తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రౌడీ స్టార్గా క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ .ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ . ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి తాజాగా …
Read More »దుమ్ము లేపుతున్న Ram’s ‘ది వారియర్’ ట్రైలర్
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర దర్శకుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ది వారియర్ . ఈ చిత్రంలో హీరోగా రామ్,హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తుండగా ఆదిపినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పోస్టు ప్రోడక్షన్ వర్క్స్ అంత …
Read More »జైల్లో నాపై లైంగిక దాడి జరిగింది -నటి సంచలన వ్యాఖ్యలు
చట్టవిరుద్ధంగా తనను అరెస్టు చేసిన పోలీసులు, జైల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మరాఠీ నటి కేతకి చితాలే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కించపరిచేలా ఉన్న పద్యా న్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్న ఆరోపణలపై కేతకిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది మే 14న అరెస్టు చేయగా.. గత నెల 22న ఆమె బెయిల్పై విడుదలయ్యారు. అయితే.. జైల్లో పోలీసులు తనను …
Read More »సత్తా చాటిన రిషబ్ పంత్
T20 ఫార్మాట్ లో ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్సర్లతో 146లతో మాత్రం టెస్ట్ క్రికెట్లో మాత్రం ధనాధన్ ఆటతీరును ప్రదర్శించాడు. బౌలర్ ఎవరైనా బౌండరీలే లక్ష్యంగా పంత్ బ్యాట్ ఝుళిపించడంతో 98/5 స్కోరు నుంచి భారత్ అద్వితీయంగా కోలుకుంది.అంతేకాకుండా రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్) …
Read More »కిషన్రెడ్డి చేతగాని దద్దమ్మ: బాల్క సుమన్
విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒక్క హామీ నెరవేర్చకున్నా కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్నిలదీశారు. హైదరాబాద్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రం నుంచి తెలంగాణకు కిషన్రెడ్డి ఒక్క మంచి పనైనా చేయించారా? అని ప్రశ్నించారు. చేతగాని దద్దమ్మగా ఆయన మిగిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్రెడ్డిని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో ఉన్న గుమస్తాలు కూడా గుర్తు పట్టరన్నారు. ‘‘కిషన్రెడ్డి తెలంగాణ ద్రోహి. …
Read More »మీ రియల్ అజెండా విద్వేషం.. అసలు సిద్ధాంతం విభజనే: కేటీఆర్
హైదరాబాద్లో బీజేపీ నిర్వహించే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష అజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఆయనకు మంత్రి లేఖ రాశారు. పార్టీ డీఎన్ఏలోనే విద్వేషాన్ని నింపుకొన్న మీరు ప్రజలకు పనికొచ్చే విషయాలను ఈ సమావేశాల్లో చర్చిస్తారని అనుకోవడం తమ అత్యాశే అవుతుందన్నారు. మీ పార్టీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం.. అసలు …
Read More »కన్నుల పండుగగా పూరీ జగన్నాథుడి రథయాత్ర
ఒడిశాలో ఏటా నిర్వహించే పూరీ జగన్నాథుడి రథయాత్ర నేడు(జులై 1న)అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పూరీ చేరుకున్నారు. దీంతో పూరీ వీధిలు కిక్కిరిసిపోయాయి. జై శ్రీ జగన్నాథ స్వామి అంటూ భక్తులు చేసిన స్వామివారి నామస్మరణల మధ్య రథ చక్రాలు ముందుకు కదిలాయి. కార్యక్రమానికి కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, గవర్నర్ గణేశీలాల్, సీఎం నవీన్ పట్నాయక్, సినీనటి కంగనా రనౌత్ తదితరులు …
Read More »సోనూసూద్ పేరుతో బ్యాంక్ ఖాతా ఖాళీ
దీర్ఘకాలిక వ్యాధి సోకిన కుమారుడిని కాపాడుకొనేందుకు ఓ తల్లి సామాజిక మాధ్యమాల ద్వారా సాయం కోరింది. దాన్ని అవకాశంగా తీసుకొని గుర్తు తెలియని వ్యక్తి సోనూసూద్ పేరుతో ఆమెను మభ్యపెట్టి ఎకౌంట్ ఖాళీ చేసిన ఘటన రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సీటీఆర్ఐ భాస్కరనగర్ ప్రాంతానికి చెందిన డి.సత్యశ్రీకి 6 నెలల కొడుకు ఉన్నాడు. ఆ బాబుకు దీర్ఘకాలిక వ్యాధి సోకడంతో వైద్యానికి లక్షలు ఖర్చు …
Read More »పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
మెదక్ మండలం మంబోజిపల్లీ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ,సీఎం కెసిఆర్ గారి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నల్ల నర్సింలు మరియు ముదిరాజ్ సంగం సభ్యులు ఎమ్మెల్సీ గారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మానస రాములు,ఉపసర్పంచ్ భోల సత్తయ్య,ముదిరాజ్ కుల పెద్దలు, …
Read More »మార్కండేయ స్వామి ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్…
ఖానాపూర్ మండలం రాజుర గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన 20 లక్షలతో శ్రీ మార్కండేయ స్వామి ఆలయా నిర్మాణానికి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్ద పీట వేసిందని అన్నారు. యాదద్రి ఆలయాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క కెసిఆర్ గారికే దక్కిందని అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా …
Read More »