తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు టీజాక్ చైర్మన్ కోదండరాంతో భేటీ అయ్యారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కోదండరామ్ ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో ఏకాంతంగా భేటీ అయ్యి తాజా రాజకీయ పరిస్థితులపై అరా తీస్తూ చర్చించారు.అయితే త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడతాను అని ఇప్పటికే …
Read More »ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అధిక ఉపాధి అవకాశాలు..!!
హైదరాబాద్-ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని… ప్రతి నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని చెంగిచెర్లలో ఉన్న జాతీయ మాంస పరిశోధన సంస్థను సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా పరిశోధన సంస్థలో జరుగుతున్న మీట్ ప్రాసెసింగ్తో పాటు మాంసంతో తయారు …
Read More »కాంగ్రెస్ నేతలను నిలదీయండి.. మంత్రి హరీష్
ప్రజావ్యతిరేక కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజలకు తాగు,సాగునీరు ఇచ్చేందుకు టీఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలను తిప్పికొట్టాలని ఆయన సోమవారం నాడు కోరారు.తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ జరగకుండా కోర్టులలో కేసులు కోర్ట్ ల్లో కేసులు …
Read More »అధికారులకు సీఎం కేసీఆర్ సూచన
రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, వాటి ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషితో మాట్లాడారు. గత 15 రోజులుగా వర్షాల వల్ల …
Read More »కాంగ్రెస్ నేతల దుమ్ముదులిపిన మంత్రి హరీష్..
తెలంగాణ కాంగ్రెస్ నేతలను మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో దుమ్ముదులిపారు.కాగ్ నివేదిక తప్పులతడక అని గతంలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.కాగ్ నివేదిక భగవద్గీత ,బైబిల్ కాదన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోల మాట్లాడు తుండటం వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని చెప్పారు.ఇటీ వల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన …
Read More »కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మరియు బీసీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 628 లో 543 పోస్ట్ గ్రాడుయేట్ టీచర్స్, 60 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అనుమతిచ్చింది. అయితే కానిస్టేబుల్ పోస్టులను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులను రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. …
Read More »V6యాంకర్ రాధిక రెడ్డి ఆత్మహత్యపై రష్మి ఏమని ట్వీట్ చేసిందంటే..?
ప్రముఖ ఛానెల్ v6 సీనియర్ న్యూస్ ప్రజెంటర్ రాధిక రెడ్డి నిన్న ఆదివారం ఉద్యోగ విధులు ముగించుకొని హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ లో తాను నివాసం ఉంటున్న శ్రీ సువిల అపార్ట్ మెంట్ లో పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.అయితే ఆత్మహత్యపై యాంకర్ రష్మి ట్విట్టర్ వేదికగా స్పందించారు.శరీరకంగా బలంగా ఉండటం కాదు.. మానసికంగా బలంగా ఉండాలని ఈ …
Read More »రైతులను రాజులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం..!!
రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ అన్నారు.ఇవాళ ఆయన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో శెనిగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ… శెనిగ పంట పండించిన రైతుల కోరిక మేరకు మంత్రి హరీష్ రావు సహకారంతో శెనిగల కొనుగోలు కేంద్రాన్నిప్రారంబించమన్నారు.అన్ని రంగాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి చేస్తుంది. ఎకరాకు ఎనిమిదివేల …
Read More »నాడు ఉద్యమనేతగా ఇచ్చిన హామీని.. నేడు నిలబెట్టుకున్నసీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ అధినేత కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమనేతగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.తెలంగాణ ఉద్యమసమయంలో కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నేలబండతండాలో 2008 ఏప్రిల్ 11న పర్యటించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వాల్యానాయక్ ఇంట్లో బస చేశారు. మరుసటి రోజంతా తండాలో పర్యటించారు. లంబాడీల సమస్యలపై స్వయంగా …
Read More »రేపు భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరులో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గత కొన్నిరోజుల నుండి రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు చేస్తూ..ప్రగతి సభలకు హాజరవుతున్న విషయం తెలిసిందే.ఈ సభలకు నియజకవర్గంలోని ప్రజలు ,పార్టీ కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు ,పార్టీ సీనియర్ నాయకులు అత్యధిక సంఖ్యలో హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే రేపు మంత్రి కేటీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరియు మణుగూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్ నుంచి …
Read More »