Home / SLIDER (page 48)

SLIDER

ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా..?.. వద్దా..?

ఇండియా పేరును భారత్ గా మార్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ వార్తలపై తాజాగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్నాయి. అయితే ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా అనే అంశం ఇప్పుడు తెలుసుకుందాం.. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని వాడాలనుకుంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని లోక్ సభ మాజీ సెక్రటరీ …

Read More »

ఇండోనేషియాకి ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈరోజు బుధవారం రాత్రికి ఇండోనేషియా రాజధాని జకార్తాకు బయల్దేరి వెళ్లనున్నారు. రేపు గురువారం రోజు జరగనున్న  ఏసియాన్, తూర్పు ఆసియా సదస్సుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ  పాల్గొంటారు. ఏషియాన్లోని సభ్య దేశాలతో వ్యాపార, సముద్ర తీర భద్రత సహకారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. తిరిగి ప్రధానమంత్రి మోదీ రేపు గురువారం సాయంత్రం భారత్ కు చేరుకోనున్నారు.

Read More »

డీఎడ్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్  ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా  ఇకనుంచి ఎస్జీటీ పోస్టుల్లో డీఎడ్ అభ్యర్థులనే అనుమతించనుంది. దీనికి సంబంధించి త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాజస్తాన్ లో టీచర్ల నియామకంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులని తీర్పునిచ్చింది. ఈ మేరకు …

Read More »

హైదరాబాద్ లో ఘోరం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘోరం జరిగింది. ఓ బాలికను  ప్రేమ పేరిట అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్ స్పెక్టర్ రవి తెలియజేసిన తాజా  వివరాల ప్రకారం.. సింగరేణి కాలనీ గుడిసెల్లో నివసించే బాలిక (16), బాలుడి (16) మధ్య చనువు ఉండేది. ఇటీవల బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి నిలదీయగా గర్భవతి అన్న …

Read More »

సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే రాజేందర్ అగ్రహాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైతును రాజును చేస్తానంటూ అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని నిండా ముంచారని  విమర్శించారు. రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘పీఎం ఫసల్ బీమా యోజన’ను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతుబంధును …

Read More »

సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా 1016 నామినేషన్లు వేస్తాం

తెలంగాణలో ఉన్న లబానా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ ‘రాష్ట్ర ప్రభుత్వం మాకు 10% రిజర్వేషన్లు కల్పించాలి. దీనిపై  ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెల్లప్ప కమిషన్ కు విలువ లేదా? మా డిమాండ్లను పరిష్కరించకపోతే నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 116 చొప్పున నామినేషన్లు వేస్తాము. ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో  పోటీ చేస్తున్న …

Read More »

బోథ్ నియోజకవర్గానికి రూ. 49.48 కోట్లు మంజూరు

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి ఆధ్వర్యంలో బోథ్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పరుగులు. నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు రోడ్ల అభివృద్ధిలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు  ముందంజ. ఈ సందర్భంగా జీవో నo. 242 లో భాగంగా బోథ్ నియోజకవర్గానికి రూ. 33.48 కోట్లు మంజూరు చేయించిన గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు. వివరాలు చిరకాల వాంఛలుగా …

Read More »

కోడ్ భాషలో కోట్లు కుమ్మేసిన సీబీఎన్ గ్యాంగ్….ఇది నారావారి మాఫియా…?

తన చేతికి మట్టి అంటకుండా..వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు చూపించే తెలివితేటల ముందు కరడు గట్టిన స్మగ్లర్లు, మాఫియాడాన్ లు కూడా దిగదుడుపే అని….2 ఎకరాల ఆసామి అయిన చంద్రబాబు ఇప్పుడు లక్షల కోట్ల అధిపతిగా మారి వ్యవస్థలనే గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న అవినీతి చక్రవర్తి అని రాజకీయ ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు. ఇప్పుడు అమరావతిలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో తాత్కాలిక …

Read More »

మరోసారి టంగ్ స్లిప్ అయిన లోకేషం..బాబోయ్ ఇది మామూలు కామెడీ కాదు..!

నారావారి పుత్రరత్నం లోకేషం యువగళం పాదయాత్రలో సీరియస్ కామెడీ చేస్తూ తెలుగు ప్రజలను అలరిస్తున్న సంగతి తెలిసిందే..మా అమ్మను అవమాంచిన వాళ్లను కట్ డ్రాయర్ల మీద ఉరికించి…ఉచ్చ పోయించే బాధ్యత నాది అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ మామ బాలయ్య లెవెల్లో లోకేష్ కొట్టిన డైలాగులు తెలుగు తమ్ముళ్లను ఉర్రూతలూగించాయి.. కానీ అంతలా ఉచ్చ పోయించాలని ఉంటే..సులభ్ కాంప్లెక్స్ పెట్టుకుని తండ్రీకొడుకులు హెరిటేజ్ వ్యాపారం వదిలేసి టాయ్ లెట్ వ్యాపారం …

Read More »

దత్తపుత్రుడి బాటలో బాబోరు..ఇక అత్తారింటికి ఇల్లరికం అల్లుడిగా

మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి కుప్పంలో చిప్పతప్పదా…ఓటమి భయంతో చంద్రబాబు తన అత్తారింటికి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని టీడీపీ బలంగా ఉన్న మరో నియోజవర్గంలో పోటీ చేయబోతున్నారా..దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ బాటలో రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారా అంటే అవుననే అంటున్నాయి…టీడీపీ వర్గాలు. 14 ఏళ్లు సీఎంగా, ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబును కుప్పం ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. పోటీ చేసిన ప్రతీసారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat