తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం అద్వితీయంగా ముందుకు సాగుతోంది. రైతు బంధు చెక్కులు, పాసు పుస్తకాలు అందుకున్న రైతులంతా రైతు బంధువు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు . రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగానే రైతు బాంధవుడని కొనియాడుతున్నారు.పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి రూ.4వేలు ఇస్తున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు …
Read More »కర్ణాటక ఎగ్జిట్ పోల్స్…మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్..!!
భారతదేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తించడంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అన్న రీతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపడ్డ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి.అయితే ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం ఎన్నికలు ముగిసిన అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఐటీ …
Read More »“రైతుబంధు “చెక్కులతో రైతులు బీర్లు త్రాగుతారు ..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెట్టుబడి సాయం కింద రైతు బంధు చెక్కులను అందజేస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదో తారీఖున కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతు బంధు చెక్కులను ప్రారంభోత్సవం చేశారు . అయితే రైతాంగానికి ప్రభుత్వం ఇస్తున్న పంట పెట్టుబడి సాయం గురించి తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె కృష్ణ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ …
Read More »హ్యట్సాఫ్ అరూరి.. రైతు వద్దకే రైతుబంధు..!!
వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్ రైతుబంధు చెక్కుల పంపిణీలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు .రైతుబంధు చెక్కుల పంపిణీలో భాగంగా నేడు పర్వతగిరి మండలంలో పర్యటిస్తున్నారు. మండలంలోని రావూరు గ్రామంలో చెక్కుల పంపిణీ నిమిత్తం వెలుతుండగా దుక్కి పనులు చేసుకుంటున్న రైతును గమనించి అధికారుల ద్వారా రైతు వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్ … స్థానిక తహసీల్దార్ సహయంతో ఆ రైతు పెద్దపెల్లి నర్సయ్య పట్టా పాసుపుస్తకాన్ని,రైతుబంధు చెక్కును …
Read More »పేస్ బుక్ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీసిన కాలర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా రైతు బంధు పేరుతో ఎకరానికి 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పథకంపై విమర్శలు చేస్తున్నది.అందులోభాగంగానే నిన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేస్ బుక్ లో లైవ్ ఇచ్చారు.అయితే ఆ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఒక …
Read More »ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఈ నెల 16న సీఎం కేసీఆర్ భేటీ
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ఈ నెల 16న ఆయా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరిపిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం తమ నివేదికను ముఖ్యమంత్రికి అందించింది. మంత్రులు ఈటల రాజెందర్, జి. జగదీష్ రెడ్డి నివేదికను సమర్పించారు. మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఆర్థిక శాఖ …
Read More »సరస్వతి పుత్రుడికి సర్కార్ చేయూత..!!
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న డిజైఎన్ కోర్సుకు మొట్టమొదటి సారిగా తెలంగాణకు చెందిన విద్యార్ధి పిండిగా రంజిత్ కుమార్ ఎంపికయ్యారు. అదికూడా ఓ దళిత కుటుంబంలో పుట్టిన విద్యార్ధి లండన్ లోని ప్రేన్నికగన్న రాయల్ కాలేజ్ అఫ్ ఆర్ట్ &డిజైఎన్ కు ఎంపిక కావడంతో అంతటి బారాన్ని మోసి నేను విద్యనూ పూర్తి చెయ్యగలనా అన్న సందేహం వెంటాడడంతో ఇక ముందుకు పోలేమోననుకున్నాడు. ఆ నోట ఈ నోట రాష్ట్ర విద్యుత్ …
Read More »అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం.. కడియం
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 4వేల చొప్పున పట్టుబడి సాయం అందిస్తుంది.అందులోభాగంగానే ఈ రోజు వరంగల్ అర్బన్ జిల్లా, ధర్మసాగర్ మండలం, క్యాతంపల్లి గ్రామంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ,మహమూద్ అలీవ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి , రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు …
Read More »జూన్ 2 నుంచే రైతులకు రూ. 5 లక్షల రైతు బీమా..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి గంభీరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.ఆ తరువాత రైతు బంధు పథకం ద్వార విడుదలైన చెక్కులను రైతన్నలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు పథకం కింద రూ.100కోట్లను …
Read More »ఎమ్మెల్యే చిన్నారెడ్డికి చుక్కలు చూపించిన రైతన్నలు..!!
గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు.మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఈ పథకంపై బురద జల్లుతుంది.రైతులకు అండగా నిలిచే రైతుబంధు పథకంపై కాంగ్రెస్ …
Read More »