Home / TELANGANA (page 894)

TELANGANA

నల్లగొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ మరో శుభవార్త .!!

నల్లగొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ మరో శుభవార్త చెప్పారు. నల్లగొండ జిల్లా పరిధిలోని హుజూర్ నగర్ మున్సిపాలిటీ పైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ , విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలు ఈరోజు సమీక్షా సమావేశాన్ని బేగంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న పలు సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి హాజరైన పలువురు కౌన్సిలర్లు, అధికారులు మరియు స్థానిక మంత్రి, ఎంపీల …

Read More »

కాంగ్రెస్ పార్టీ పై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్

రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ రోజు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వీరందరికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా విషయంలో కాంగ్రెస్ పార్టీకి అడుగో.. బొడుగో ఆశ ఉందని ఎద్దేవా చేశారు. ఇక్కడ నల్గొండ ప్రజలు ఒక విషయం అర్థం చేసుకోవాలని మంత్రి అన్నారు. కూట్లో రాయి తీయలేనోడు …

Read More »

రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి..!!

జిల్లాలో జూన్‌ 2వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలను పండుగలా నిర్వహించాలని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి అజ్మీరా చందూలాల్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.   హైదరాబాద్‌ నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా వేడుకలను చాలా బ్రహ్మాండంగా నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజనల్‌ కేంద్రాలలో కూడా …

Read More »

మంత్రి కేటీఆర్ స్పంద‌న‌తో బామ్మ ఫిదా..!!

మంత్రి కేటీఆర్ ప‌నితీరు ఎలా ఉంటుందో తెలియ‌జెప్పేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. మాట ఇస్తే..అందుకు త‌గిన రీతిలో ఎంత‌గా శ్ర‌మిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలా మంత్రి కేటీఆర్ చేసిన ఓ ప‌నికి 86 ఏళ్ల బామ్మ ఫిదా అయింది. నిన్న జరిగిన మన నగరం కార్యక్రమంలో పాల్గొని మంత్రి కేటీ రామారావు దృష్టికి తన సమస్యను తీసుకొచ్చిన 86 ఏళ్ల శేషానవరత్నంకు 24 గంటల్లోనే పరిష్కారం లభించింది. నిన్న కూకట్ పల్లిలో …

Read More »

చేప మందు పంపిణీ ఏర్పాట్లుపై మంత్రి తలసాని సమీక్ష

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మృగశిర సందర్భంగా ఆస్తమా రోగుల కోసం పంపిణీ చేసే చేప మందు కోసం చేయవలసిన ఏర్పాట్లపై బత్తిని కుటుంబసభ్యులు మరియు సంబంధిత అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేప మందు పంపిణీ ఏర్పాట్లుపై మంత్రి సమీక్ష చేపట్టారు. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. …

Read More »

మరోసారి సీఎం కేసీఆర్ పై వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు..!!

మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు.తెలుగు భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు.రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచే తెలుగును తప్పనిసరి చేయడం మాతృభాషాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిబద్ధతను తెలియచేస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో తెలంగాణ సారస్వత పరిషత్‌ సప్తతి ఉత్సవాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. Delighted to be …

Read More »

రైతుల సంక్షేమం కోసం..సీఎం కేసీఆర్ మరో సంచలన ప్రకటన..!!

రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా వినూత్న పథకాలను ప్రవేశపెట్టి.. అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అన్నదాతల కోసం మరో పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది.భారతదేశ చరిత్రలో మరెక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా రైతులందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

నిజాం రాజు చేయ‌నిది..బాబు చేస్తోంది ఏంటో చెప్పిన జ‌గ‌దీశ్ రెడ్డి

తెలంగాణ మ‌హానాడు సంద‌ర్భంగా టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్‌ రెడ్డి భ‌గ్గుమ‌న్నారు. నిన్నటి మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యాలు “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు “అన్న చందంగా మారాయి క‌ర్ణాట‌క ఫ‌లితాలు ఇక్క‌డ పున‌రావృత్తం అవుతాయ‌ని పేర్కొన‌డంపై ఆయ‌న మండిప‌డ్డారు. `అవును నిజమే కర్ణాటక ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో పునరావృతం అవుతాయి` అంటూ బాబు తీరును ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టికి తెలంగాణాలో …

Read More »

ఆ ఫాల్తుగానితో పార్టీ నాశ‌నం..!!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత మోత్కుపల్లి న‌ర్సింహులు ఒకింత గ్యాప్ త‌ర్వాత పెద‌వి విప్పారు. ఈ సంద‌ర్భంగా అనేక సంచ‌ల‌న విష‌యాల‌ను పంచుకున్నారు. బాబు త‌న‌ను అన్యాయం చేశాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాబు కోసం దెబ్బలు తిన్నాన‌ని, ఆయ‌న్ను నమ్మానని పేర్కొంటూ అలాంటి త‌న‌కు 5 నిమిషాలు మాట్లాడడానికి టైం ఇవ్వలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “నేనెమన్న అల్తూ పాల్తూ గాన్న?రేవంత్ రెడ్డి కి అడ్డంగా మాట్లాడినదుకే …

Read More »

ఎన్నిక‌ల వేళ‌..ప్ర‌తిప‌క్షాల‌కు మైండ్ బ్లాంక్ చేసిన కేటీఆర్‌

టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్ర‌తిప‌క్షాల‌కు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఎన్నిక‌ల వేళ టీఆర్ఎస్ స‌త్తా చాటారు. తెలంగాణ టీడీపీ మ‌హానాడు నిర్వ‌హించి అన‌వ‌స‌ర గాండ్రింపులు చేసి, తొడ‌గొట్టిన తీరుకు తెల్లారే స‌రికే…మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత షాక్ ఇచ్చారు. జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీఆర్ఎస్ గూటికి చేరారు. జ‌గిత్యాల టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ బోగ వెంక‌టేశ్వ‌ర్లు, బోగ ప్రవీణ్  టీఆర్ఎస్ గూటికి చేరారు. నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat