అదే నాబలం – రాశీ ఖన్నా
పెద్దగా పరిచయమే లేకుండా చిన్న సినిమాతో ఎంట్రీచ్చి వెండితెర మీదకొచ్చేసి… ప్రేక్షకుల ఊహల్తో గుసగుసలాడారు రాశీ ఖన్నా. ఎనిమిదేళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఆధ్యాత్మికత నుంచి ఓటీటీల వరకూ ABN ‘నవ్య’తో పంచుకున్న ముచ్చట్లివి… పరిశ్రమలోకి వచ్చి ఎనిమిదేళ్లయింది. ఎలా అనిపిస్తోంది? చాలా బాగుందండి. ఎనిమిది అనేది ఒక సంఖ్య మాత్రమే. కనీసం ఇరవై ఏళ్లయినా పరిశ్రమలో ఉండాలనుకొంటున్నాను. నిజం చెప్పాలంటే ఇంత దూరం ప్రయాణిస్తానని నేను …
Read More »BJP కి చుక్కలు చూయిస్తున్న TRS Social Media
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో నిన్న శనివారం సాయంత్రానికి ట్విటర్ ట్రెండింగ్లో ‘మోదీ మస్ట్ అన్సర్’ హ్యాష్ట్యాగ్ నంబర్ వన్గా నిలిచింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హా రాక సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానాలు చెప్పాలంటూ ‘మోదీ మస్ట్ ఆన్సర్’ హ్యాష్ట్యాగ్తో పెద్దఎత్తున పోస్టులు చేశారు. గంట సమయంలోనే 60వేలకు …
Read More »కవ్విస్తోన్న అనసూయ లేటెస్ట్ సోయగాలు
కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని హెచ్ఎఎల్ నార్త్ కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో రూ.9 లక్షలతో మంచినీటి పైపులైన్లు, రూ.14 లక్షలతో భూగర్భడ్రైనేజీ పూర్తి చేయించి.. సీసీ రోడ్లకు రూ.34 లక్షలు మంజూరు చేయించి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే …
Read More »ఆటా అంటే ఆంధ్ర -తెలంగాణ అసోసియేషన్
అమెరికాలోని తెలుగు ప్రజలు భారతదేశం గర్వించే స్థితికి చేరుకున్నారని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆటా అంటే ఆంధ్ర, తెలంగాణ అసోసియేషన్గా అభివర్ణించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని వెల్లడించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించారు. రచయిత్రి ప్రభావతి రాసిన …
Read More »భాగ్యనగరంలో నేడు ట్రాఫిక్ అంక్షలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ రోజు సాయంత్రం నాలుగంటలకు బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. హెచ్ఐసీసీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, రాజభవన్, పంజాగుట్ట, బేగంపేట విమానాశ్రయం, పరేడ్ గౌడ్స్ చుట్టుపక్కల రోడ్లపై ప్రయాణించడం …
Read More »ఈ నెల 4న పుట్టిన రోజు సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పిలుపు
ఈ నెల 4న తన జన్మదినం సందర్భంగా తాను తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నానని, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ వేడుకలు చేయవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. వేడుకలకు బదులుగా , ఎవరికి వారుగా మొక్కలు నాటాలని, నిరుపేదలకు, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 4వ తేదీన జన జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకుని ఈ …
Read More »రేవంత్.. ఎవర్ని కొడతావ్? నువ్వేమనుకుంటున్నావ్?: మళ్లీ జగ్గారెడ్డి ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం రేగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హా హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ఆయన్ను కలిసి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యశ్వంత్సిన్హాను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ కలవొద్దని టీపీసీసీ …
Read More »ముందస్తుకు బీజేపీ సై అంటే.. మేమూ సై!: తలసాని
తాము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని.. ఎవరు ఎవరికీ భయపడని టీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళితే తాము కూడా సిద్ధమేనని చెప్పారు. మహారాష్ట్ర తరహా రాజకీయాలు చేస్తే ఒప్పుకోబోమని.. సై అంటే సై అంటామన్నారు. బీజేపీ నేతలు ఆ పార్టీ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్ వచ్చారని.. …
Read More »