Home / TELANGANA (page 877)

TELANGANA

24 గంటల్లో..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తృతంగా పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా మంత్రి సర్దాపూర్‌లో వ్యవసాయ కళాశాల భవనానికి వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ తనలోని మానవీయ కోణాన్ని మరోమారు ఆవిష్కరించారు. see also:కనిపించని నెలవంక..రంజాన్ పండుగ రేపు కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం …

Read More »

కేసీఆర్‌, జగన్ లది సొంత జెండా ..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ లది సొంత జెండా అని..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు . ఇవాళ అయన తిరుమలలో ఎంపీ విజయ్ సాయి రెడ్డి తో మాట్లాడుతూ బాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఎన్టీఆర్‌ లాంటి గొప్ప మహానీయుడిని ఘోరంగా నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.అ‍ల్లుడి వేషంలో వచ్చి ఎన్టీఆర్‌ను …

Read More »

జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇవాళ అయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ..పలు సంచలన వాఖ్యలు చేశారు.వై సీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో కలిసి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.ప్రజా సమస్యల కోసం జగన్‌ రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నారు. పేదలను అక్కున చేర్చుకునే కుటుంబం వారిది. ఆయన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలుపుతున్నా. అవరసమైతే నేను ఆయనతో ఓ …

Read More »

మంత్రి ఈట‌ల చేసిన ప‌నికి రైల్వే శాఖ షాక్‌

తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించి….బంగారు తెలంగాణ రూపుదిద్దుకోవ‌డం ఆర్థిక‌ శాఖ మంత్రిగా కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తాజాగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప‌ని చేశారు. త‌న ఆలోచన ఎంత గొప్ప‌గా ఉంటుందో మంత్రి ఈట‌ల మ‌రోమారు నిరూపించుకున్నారు. see also:జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా..మోత్కుపల్లి సంచలన వాఖ్యలు ఉద్యమ సమయంలో న‌మోదైన‌ కేసు విష‌యంలో కాజీపేట రైల్వే కోర్టుకి హాజరైన మంత్రి ఈటల ఈ సంద‌ర్భంగా  కీల‌క …

Read More »

ఎల్బీన‌గ‌ర్ మెట్రో ప్రారంభం విష‌యంలో మంత్రి కేటీఆర్ క్లారిటీ

ఎల్బీన‌గ‌ర్ నుండి అమీర్‌పేట్‌, మియాపూర్ వ‌ర‌కు మెట్రో రైలు ప్రారంభం గురించి రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. జూలై చివ‌రి వారంలో ప్రారంభించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు. నాగోల్ నుండి ఫ‌ల‌క్‌నూమా వ‌ర‌కు మెట్రో రైలు నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నివేదిక‌ను రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. న‌గ‌ర శివార్ల‌లో దీర్ఘకాలికంగా ఉన్న భూ సంబంధిత వివాదాల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్థాయి …

Read More »

బీజేపీ నేత‌ల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన ఎంపీ క‌విత‌

రాష్ట్ర బీజేపీ నేతలపై ఎంపీ కవిత ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని కవిత మండిప‌డ్డారు.  గురువారం జగిత్యాలలో జిల్లా  అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని  జగిత్యాల జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహించింది. కమిటీ చైర్మన్, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అధ్యక్షతన కమిటీ పలు పథకాలు అమలు అవుతున్న తీరును చర్చించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలవుతున్న …

Read More »

అభ్య‌ర్థుల‌కు ఇంకో గుడ్ న్యూస్ వినిపించిన టీఎస్‌పీఎస్‌సీ

తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఉద్యోగార్థుల మనోభావాలకు అనుగుణంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేలాది మంది అభ్య‌ర్థుల‌కు మేలు చేసేలా ప‌రీక్ష తేదీలో మార్పులు చేసింది. తెలంగాణ గిరిజన, బీసీ సంక్షేమ శాఖలోని హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 పరీక్ష తేదీలో మార్పు చేసినట్లు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ తెలిపారు. వచ్చే జూలై నెల 29వ తేదీన ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. see also:ఢిల్లీ …

Read More »

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌..ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. బయల్దేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు.ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, ఎంపీలు జితేందర్ రెడ్డి, బండ ప్రకాశ్ విమాన‌శ్ర‌యంలో స్వాగతం ప‌లికారు. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ ఎస్కే జోషి, ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు …

Read More »

ఈ నెల 25 లోగా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు..!!

నిర్ణిత గడువులోగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా అన్ని కార్యక్రమాలు పూర్తి కావచ్చాయనీ, ఈ నెల 25 లోగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సచివాలయంలో గురువారం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. see also:ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌..ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం గత రెండు, మూడు నెలలుగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను …

Read More »

దానికోసమే మననగరం కార్యక్రమం..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ మహా నగరంలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు అభివృద్ది సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లులో న‌గ‌ర‌వాసుల భాగ‌స్వామ్యం, స్పంద‌న ఎలా ఉంది? వీటిని స‌మ‌ర్థ‌వంతంగా అమలు చేయ‌డానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించ‌డం, స్థానికుల‌తో ప్ర‌త్య‌క్షంగా స‌మావేశ‌మై వారి ప్రాధాన్య స‌మ‌స్య‌ల‌ను తెలుసుకొని త‌క్ష‌ణ ప‌రిష్కారం చూపించే కార్యక్రమం “మ‌న న‌గ‌రం”.మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. see also:రేపు ప్రధాని మోదీతో సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat