Home / TELANGANA (page 868)

TELANGANA

సీఎం సవాలును స్వీకరించిన ఉత్తమ్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై ఆదివారం ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.అయితే సీ ఎం కేసీఆర్ వేసిన సవాల్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.ఈ సందర్భంగా అయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.రాష్ట్రంలో ఎన్నికలు 2019లో వచ్చినా, ఈ ఏడాది డిసెంబర్ లో వచ్చినా.. లేక ఈరోజే వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని see  also:సీఎం సవాలును స్వీకరించిన …

Read More »

గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి హరీష్..!!

మంత్రి హరీష్ మరోసారి తన గొప్ప మనస్సు ను చాటుకున్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మెదక్ జిల్లా సీనియర్ వీ6 రిపోర్టర్ ప్రసన్న కుటుంబానికి అండగా నిలిచారు . ప్రసన్న కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ తన వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 న రాజీవ్ గాంధీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ప్రసన్న చనిపోయారు .ప్రమాదం జరిగిన రోజు వెంటనే హైద్రాబాద్ …

Read More »

ఉద్యమకారుడికి దక్కాల్సింది గౌరవం..నాయకుడికి దక్కాల్సింది పదవి..!!

ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నది మన బతుకులు మార్చుకోవడానికి , మన , రాబోయే తరాల వారి భవిష్యత్తు చక్కదిద్దుకోవడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి .. అంతే కానీ కేసీఆర్ కోసమో , కవిత , కేటీఆర్ , హరీష్ రావు ల కోసమో చేయలేదు .. మన కోసం , మన బతుకులు బాగు చేసుకోవడానికి చేసాం ..ఉద్యమకారుడు అంటే నిస్వార్ధంగా , సమాజం కోసం ఎటువంటి ప్రతిఫలం …

Read More »

ఒకే వేదికపై మంత్రి కేటీఆర్,రానా,నాగచైతన్య ,విజయ్ దేవరకొండ..!!

యవ నేత,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,టాలీవుడ్ యంగ్ హీరోలు రానా, నాగ‌చైత‌న్య‌, విజయ్ దేవ‌రకొండ ఓకె వేదికపై కనపడనున్నారు.తెలంగాణ యాస,బాషా తో `పెళ్లి చూపులు` మూవీతో తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఓరుగల్లు యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ తాజగా తెర‌కెక్కించిన సినిమా `ఈ న‌గ‌రానికి ఏమైంది`. ఈ సినిమాకు ద‌గ్గుబాటి సురేష్ బాబు నిర్మాత‌ వహించారు . see  also:విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన …

Read More »

మిమ్ములను లంచం అడిగితే..ఒక్క ఫోన్ చేయండి..ఒక్క షేర్ చేసి అందరికి తెలియజేయండి

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏమైనా పని ముందుకు వెళ్ళాలంటే లంచం ఇవ్వాల్సిందే..ఇది ఒక్కప్పటి మాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తరువాత లంచం తీసుకోవాలంటనే అధికారులు భయపడుతున్నారు.స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం లంచాన్ని లంచాన్ని అరికట్టే పనిలో పడింది . ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధకశాఖ (ACB) డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి ప్రజలకు కోరారు. …

Read More »

నేడు టీఆర్ఎస్ లోకి 2000 మంది..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులూ ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్ మరియు ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్ రెడ్డి అధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరియు నిజామాబాద్ ఎంపీ కవిత సమక్షంలో …

Read More »

జిల్లాల కుదింపు దుష్ప్రచారాన్ని నమ్మకండి

సోషల్ మీడియా వచ్చిన తరువాత దుష్ప్రచారం ఎక్కువైంది.రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను విభజించిన సంగతి తెలిసిందే.అయితే కొంతమంది కొత్త జిల్లాలను కేంద్రం కుదించినట్లుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే అదంతా పూర్తిగా అబద్దం . ఇలాంటి విషయాలను ఇతరులకు షేర్ చేసి నవ్వులపాలు కాకండి . సమాజంలో అనవసర అపోహలు సృష్టించే వారిపై కేసులు నమోదవుతాయి . తప్పుడు ప్రచారాలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోకండి . జిల్లాల ఏర్పాటు …

Read More »

ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ని పరామర్శించిన సీఎం కేసీఆర్

  ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకుంటున్న శాసనమండలి సభ్యుడు ఫ్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్డికాపూల్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు . ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ , హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి , రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ , మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి , టి …

Read More »

మంత్రి కేటీఆర్ పై ఈషా రెబ్బ ఆసక్తికరమైన ట్వీట్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత ఏక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిందే.ఎవరైనా సహాయం అడిగితే వెంటనే వారికి తగిన సహాయం చేసి అండగా నిలబడుతారు.కొన్ని సందర్భాల్లో అన్యాయం జరుగుతోందని ఒక్క ట్వీట్ చేస్తే ఆ సమస్యను అక్కడికక్కడే న్యాయం జరిగేలా చేస్తారు.ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ప్రముఖ హీరోయిన్ అయితే ఈషా రెబ్బ చేసిన ట్వీట్ కు వెంటనే స్పందించాడు. Which Indian …

Read More »

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 100 స్థానాల్లో గెలుపు..సీఎం కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి ఇవాళ ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో దానం నాగేందర్ ఆయన అనుచరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర అని ..ఇప్పుడు రాష్ట్ర పునర్‌నిర్మాణం మరో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat