ఓ వ్యక్తి నోట్లో నుంచి భారీ పన్నును బయటకు తీశారు వైద్యులు. గంటన్నర సేపు ఆపరేషన్ చేసి 37.5 మిల్లీమీటర్లు పొడవు ఉన్న దంతాన్ని తొలగించారు. గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకోనున్న ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని బడ్గామ్ జిల్లాలో జరిగింది. బడ్గామ్ జిల్లాలోని ఓ వ్యక్తి 15 రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎస్డీహెచ్ బీడ్వా హాస్పిటల్లో చేరాడు. దీంతో అతడికి ఎక్స్రే తీసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. …
Read More »బ్లూ నెట్ శారీలో బేబమ్మ అందాలు
తెల్లచీర.. వాలు చూపులు.. వారెవ్వా త్రిష
దారుణం: పసికందు బొడ్డుతాడు అనుకొని వేలు కోసేశారు!
పల్నాడు జిల్లా మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందు బొడ్డుతాడు అనుకొని చిటికెన వేలు కోసేశారు అక్కడి స్టాఫ్. స్వరూప అనే మహిళ డెలివరీ కోసం ఇటీవల మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చేరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమె స్ఫృహలోకి రాకముందే బొడ్డుతాడు కోసే క్రమంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు బాబు కుడిచేతి చిటికెన వేలు కోసేసింది. అనంతం రక్తస్రావం కావడంతో వెంటనే గుంటూరులోని …
Read More »జియో బంఫర్ ఆఫర్.. తక్కువ ధరకే ల్యాప్టాప్!
మరో సంచలనం సృష్టించేందుకు రిలయన్స్ జియో రెడీ అవుతోంది. మరో కొత్త ప్రొడక్ట్ను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే పరిచయం చేసిన దిగ్గజ సంస్థ.. ఇప్పుడు కొత్తగా ల్యాప్టాప్లను తీసుకురావాలని నిర్ణయించింది. కేవలం రూ.15వేలకే ల్యాప్టాప్ను అందించాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని జియో బుక్పేరుతో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ల్యాప్టాప్ 4జీ నెట్వర్క్తో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ ల్యాప్టాప్లలో కొన్ని …
Read More »రెడ్ శారీలో మతిపోగొడుతోన్న మిల్క్బ్యూటీ
బేబీ బంప్లో అందాల ఆలియా
మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల!
దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బిహార్లోని మోకమా, గోపాల్గంజ్, హరియాణాలోని అదంపూర్, ఉత్తరప్రదేశ్లోని గోల గోఖర్నాథ్, ఒడిశాలోని ధామ్నగర్ స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల అవుతుంది. …
Read More »మత్తెక్కిస్తోన్న శోబితా
హైదరాబాద్ లో మధ్యాహ్నాం 3గం.ల నుండి ట్రాఫిక్ అంక్షలు
తెలంగాణ సంప్రదాయ ఆచార సంస్కృతిలకు ప్రతిరూపమైన పూలసంబురం బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. దీంతో స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని తెలిపారు. బషీర్బాగ్, పీసీఆర్ జంక్షన్, రవీంద్రభారతి, లిబర్టీ, ట్యాంక్బండ్, ఖైరతాబాద్, తెలుగుతల్లి, మోజంజాహి మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, …
Read More »