తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక డిమాండ్ను తెరమీదకు తెచ్చారు. సమాజంలోని కీలకంగా ఉన్న వికలాంగుల సమస్య కోసం ఎంపీ కవిత ఏకంగా కేంద్రమంత్రి ముందే గళం విప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన ఎంపీ కవిత కీలక ప్రసంగం చేశారు. see also:కాంగ్రెస్లో కల్లోలం..నేతల చేరికలతో కొత్త …
Read More »కాంగ్రెస్లో కల్లోలం..నేతల చేరికలతో కొత్త వివాదం
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు అంటూ ఆ పార్టీ నేతలు ఎత్తుగడలు కాస్త సెల్ఫ్గోల్ అవుతున్నాయని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వేములవాడ నియోజకవర్గానికి చెందిన కొనగాల మహేష్ పార్టీ మీడియా కమిటీ కన్వీనర్, అధికార ప్రతినిధి హోదాలో ఉండగా…ఆయన విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం రచ్చరచ్చగా మారుతోంది. …
Read More »ప్రధానికి సీఎం కేసీఆర్ పది వినతి పత్రాలు..అందులో ఏముందంటే..!!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం 10 వినతి పత్రాలు సమర్పించారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం అందులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. 1. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 …
Read More »ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ ..!
ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సమావేశం ముగిసింది. ఈ ఇద్దరి మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ర్టానికి సంబంధించిన పది అంశాలపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు ఇచ్చారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని సీఎం కోరారు. see also:వికలాంగుల సంక్షేమం కోసం కేంద్రమంత్రికి ఎంపీ కవిత కీలక డిమాండ్ కొత్త …
Read More »ప్రధానితో సీఎం కేసీఆర్…రైతుబంధుపై ప్రధాని ప్రత్యేక ఆరా
అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పలు రాష్ర్టాల చూపు తెలంగాణ వైపు తిప్పుకొన్న సంగతి తెలిసిందే. ఏకంగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర రైతులు తమకు ఇలాంటి పథకమే కావాలని డిమాండ్ చేశారు. అందుకోసం తమను తెలంగాణలో కలపాలని కోరారు. ఇదిలాఉంటే…తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయిన సందర్భంగా ఈ పథకంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం . see also:ప్రధానికి …
Read More »కేసీఆర్ పాలన ఎఫెక్ట్….అపోజిషన్ హాలీడే
తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ఒకవైపు సంతోషం.. మరోవైపు అనుమానాలు.. ఆరు దశాబ్దాల పోరు సాకారమైంది. ఎలా పాలించుకుంటాం? ‘తెలంగాణ వద్దు’ అన్న వారి ముందు పలుచన అవుతామా? తలెత్తుకుని నిలిచే విధంగా మన రాష్ట్రాన్ని మనం పాలించుకుంటామా? .. ఇలా తెలంగాణ వాదుల మదిలో సందేహాలు ఎన్నో. ఉద్యమకారులుగా విజయం సాధించిన వారు ఎందరో వ్యక్తులు పాలకులుగా ఆ స్థాయిలో విజయం సాధించలేదు. ‘కాలం కలిసొచ్చింది, దేవుడు కరుణించాడు’- అన్నట్టు బాలారిష్టాలను …
Read More »వెంకటేశ్వరరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో పోరాడారని, పత్రికా-సాహితీ రంగానికి విశేష సేవలు అందించారని ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. see also:సర్కార్ నిర్ణయం.. పేదల దగ్గరకే రూ.5 భోజనం..!! ఖమ్మం …
Read More »సర్కార్ నిర్ణయం.. పేదల దగ్గరకే రూ.5 భోజనం..!!
కేవలం రూ.5 లతో పేదల కడుపు నింపే పథకం అన్నపూర్ణ 5 రూపాయల భోజన పథకం.ఈ పథకం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విజయవంతంగా అమలవుతూ..ఎంతోమంది పేదలకు కడుపు నింపుతుంది.తక్కువ రూపాయలతో రుచికరమైన భోజనం అందిస్తుండటంతో పేద ప్రజల నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ వరకు ఎక్కువగా ఈ భోజనమే తింటున్నారు.ఈ క్రమంలోనే ఈ పథకాన్ని హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది..అందులోభాగంగానే …
Read More »తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక మంత్రి ఫిదా..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు కర్ణాటక రాష్ట్ర సహకారశాఖ మంత్రి బండప్ప కాశీంపూర్ ఫిదా అయ్యారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అయన కితాబునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నుంచి బీదర్ వెళ్తూ గురువారం జహీరాబాద్లోని ఎమ్మెల్సీ ఫరీదుద్దిన్ నివాసంలో బండప్ప మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం పై ప్రశంసలు కురుపించారు.ప్రజాసంక్షేమానికి కృషిచేస్తున్న …
Read More »కనిపించని నెలవంక..రంజాన్ పండుగ రేపు
షవ్వాల్ నెల చంద్రవంక గురువారం ఎక్కడా కనిపించలేదు. దీంతో రంజాన్ పండుగ ఈ నెల 16న జరుపాలని మతపెద్దలు తీర్మానించారు. భారత్లోని ముస్లిం సోదరులు ఈ నెల 16న ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవాలని జమా మసీదు షాహీ ఇమామ్ బుఖారీ సూచించారు. ముస్లిం సోదరులు నెల రోజులుగా చేస్తున్న రంజాన్ ఉపవాసాలకు ముగింపు పలికి ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున …
Read More »