తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు వేసవిని దృష్టిలో ఉంచుకొని 66 కోట్ల రూపాయలతో ఉచితంగా దాణా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఇవాళ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షల 53 వేల 785 మందికి, 53 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే …
Read More »ఏప్రిల్ 7న మత్స్య కారులతో వర్క్ షాప్..మంత్రి తలసాని
మత్స్య రంగ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల తో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్ లు, మత్స్య శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కుల వృత్తుల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఆర్ధికంగా వృద్దిలోకి …
Read More »హైదరాబాద్ ఐపీఎల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. !
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న2018 ఐపీఎల్ సీజన్ వారం రోజుల్లో అట్టహాసంగా ఆరంభంకానుంది . ఏప్రిల్ 7నుంచి ఐపీఎల్ మ్యాచ్లు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఐపీఎల్ ఫ్యాన్స్కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. స్టేడియంలో మ్యాచ్లు చూడటానికి వెళ్లి… ఇంటికి తిరిగి వచ్చేందుకు ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో ఆ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో …
Read More »” ఏప్రిల్ పూల్ కాదు..ఏప్రిల్ కూల్ ” మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా సిద్దిపేట స్టేడియాంలో రూ.1.80కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్లడ్ లైట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.రేపు ఏప్రిల్ ఫస్ట్ నాడు అందరూ ఏప్రిల్ పూల్ గా పరిగణించి అందరూ ఏప్రిల్ ఫుల్ అంటారు.. కానీ మంత్రి హరీష్ రావు గారు ” ఏప్రిల్ ఫుల్ కాదు.ఏప్రిల్ కూల్ ” …
Read More »తండాలను అద్దాల్లా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్కు వచ్చిన గిరిజన తండావాసులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.. గిరిజనులకు ప్రత్యేకమైన జీవన శైలి, భాష ఉందన్నారు. ఆయా వర్గాల మధ్య వేషధారణ, వివాహాలు, పండుగలు, దేవతారాధన.. ఇలా అన్నింటిలోనూ తేడా ఉందన్నారు. ‘‘విశాల భారతదేశంలో ఉన్న అనేక జాతులు తమ సంప్రదాయ సంస్కృతులను, జీవన శైలిని …
Read More »మీ ప్రయత్నాలు ఫలప్రదం కావాలి..!!
సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కాలమిస్ట్, పద్మభూషన్ శేఖర్ గుప్త శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ను కలిసారు. దేశ రాజకీయాలపై విపులంగా చర్చించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాన్ని శేఖర్ గుప్త బలపరిచారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించాలని నిర్ణయించుకున్న నేపధ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ప్రజలు కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ …
Read More »పాలమూరులో కాంగ్రెస్ నేతలను దుమ్ము దులిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పథకాలను ఆయన శంఖుస్థాపనలు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీ రామారావు ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడుతుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల కళ్ళు మండుతున్నాయి అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొత్తకోటలోని వీవర్స్ కాలనీలో మంత్రి …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం-జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జార్ఘండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హిమంత్ సోరెన్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కల్సి ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు ఏళ్ళుగా టీఆర్ఎస్ సర్కారు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »సీఎం కేసీఆర్ తో ప్రకాష్ రాజ్ భేటీ ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను కలిశారు.మొదటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో ప్రకాష్ రాజు భేటీ అయ్యారు .అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు.ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ భేటీపై పలు ఉహాగానాలు …
Read More »మంత్రి కేటీఆర్ కు యావత్తు జర్నలిస్టు లోకం ఫిదా ..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు యావత్తు జర్నలిస్టు సమాజం ఫిదా అయింది.మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.చాలా రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రముఖ తెలుగు మీడియా ఏబీఎన్ ఛానల్ సీనియర్ సబ్ ఎడిటర్ కరీం సతీమణి రేహానా భేగం చికిత్స నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచారు.మొత్తం మూడు లక్షల రూపాయల ఎల్ఓసీ ఇప్పించి కరీం సతీమణికి చికిత్స …
Read More »