Home / SLIDER (page 746)

SLIDER

మ్యానిఫెస్టో విడుదల చేసిన విష్ణు మంచు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న విష్ణు మంచు తన ప్యానల్‌ సభ్యులతో కలసి గురువారం మ్యానిఫెస్టో విడుదల చేశారు. ‘‘మా’ తరపున యాప్‌ క్రియేట్‌ చేసి నటీనటులకు అవకాశాలు కల్పిస్తాం. ‘మా’ భవన నిర్మాణానికి ఎంత ఖర్చయినా నేను భరిస్తాను. రానున్న 15-20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తాం. దాన్ని నా హయాంలోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను’ …

Read More »

కేబీసీ షోలో కంటత‌డి పెట్టిన రితేష్‌, జెనీలియా

బాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో రితేష్ దేశ్‌ముఖ్ జెనీలియా జంట ఒక‌టి. ఈ దంప‌తులు ఇద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటారు.అయితే జెనీలియా పెళ్లి త‌ర్వాత సినిమాలు మానేసి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఈ మ‌ధ్య త‌న భ‌ర్త‌తో క‌లిసి ప‌లు షోల‌కు హాజ‌ర‌వుతుంది. ఆ మ‌ధ్య‌ నటుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్‌ చేస్తున్న డిజిటల్‌ షో ‘పించ్’ షో సీజన్ 2కి రితేశ్‌, జెనీలియా …

Read More »

అందాలను ఆరబోస్తున్న చిరుత హీరోయిన్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ డెబ్యూ చిత్రం చిరుత సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఇందులో చ‌ర‌ణ్‌కి జోడీగా అందాల ముద్దుగుమ్మ నేహా శ‌ర్మ న‌టించింది. సినిమాలో చ‌ర‌ణ్‌తో ఘాటు రొమాన్స్ చేస్తూ అందాలు ఆర‌బోసి ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకుంది. ఈ అమ్మ‌డి జోరు చూసి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని అప్పుడు అంద‌రు అనుకున్నారు. కాని నేహా తెలుగులో పెద్ద‌గా రాణించ‌లేక బాలీవుడ్‌కి చెక్కేసింది. …

Read More »

దేశంలో కొత్తగా 21,257 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 21,257 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,15,569కి చేరింది. ఇందులో 2,40,221 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,32,25,221 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,50,127 మంది వైరస్‌ వల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 24,963 మంది బాధితులు మహమ్మారి బారినుంచి బయటపడగా, 271 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read More »

పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకి ఆర్థిక సహకారం అందించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన అనూష కిర్గిజిస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపథ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. పేద గిరిజన కుటుంబానికి …

Read More »

ముక్రా(కే) గ్రామ పంచాయతీ మరో సంచలన నిర్ణయం

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ ఆదాయం నుంచి ప్రతినెలా రూ. 2వేలు, సర్పంచ్‌ , ఎంపీటీసీల గౌరవ వేతనం నుంచి రూ.500 చొప్పున మొత్తం మూడు వేలు హరితనిధికి ఇచ్చేందుకు తీర్మానం చేశారు. ఇప్పటికే హరితహారం గురించి ముక్రా గ్రామం సాధించిన ప్రగతిని అసెంబ్లీలో స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. దీంతో గురువారం ముక్రా (కే) గ్రామ …

Read More »

Samantha అంత‌ Remunation తీసుకుంటుందా?

 తెలుగు ఇండస్ట్రీలో సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అక్కినేని కోడలు అయిన తర్వాత అది మరింత పెరిగింది. ఆ ఇమేజ్ కాస్త‌ అభిమానుల్లో గౌరవంగా మారింది. అందుకే పెళ్లి తర్వాత ఆమెకు ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే వచ్చాయి. అంతకు ముందు బాగా గ్లామర్ క్యారెక్టర్స్ చేసినా కూడా.. పెళ్లి తర్వాత మాత్రం ఎక్కువగా నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది. …

Read More »

రష్మిక మందన్న చాలా Costly గురు..?

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు రష్మిక మందన్న. గీత గొవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించి కుర్రకారు మదిని దోచారు. సౌత్‌లోని అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ బిజిగా ఉంది. బాలీవుడ్‌లోను మిషన్ మజ్ను, గుడ్‌బై వంటి చిత్రాల్లో కనిపించనుంది. మరికొన్నిప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. నటిగా రష్మిక సౌత్‌లోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆమె …

Read More »

తాగునీటి స‌మ‌స్యను 95% ప‌రిష్క‌రించాం : మంత్రి KTR

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా అర్బ‌న్ మిష‌న్ భ‌గీర‌థ‌పై ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. అర్బ‌న్ మిష‌న్ భ‌గీర‌థ ప‌త‌కం కింద ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని కాల‌నీల‌కు తాగునీరు అందిస్తున్నాము. రూ. 313 కోట్ల 26 ల‌క్ష‌ల వ్య‌యంతో న‌ల‌భై ఏడున్న‌ర ఎంఎల్‌డీ సామ‌ర్థ్యం క‌లిగిన 12 రిజ‌ర్వాయ‌ర్ల‌ను నిర్మించి, 384 కిలోమీట‌ర్ల మేర పైపులైన్ వేయ‌డం …

Read More »

మంత్రి Singireddy Niranjan Reddyకి ప్రొటెం చైర్మన్ Bhupal Reddy ఫిదా -WhyBecause..?

సేంద్రీయ సాగుపై మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానానికి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఫిదా అయ్యారు. సబ్జెక్టు మీద సంపూర్ణ అవగాహనతో ఇచ్చిన సమాధానం ఎంతో బాగుందని, క్షేత్రస్థాయిలో సేంద్రీయ సాగుపై రైతులను ప్రోత్సహించేందుకు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు అవగాహన తరగతులు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత, భవిష్యత్ సమాజ అవసరాల దృష్ట్యా అందరూ బాధ్యతగా సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని అన్నారు.మీరు ఇంత చ‌క్క‌గా చెప్తున్నారు. ఒక్కో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat