ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 సదస్సును భారత్ దేశంలో నిర్వహించేలా ఏర్పాటు చేయడం తనకు చాలా ఆనందాన్ని కల్గించిందని అన్నారు. భారతవిదేశాంగ విధానానికి ప్రపంచ వ్యాప్తంగా తగిన ప్రాముఖ్యత పెరుగుతుంది. అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల మన్మోహాన్ సింగ్ హర్షించారు. ఇతర దేశాల ఒత్తిడికి తలోగ్గకుండా …
Read More »G-20 విందు… ఖర్గేకు అవమానం
G-20 సదస్సు సందర్భంగా రేపు శనివారం సాయంత్రం దేశ రాష్ట్రపతి ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి G-20 అతిథులతో పాటు భారత్ కు చెందిన మాజీ ప్రధానులు.. కేంద్ర మంత్రులు.. వివధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పలువురు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం అందింది. అయితే ఈ సదస్సుకు ఏ రాజకీయ పార్టీకి చెందిన ఒక్క నేతకు కూడా ఆహ్వానం అందలేదు. కానీ చివరికి కేబినెట్ హోదా ఉన్న రాజ్యసభలో …
Read More »దళితబంధు పుణ్యమా అని వర్కర్ నుంచి ఓనర్గా మారాను
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుతో దళితులు సొంత వ్యా పారాలతో దర్జాగా బతుకుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నా రు. నిన్న గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన.. తిరుగు ప్రయాణంలో మం డల కేంద్రంలో దళితబంధుతో పెట్టిన ‘దేశీ ఛాయ్’ వద్ద ఆగారు. నాయకులతో కలిసి టీ తాగి డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా …
Read More »తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్న షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా, కింగ్ షారుక్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘జవాన్’. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో షారుక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరోవైపు ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది.తొలి రోజు జవాన్కు తిరుగులేని కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా రూ.120 కోట్లు కొల్లగొట్టి షారుక్ క్రేజ్ ఏంటో …
Read More »జైలర్ నటుడు మృతి
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు మారిముత్తు హఠాన్మరణం చెందారు. ఆయన మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఓ సీరియల్ కు డబ్బింగ్ చెబుతూ మారి ముత్తు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది సమీపాన ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలోపే ఆయన గుండెపోటుతో మృతి చెందారని వైద్యులు తేల్చి చెప్పారు. కాగా ఈ నెల రెండో తారీఖున ఆయన ఇరవై ఏడో వివాహ …
Read More »జవాను మూవీపై మహేష్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన మూవీ జవాన్. దర్శకుడు అట్లీ నేతృత్వంలో వచ్చిన ఈ మూవీ గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం గురించి ప్రిన్స్ మహేష్ బాబు మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ బ్లాక్ బస్టర్ సినిమా.. దర్శకుడు అట్లీ కింగ్ సైజ్ ఎంటర్ టైన్మెంట్ తో …
Read More »మగవారికి 500, ఆడవారికి రూ. 300 ఇచ్చినా..లోకేష్ పాదయాత్రకు జనం కరువు..!
నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రకు కుల మీడియా ఎన్ని జాకీలు వేసినా, ఎంత హైప్ క్రియేట్ చేసినా లాభం లేకుండా పోతుంది.. అసలు పాదయాత్రల చరిత్రలో ఇంత నీరసంగా సాగుతున్న యాత్ర అంటే అది..లోకేష్ పాదయాత్రే…లోకేష్ వంధిమాగధులు, పనివాళ్లు.స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులే తప్పా…సామాన్య ప్రజలెవరూ లోకేష్ పాదయాత్రను పెద్దగా పట్టించుకున్నది లేదు.కాకపోతే తమ కమ్మ కులగణం ఎక్కువగా ఉన్న ఉమ్మడి కృష్ణా, …
Read More »కుమార్తెకు కులాంతర వివాహం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే..మీ పెద్దమనసుకు హ్యాట్సాఫ్..!
మామూలుగా పెద్దింటి అమ్మాయి, పేదింటి కుర్రాడిని పెళ్లి చేసుకోవడం ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదూ..పైగా కులాంతర వివాహం అయితే ఇక అంతే సంగతులు..అమ్మాయి మనసు అర్థం చేసుకోకుండా…బెదిరించి..తాము చూసిన సంబంధం చేయడమో లేదా..కూతురు ప్రేమించిన వ్యక్తిని భౌతికంగా అంతం చేయడమో..లేదా తమ బిడ్డ ఆ యువకుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే..పరువు హత్యలకు పాల్పడడమో చేస్తుంటారు..ఇక రాజకీయనాయకుల ఇళ్లలో ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లను అంగీకరించే సమస్యే ఉండదు..అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాత్రం …
Read More »తప్పు చేస్తే అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా తుప్పునాయుడు..!
టీడీపీ హయాంలో తాత్కాలిక భవన నిర్మాణాల పేరుతో బోగస్ కాంట్రాక్టుల నుంచి ప్రజల సొమ్మును దారి మళ్లించి ప్రతిగా షాపూర్జీ పల్లోంజీ గ్రూపు నుంచి వందలాది కోట్లు తన చేతికి మట్టి అంటకుండా..బినామీల ద్వారా కొట్టేసిన చంద్రబాబు ఇప్పుడు ఐటీ శాఖ సోదాల్లో అడ్డంగా దొరికిపోయాడు..రూ. 118 కోట్ల బ్లాక్ మనీకి వివరణ ఇవ్వాలంటూ కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ చంద్రబాబుకు 46 పేజీల నోటీసులు ఇచ్చింది..అయితే చంద్రబాబు మాత్రం …
Read More »విజయమ్మపై ఇవేమి తప్పుడు కూతలు..ఛీఛీ..మరీ ఇంతదిగజారుడుతనమా..చంద్రబాబు..!
టీడీపీ హయాంలో అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణాల పేరిట జరిగిన 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ నోటీసుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది.. అందుకే కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ నోటీసులు ఇస్తే తనపై జగన్ సర్కార్ కక్ష కట్టిందని, 2, 3 రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ తెలుగు తమ్ముళ్లను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చి ఈ …
Read More »