నిత్యం ప్రజలతో మమేకం అయ్యే విషయంలో రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రత్యేకం . తాజాగా అదే విషయం మరోసారి స్పష్టం అయ్యింది.వివరాల్లోకి వెళ్తే ఈ నెల 21 న జిల్లా కలెక్టర్ గంభీర్రావు పేట మండలం లోని మల్లారెడ్డి పేట ఊర గుట్ట ను సందర్శించి హరితహరం క్రింద నాటిన మొక్కల సర్వైవల్ ను పరిశీలించారు . see also:ఫైవ్స్టార్ హోటల్లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి …
Read More »ఫైవ్స్టార్ హోటల్లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తను చెప్పిన మాటకు ఎలా కట్టుబడి ఉంటారో తెలియజెప్పే ఉదంతం ఇది. ప్రభుత్వం పరంగా అనేక కీలకమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తనదైన ముద్ర వేసుకున్న కేటీఆర్ తాజాగా ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకట్టుకునే కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, భారతీ ఎయిర్టెల్ ఆగస్టు 25, 26న హైదరాబాద్లో ఎనిమిదవ …
Read More »రూ.1600 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్ నియోజక వర్గంలో సుడిగాలి పర్యటన చేశారు.ఇవాళ వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, సబ్ స్టేషన్లు, కిస్మత్పూర్లో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. see also:ఫైవ్స్టార్ హోటల్లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర …
Read More »ప్రతిపక్షాలకు మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్..!!
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ లకు సవాల్ విసిరారు.సూర్యాపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి లెక్కలను వివరిస్తామని..ప్రతిపక్షాలకు సత్తా ఉంటే చర్చకు రావాలని మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ కాసరబాద్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మగాంధీ విగ్రహ ఆవిష్కరణతో పాటు రూ. రూ. 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన …
Read More »తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్..!
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది.ఈ క్రమంలో ప్రస్తుతం నెలకొన్న రిజర్వేషన్ల గందరగోళం తేలేదాక ఎన్నికలు జరపొద్దని కోర్టు ఆదేశించింది.అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత దాసోజ్ శ్రవణ్ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు. see also:దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!! ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ఱ ఏజీని రిజర్వేషన్లలో తేడాలు ఎందుకున్నాయి అని ప్రశ్నించింది.దీనికి సమాధానంగా ప్రభుత్వం …
Read More »దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ మరోసారి నియమాలకు ఎవరూ అతీతం కాదని చాటి చెప్పింది.ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర నేత,మాజీ మంత్రి దానం నాగేందర్ మొన్న ఆదివారం తన అనుచరులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే. see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన …
Read More »ప్రేమించిన అమ్మాయి కోసం..సెల్టవర్ ఎక్కిన యువకుడు
తమ ప్రేమను బతికంచండంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి సెల్ టవర్ ఎక్కిన ఘటన నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. కొండమల్లేపల్లికి గ్రామానికి చెందిన ఓ యువకుడు మంగళవారం ఉదయం సెల్టవర్ ఎక్కాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బంధించారని, ఆమెతో మాట్లాడిస్తేనే కిందకు దిగుతానని లేదంటే దూకుతానని హెచ్చరిస్తున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది యువకుడికి నచ్చజెప్పి కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నారు. …
Read More »కుటుంబ సభ్యులమంతా హరితహారంలో పాల్గొంటాం..!!
తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం తెలంగాణ కు హరిత హారం .ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరా ల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది .ఈ క్రమమలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్తోప్రముఖ సినీనటి జీవిత భేటీ అయ్యారు.హరితహారంలో భాగస్వామ్యం విషయం పై ఆమె చర్చించారు. see also:దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!! …
Read More »ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన విజయం
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ సిటీ బ్యూరో చీఫ్ శ్రీగిరి విజయకుమార్రెడ్డి ఘన విజయం సాధిం చారు. ఆదివారం ప్రెస్క్లబ్లో జరిగిన ఎన్నికల్లో 393 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధ్యక్ష పదవికి మొత్తం 1,094 ఓట్లు పోల్ కాగా విజయకుమార్ రెడ్డికి 643 ఓట్లు, వై.బాలరామ్కు 254, షరీఫ్కు 160 ఓట్లు లభించాయి. ప్రధాన కార్యదర్శిగా డి. రాజమౌళిచారి 69 ఓట్ల తేడాతో పీవీ శ్రీనివాస్ రావుపై విజయం సాధించారు. …
Read More »బోనాల పండుగకు రూ.15 కోట్లు..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఘనంగా జరిగే బోనాల పండుగ ఏర్పాట్లు, నిర్వహణ కోసం రూ.15 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను సోమవారం ఆదేశించారు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిఎం కోరారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, సమన్వయం చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డిని ఆదేశించారు. see also:పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం …
Read More »