తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ఈ నెల 10న ప్రారంభించనున్న రైతు బంధు పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే రైతులకు పెట్టుబడి సాయం కోసం ఎకరాకు 8 వేలు ఇస్తున్న సీఎం కేసీఆర్ కు తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల రైతులు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పంట పెట్టుబడికి సాయం చేస్తున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఛత్తీస్ గఢ్ కు చెందిన రాజీవ్. …
Read More »ఎంపీ సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎన్నారై అనిల్ కూర్మాచలం
ఇటీవల రాజ్యసభ ఎంపీ గా ఎన్నికైన శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ని నేడు ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మర్యాద పూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు.అలాగే లండన్ లోని మొట్టమొదటి తెరాస పార్టీ ఎన్నారై శాఖ ఆవిర్భావం నుండి నేటి వరకు సంతోష్ కుమార్ అందిస్తున్న సహాయ సహకారా లకు ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట నడిచి ఆయనకు …
Read More »బతుకమ్మ చీరలపై మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
చేనేత కార్మికుల సంక్షేమం కోసం మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బతుకమ్మ చీరలు, చేనేత సంక్షేమంపై ముఖ్య ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు బేగంపేట కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టెక్స్ టైల్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టియస్ ఐఐసి, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు. గుండ్లపోచంపల్లి, పాశమైలారం అప్పారెల్, టెక్స్ టైల్ పార్కులపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. Minister @KTRTRS held a review meeting …
Read More »సీఎం కేసీఆర్ బొమ్మతో నాణేలు ఆవిష్కరణ..
గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ సీఎం కేసీఆర్ బొమ్మతో కొన్ని నాణేలను తాయారు చేయించారు.వాటిని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆవిష్కరించారు.ఆ నాణేలకు ఒక వైపు కేసీఆర్ చిత్రాన్ని, మరో వైపు పార్టీ గుర్తు కారు బొమ్మను ముద్రించారు.ఇవాళ ప్రగతి భవన్ లో జరిగిన ఈ నాణేల ఆవిష్కరణ కార్యక్రమంలో కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. …
Read More »మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగుడెం గ్రామానికి చెందిన ప్లోరైడ్ భాధితుడు అంశల స్వామికి అండగా నిలిచారు.వివరాల్లోకి వెళ్తే..మంత్రి కేటీఆర్ కొన్ని రోజుల క్రితం నల్లగొండ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అంశల స్వామి మంత్రి కేటీఆర్ దగ్గరికి వచ్చి తన భాదను విన్నవించాడు.ఫ్లోరైడ్ బారిన పడి జీవచ్చంలా మారానని , …
Read More »రైతు బంధు సాయం వదులుకుంటున్న మనసున్న మారాజులు
యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతుబంధు పథకానికి సర్వం సిద్ధం అయింది. గులాబీ దళపతి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణా అంటూ, ఇప్పటికే కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులను రికార్డు వేగంతో ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇప్పుడు పంట పెట్టుబడి కింద సంవత్సరానికి 8000 రూపాయలు …
Read More »ఈ నెల 14న ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ
ఉద్యోగుల, ఉపాధ్యాయుల అంశాలకు సంబంధించిరాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటయిన మంత్రివర్గ ఉప సంఘం ఈ నెల 11వ తేదిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక సమర్పించనుంది. మంత్రులు ఈటెల రాజేందర్, కెటి. రామారావు, జగదీష్ రెడ్డి ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. నివేదికను రూపొందిస్తున్నారు. మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, …
Read More »టీఆర్ఎస్ పార్టీ నుండి ఆ ముగ్గురు సస్పెండ్
ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.గత కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పట్టణంలో బంగారం దోపిడీ కేసులో ముగ్గురు టిఆర్ఎస్ నేతలు ఇరుక్కుని కేసులపాలైన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా పార్టీ ఇంచార్జ్ తుల ఉమా వారిని సస్పెండ్ చేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త సంజయ్సింగ్, కౌన్సిలర్ భర్త …
Read More »కోమాలోకి వెళ్లిన కండక్టర్కు మంత్రి కేటీఆర్ చేయూత
ఒక్క వాట్సాప్ మెసేజ్ అతని ప్రాణాన్ని కాపాడింది.. ట్విట్టర్ వేదికగా సాయం చేయడంలో ముందుండే టీఆర్ఎస్ పార్టీ యువనేత,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ఓ కండక్టర్ శస్త్రచికిత్స కోసం సహాయమందించి మంత్రి కేటీఆర్ ఆపద్బాంధవుడయ్యారు. వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ విజయవంతమయ్యేలా చూశారు. రాజన్న సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ బెరుగు రమేశ్ శనివారం హైబీపీతో నరాలు తెగి కోమాలో వెళ్లాడు. ఆయనను …
Read More »చోటా బీమ్ కార్యక్రమంలో భారీ ప్రకటన చేసిన మంత్రి కేటీఆర్
భారతీయ యానిమేషన్ రంగంలో సంచలనం సృష్టించిన ‘చోటా భీమ్’ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నోవాటెల్లో ఏర్పాటు చేసిన దశాబ్ధి వేడుకల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నేను చోటా భీమ్ అభిమానిని. నాకు అందులోని పాత్రలన్నీ బాగా నచ్చాయి’ అన్నారు. గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సృష్టించిన చోటా భీమ్ ప్రోగాం పిల్లల్నే కాకుండా కుటుంభాన్నంతా …
Read More »