Home / TELANGANA (page 935)

TELANGANA

ఎంపీ సంతోష్ కుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పోచంపల్లి

ఇటీవల నూతనంగా  ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం డిల్లీలో ఘనంగా జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. పలు పార్టీలకు చెందిన కొత్తసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగా టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.టీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఈ …

Read More »

లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ని ఏర్పాటు చేస్తాం..కేటీఆర్

లేక్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.ఇవాళ మంత్రులు కడియం శ్రీహరి,కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మొదటగా నగరంలోని కూడా కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొనారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కూడా పరిధిలో పెద్దసంఖ్యలో చెరువులు ఉన్నాయి.నాలాల మీద ఆక్రమణలను తొలగిస్తామన్నారు.నగరంలోని ప్రభుత్వ స్థలాలకు ప్రహారి గోడలు నిర్మిస్తామన్నారు. వరంగల్ నగరంలో …

Read More »

రాజ్యసభ ఎంపీగా జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రమాణ స్వీకారం..!

తెలంగాణ రాష్ట్రంలో ఇటివల జరిగిన మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడిన ముగ్గురు అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,బడుగుల లింగయ్య యాదవ్,బండా ప్రకాష్ ముదిరాజ్ గెలుపొందిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఈ రోజు బుధవారం రాజ్యసభలో రాజ్యసభ ఛైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేశారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన …

Read More »

టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన 200ల కుటుంబాలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు  కేసీఆర్ గత నాలుగేళ్ళుగా చేస్తున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నేతలు ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వలసలు జోరందుకున్నా యి.కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ పరిధిలోని వివిధ తండాలకు చెందిన సుమారు 200ల కుటంబాల సభ్యులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. …

Read More »

టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం..

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్‌లు ఇవాళ దేశరాజధాని డిల్లీ లో తెలుగులో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ వెంకయ్యనాయుడు వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. తరువాత ఈ ముగ్గురు సభ్యులు.. వెంకయ్యనాయుడును కలిసి ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య కూడా వారికి ఈ …

Read More »

నా జన్మాంతం సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా.. !!

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో గులాబీ దళపతి ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందేవుంటారు.ఇప్పటికే పార్టీలో కష్టాల్లో ఉన్న పార్టీ సీనియర్ కార్యకర్తలను , నేతలను ఆదుకున్న కేసీఆర్.. తాజాగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన భూక్య లక్ష్మికి ఇచ్చిన హామీని నేరవేచాబోతున్నారు.వివరాల్లోకి వెళ్తే.. గతేడాది అక్టోబర్‌ నెలలో నిజామాబాద్ ఎంపీ కవిత ఇంట్లో ఓ శుభకార్యానికి హాజరైన లక్ష్మి తన కష్టాలను ఏకరువుపెడుతూ అదే ఫంక్షన్‌లో పాల్గొన్న సీఎం …

Read More »

నేడు వరంగల్ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్ని రోజులుగా పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ..అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ..అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభల్లో ప్రసంగిస్తున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే ఇవాళ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా మంత్రి నగరంలోని కుడా కార్యాలయంలో వరంగల్ నగర మాస్టర్ ప్లాన్‌పై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. హన్మకొండ బస్ స్టేషన్ ప్రాంతంలో కూడా ఆధ్వర్యంలో …

Read More »

కాంగ్రెస్ నేతలకు  హోంమంత్రి నాయిని సవాల్..!!

అన్ని సర్వేల్లోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే నెంబర్ వన్ సీఎం అని తేలిందని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయాలని  రాష్ట్ర ప్రజలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు.ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పినపాన నియోజకవర్గ ప్రగతి సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్లుగా శాంతిభద్రతలతో ప్రశాంతంగా ఉందని.. రాష్ట్రం ఏర్పడితే నక్సలైట్లు పెరిగిపోతారని, హిందూ-ముస్లింలు కొట్టుకుంటారని, ఆంధ్రావాళ్లను …

Read More »

మంత్రి కేటీఆర్ ఆలోచ‌న‌పై అమెరికా చ‌ట్ట‌స‌భ‌ల బృందం ప్ర‌శంస‌లు

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేసీఆర్‌కు మ‌రో మారు అంత‌ర్జాతీయ వేదిక‌ల నుంచి ప్ర‌శంస ద‌క్కింది. ఏకంగా అగ్ర‌రాజ్యం అమెరికాకు చెందిన చ‌ట్ట‌స‌భ‌ల ప్ర‌తినిధుల బృందం మంత్రి కేటీఆర్ పనితీరుపై కితాబు ఇచ్చారు.  భారతదేశ పర్యటనలో ఉన్న అమెరికా చట్టసభల బృందం సభ్యులు టెర్రీ సీవెల్‌, డీనా టీటస్‌,తెలంగాణలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని టీహబ్‌లో వీహబ్‌కు సంబంధించిన ప్రత్యేక చర్చాగోష్టిని ఏర్పాటు చేశారు. ఈ …

Read More »

మోడీ త‌ప్పిదం..కేసీఆర్ స్పంద‌న‌..గులాబీద‌ళ‌పతి వైపు జాతీయ నేత‌ల చూపు

జాతీయ రాజ‌కీయాల్లోకి అడుగిడ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇందుకు త‌గిన కార్యాచ‌ర‌ణను వేగ‌వంతం చేయ‌కముందే ఆయా పార్టీలు తెలంగాణ ముఖ్య‌మంత్రి వైపు ఆస‌క్తిక‌రంగా చూస్తున్నాయి. జాతీయ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాల‌ని ఆకాంక్షించిన సీఎం కేసీఆర్ ఆయా అంవాల‌పై త‌న అభిప్రాయాలు పెంచుతున్నారు. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం చేసిన ప‌లు పొర‌పాట్ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌గు రీతిలో స్పందించార‌ని ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.     ఎస్సీ, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat