Home / TECHNOLOGY (page 16)

TECHNOLOGY

మారుతి సుజుకి డీజిల్ కార్ల అమ్మకం బంద్

  ఇకపై తమ కంపెనీ డీజిల్ కార్లను అమ్మబోదని మారుతి సుజుకి ఇండియా కార్ల కంపేనీ తెలిపింది. ఏప్రిల్ 1, 2020 నుంచి భారత్ లో డీజిల్ కార్ల అమ్మడం ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రజల నుంచి డిమాండ్‌ భారీగా పడిపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చైర్మన్ ఆర్ సి భార్గవ ఓ ప్రకటనలో తెలిపారు.

Read More »

ఏకంగా పోలింగ్ బూత్ లోనే టిక్ టాక్ చేశాడు..

టిక్ టాక్ లైకులు కోసం కుర్రాళ్ళు శృతిమించిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది టిక్ టాక్ పిచ్చికి బానిసలైపోగా.. మరికొందరు పిచ్చిపనులు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనే ఒకటి ఇప్పుడు చెన్నైలో జరిగింది. అక్కడ జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన ఓ యువకుడు.. తప్పని తెలిసినా కూడా ఏకంగా పోలింగ్ బూత్ లోకే, మొబైల్ తీసుకెళ్లి.. ఏ పార్టీకి ఓటు వేసింది రికార్డు చేసాడు. ఆపై ఆ వీడియోను టిక్ టాక్ …

Read More »

ఎల్‌జీ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్..!

ఎల‌క్ట్రానిక్స్ తయారుచేసే ప్రముఖ కంపెనీ ఎల్‌జీ సంస్థ తమ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వీ50 థిన్‌క్యూ పేరిట ఈ నెల 19వ తేదీన కొరియా మార్కెట్‌లో విడుద‌ల చేయనున్నట్లు తెల్పింది. అయితే ఈ ఫోన్ రూ.73,105 ధ‌ర‌కు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. 6.4 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ …

Read More »

ప్రాణం తీసిన టిక్ టాక్.. టిక్‌ టాక్‌ వీడియో తీస్తుండగా పేలిన తుపాకీ..

టిక్‌ టాక్‌ యాప్‌ గురించి బహుశా తెలియని వారుండరు. యువతలో పెడధోరణులకు ఇది కారణమవుతోందని.. దీన్ని నిషేధించాలంటూ ఇటీవల డిమాండ్లు పెరిగిన విషయం తెలిసిందే. చివరకు కోర్టులు సైతం దీన్ని నిషేధించాలంటూ కేంద్రానికి సూచించాయి. తాజాగా టిక్‌ టాక్‌ యాప్‌ కోసం వీడియో చిత్రీకరిస్తుండగా..ఓ యువకుడు ప్రమాదవశాత్తూ తన మిత్రుణ్ని తుపాకీతో కాల్చాడు. దీంతో అతను మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం. సోహైల్, ఆమిర్‌ ఇద్దరూ దగ్గరి బంధువులు. …

Read More »

బాల మేధావికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రొత్సాహం

ధాన్యాన్ని బస్తాల్లో నింపేందుకు తల్లితండ్రులు పడుతున్న కష్టానికి చలించి తొమ్మిదో తరగతి విద్యార్థి చేసిన ఒక అద్భుత ఆవిష్కరణ జాతీయ స్థాయి బహుమతి సాధించడంతోపాటు, సిరిసిల్ల ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్  కెటి రామారావు  ప్రశంసలను, ప్రోత్సాహాన్ని కూడా అందుకుంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభిషేక్ తయారు చేసిన యంత్రానికి రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ సైన్స్ …

Read More »

టిక్‌టాక్ బ్యాన్‌…రాష్ట్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇంట‌ర్నెట్ విప్ల‌వం పుణ్య‌మా అని ఫోన్లకు అతుక్కుపోని వారిని వెతుక్కోవాల్సి వ‌స్తోంద‌నేది అతిశ‌యోక్తి కాదేమో! ఈ ఒర‌వ‌డిలో చోటుచేసుకుంటున్న అప‌శృతులు ఎన్నో. తాజాగా మొబైల్‌లో టిక్ టాక్ యాప్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. టిక్ టాక్ లో అప్ లోడ్ చేస్తున్న డబ్ స్మాష్ వీడియోలు, ఫన్నీ వీడియోలు తెగ పాపులర్ అయిపోతున్నాయి. అయితే వినోదం కోసం వాడే టిక్ టాక్ యాప్ కొన్ని సందర్భాల్లో …

Read More »

‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు తీస్తే అలా కనిపిస్తారట..

నోకియా వినియోగదారులకు ఫిన్‌లాండ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ శుభవార్త అందించింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ 2019లో విడుదల చేయనుంది.ఈ ఫోన్‌ను 2018 డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సి ఉండగా కెమెరా ఉత్పత్తిలో ఆలస్యం కావడంతో ఫోన్ విడుదలను వాయిదా వేసినట్లు సంస్థ తెలిపింది. అయిదు రియర్‌కెమెరాలతో తొలిసారిగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి …

Read More »

3,000 కోట్లు పెట్టుబడులతో పీవీఆర్ సినిమాస్

నెట్ఫ్లిక్,హాట్ స్టార్,అమెజాన్ ప్రైమ్ లాంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్న కాలంలో…PVR దేశంలోనే అత్యధిక మల్టీప్లెక్స్ స్క్రీన్ లు కలిగిన సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉంది. అజయ్ బిజ్లీ సారధ్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఇప్పటికి దేశవ్యాప్తంగా దాదాపు 750 సినిమా స్క్రీన్లు కలిగి ఉన్నది. అయితే రానున్న మూడు నాలుగేళ్ళలో మరో 1000 సినిమా స్క్రీన్ లు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.ఈ సంస్థ సీఈఓ …

Read More »

వివో బంపర్ ఆఫర్..కేవలం రూ. 101కే స్మార్ట్‌ఫోన్..!!

క్రిస్మస్,నూతన సంవత్సరం,సంక్రాంతి..పండుగలను పురస్కరించుకొని పలు మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే విధంగా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే స్మార్ట్ ఫోన్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు పోతున్న వివో కంపెనీ నూతన సంవత్సరం సందర‍్భంగా మొబైల్ వినియోగదారులకు అద్బుతమైన ఆఫర్‌ ప్రకటించింది. న్యూఫోన్‌, న్యూ ఆఫర్‌ పేరుతో కేవలం రూ.101 చెల్లించు అంటూ సరికొత్త ఆఫర్ న్ని తీసుకొచ్చింది.అయితే ఈ ఆఫర్‌ ఈ నెల 20 …

Read More »

పాత డెబిట్‌ కార్డులిక పనిచేయవు..

పాత డెబిట్‌ కార్డులను కొత్త కార్డులకు మార్చుకునేందుకు సమయం దగ్గరపడుతోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న మ్యాగ్నెటిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులు.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31 తర్వాత నుంచి పనిచేయవు. జనవరి 1 నుంచి రూ పే, మాస్టర్‌కార్డ్, వీసా(ఈఎంవీ) చిప్‌ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. దీంతో పాత మ్యాగ్‌స్ట్రిప్‌ కార్డుల స్థానంలో కొత్త చిప్‌ కార్డులు తీసుకోవడం తప్పనిసరిగా మారింది.గడువు తేది దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat