వంటి బ్లాక్ బస్టర్ హిట్ …
Read More »నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ భరోసా…
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని దేవమ్మ బస్తీలో నివాసం ఉంటున్న బద్దిని అనసూయ మంగళవారం తన ఇంట్లో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో అనసూయ ఇల్లు 80 శాతం దగ్ధం కావడంతో పాటు 10 ఏళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు వెంటనే అక్కడికి వెళ్లి …
Read More »అది తట్టుకోలేక బీసీ నేతలపై బీజేపీ కుట్రలు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో తమ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎదురైన ఘోర పరాభవాన్ని తట్టుకోలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ నేతలపై అక్రమ కేసులు, ఈడి ఐటి పేరిట దాడులకు తెగబడుతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, యువజన సర్వీసులు పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బ్యాంకుల్లో రుణాల పేరిట కోట్లు కొల్లగొట్టి విదేశాలకు …
Read More »తెలంగాణలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 83,207 మంది యువ (18 నుంచి 19 ఏండ్ల వయస్సు) ఓటర్లు ఉన్నారని వివరించింది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో 3,03,56,894 మంది ఓటర్లున్నారు.. అయితే ఓటర్ల పరిశీలన తర్వాత 3,45,648 మంది ఓటర్లకు …
Read More »కుల వృత్తులకు ఊతమిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం..
కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం ఊతమిస్తుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఉర్సు చెరువులో తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేప పిల్లలను వదిలారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. మత్సకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేస్తుందన్నారు.. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించి చెరువులపై ఆదారపడ్డ కుల వృత్తులకు ప్రభుత్వం ఊతమిచ్చిందన్నారు..అన్ని కులాలు ఆర్థిక పరిపుష్టి సాదించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్బుత కార్యక్రమాలను …
Read More »